London | గత గురువారం అదృశ్యమైన భారతీయ విద్యార్థి లండన్ లేక్లో శవమై తేలాడు. ఈస్ట్ లండన్లో ఉన్న ఓ రివర్లో విద్యార్థి గురష్మాన్ సింగ్ భటియా మృతదేహాన్ని పోలీసు డైవర్స్ వెలికి తీశారు.
దేశం అప్పుల కుప్పగా మారుతోంది. భారత్పై అప్పు భారం ఏటికేడు పెరుగుతూ వస్తున్నది. ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికానికి భారత్ నెత్తిపై రూ.205 లక్షల కోట్ల రుణ భారం నమోదైంది.
Coronavirus | కరోనా వైరస్ (Coronavirus) కొత్త వేరియంట్ జేఎన్.1పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కీలక ప్రకటన చేసింది. ఈ వేరియంట్ గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని తెలిపింది.
Coronavirus | దేశంలో కరోనా వైరస్ (Coronavirus) వ్యాప్తి మరోసారి ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్ కేసుల పెరుగుదల, మరణాలపై సమీక్షించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ �
Nawaz Sharif: పాకిస్థాన్ ఆర్థిక స్థితికి భారత్ కారణం కాదు అని ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తెలిపారు. తమ పార్టీ తరపున టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులతో జరిగిన మీటింగ్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సైన్యం �
Coronavirus | దేశవ్యాప్తంగా కరోనా వైరస్ (Coronavirus) మరోసారి కలవరపెడుతోంది. గత కొన్ని రోజులుగా అదుపులోనే ఉందనుకున్న మహమ్మారి ఒక్కసారిగా విజృంభిస్తోంది. గత నాలుగు రోజులుగా కొవిడ్ కేసుల్లో భారీగా పెరుగుదల కనిపిస్తోం�
ఐదు దేశాల హాకీ టోర్నీలో భారత పురుషుల జట్టు పేలవ ప్రదర్శన కొనసాగుతున్నది. ఇప్పటికే స్పెయిన్, బెల్జియం చేతిలో పరాజయం పాలైన భారత్.. మంగళవారం జరిగిన పోరులో 2-3తో జర్మనీ చేతిలో ఓడింది.
బౌలర్లు దుమ్మురేపడంతో తొలి వన్డేలో ఘన విజయం సాధించిన భారత్.. రెండో వన్డేలో అదే జోరు కొనసాగించలేకపోయింది. మంగళవారం జరిగిన పోరులో టీమ్ఇండియా 8 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడింది.
విదేశాల్లో ఉన్న భారతీయులు దేశానికి పంపుతున్న నగదు రికార్డు స్థాయిలో పెరుగుతున్నది. ఈ ఏడాది ఇప్పటి వరకు 125 బిలియన్ డాలర్ల విలువైన నగదు పంపారని వరల్డ్ బ్యాంక్ తాజాగా వెల్లడించింది. యూఏఈతో కుదుర్చుకున్�
హైదరాబాద్ నుంచి విమానాల్లో దేశ, విదేశాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య ఏటేటా గణనీయంగా పెరుగుతున్నది. దీంతో శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) సరికొత్త రికార్డు సృష్టించింది.
Coronavirus | దేశంలో మళ్లీ కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. కొత్తగా 142 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 1,970కి చేరింది. కర్ణాటకలో ఒకరు మృతి చెం
యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు దక్షిణాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్ చేజిక్కించుకునేందుకు రెడీ అయింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి పోరులో ఘన విజయం సాధించిన టీమ్ఇండియా
Dawood Ibrahim | అండర్ వరల్డ్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లో దావూద్ ఇబ్రహీం హత్యకు గురైనట్లు
వార్తలు వస్తున్నాయి. విష ప్రయోగం జరుగడంతో కరాచీ ఆసుపత్రిలో చేర్పించినట్లు ప్రచారం
జరుగుతున్నది. దావూద్ను సమాది చే�
వన్డే వరల్డ్కప్ ఫైనల్ ఓటమి తర్వాత ఈ ఫార్మాట్లో బరిలోకి దిగిన మొదటి మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో భారత్ మరో 200 బంతులు మిగిలుండగానే 8