Weather | ఎండ తాపానికి అల్లాడుతున్న దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. దేశంలో ఈ ఏడాది రుతుపవనాల సీజన్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది (above normal monsoon).
Lok Sabha polls | లోక్సభ ఎన్నికలకు ముందు దేశంలో భారీ స్థాయిలో నగదు రికవరీ జరిగింది. 75 ఏళ్ల లోక్సభ ఎన్నికల (Lok Sabha polls) చరిత్రలోనే అత్యధిక మొత్తం 2024 ఎన్నికల సమయంలో పట్టుబడినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా వెల్లడించింది.
ఊహించినట్టుగానే ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడికి దిగింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇజ్రాయెల్ భూభాగంపైకి డ్రోన్లు, క్షిపణుల వర్షం కురిపించింది. దీంతో ఇజ్రాయెల్ వ్యాప్తంగా ఎయిర్ రైడ్ సైరన�
క్యాండిడేట్స్ చెస్ టోర్నీ లో భారత యువ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ మళ్లీ విజయాల బాట పట్టాడు. ఆరో రౌండ్లో ఓడిన గుకేశ్.. 8వ రౌండ్లో భారత్కే చెందిన విదిత్ గుజరాతిని ఓడించాడు.
భారత దేశ చరిత్ర, వర్తమాన పరిణామాల పట్ల పాశ్చాత్య దేశాల మీడియా నిరంతరం పక్షపాత ధోరణితోనే వ్యవహరిస్తున్నదని ప్రముఖ పాత్రికేయుడు, రచయిత ఉమేశ్ ఉపాధ్యాయ పేర్కొన్నారు.
ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్కు ముందు భారత హాకీ జట్టు పేలవ ప్రదర్శన కొనసాగుతున్నది. ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ల సిరీస్లో భారత్ 0-5తో వైట్వాష్ ఎదుర్కొంది. శనివారం జరిగిన సిరీస్లో చివరిదైన ఐదో పోర
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో భారత గ్రాండ్మాస్టర్ల టైటిల్ వేట కొనసాగుతున్నది. ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ మన యువ ప్లేయర్లు ముందుకు సాగుతున్నారు. టోర్నీలో ఏడు రౌండ్లు ముగిసే సరికి ప్రజ్ఙానంద(4), గుక
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను జైల్లో వేధిస్తున్నారని, కేంద్రం సూచనల మేరకు ఆయన ప్రాథమిక హక్కుల కు భంగం కలిగిస్తున్నారని ఆప్ ఎంపీ సం జయ్ సింగ్ ఆరోపించారు. కనీసం కేజ్రీవాల్ను భార్య సునీతా కేజ్రీవాల్తో మా
గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(జీసీసీ) అడ్డాగా భారత్ మారిపోతున్నది. అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థలు ఇక్కడే జీసీసీలను ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయని బిజినెస్ కన్సల్టెంగ్ కంపెనీ ఏఎన్ఎస్ఆర్ సర్
లైఫ్ైస్టెల్, మొబైల్ విడిభాగాల తయారీ సంస్థ డామ్సన్ టెక్నాలజీ..భారత్లో ప్లాంట్ను ఏర్పాటు చేసేయోచనలో ఉన్నది. చైనాలోని బీజింగ్ వద్ద ఉన్న ప్లాంట్లో తయారవుతున్న ఉత్పత్తుల్లో సగం భారత్లో తయారు చేయడాన
Indians onboard ship | ఇరాన్ ఆర్మీ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కంపెనీ కార్గో షిప్లో 17 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. దీంతో వారి భద్రత, విడుదల కోసం భారత్ ప్రయత్నిస్తున్నది. ఇరాన్ పాలకులతోపాటు ఢిల్లీలోని ఆ దేశ రాయబ�