IND vs SA : భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న పొట్టి సిరీస్లో కీలకమైన సమరానికి మరికాసేపట్లో తెరలేవనుంది. వాండరర్స్లోని జొహన్నెస్బర్గ్లో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్లో టాస్ గెలిచ
Lalit Khaitan: లిక్కర్ మ్యాగ్నెట్ డాక్టర్ లలిత్ ఖైతాన్.. బిలియనీర్ల జాబితాలో చేరిన కొత్త భారతీయుడిగా నిలిచాడు. 80 ఏళ్ల అతను రాడికో ఖైతాన్ కంపెనీ చైర్మెన్గా ఉన్నారు. ఆ కంపెనీ ఆదాయం 380 మిలియన్ల డాలర్లు. మ్యాజ�
Delhi High Court | భారత్లో సరోగసిని ప్రోత్సహించకూడదని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. దీన్ని ఇలాగే వదిలేస్తే బిలియన్ డాలర్ల వ్యాపారంగా ఎదగవచ్చంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. సరోగసీ (రెగ్యులేషన్) చట్టాన్ని సవరిస్తూ
భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం అత్యంత ముఖ్యమైనదని, భారత ప్రభుత్వం రైతులకు చేయూతనందించేందుకు అనేక పథకాలతో పాటు మొక్కల ఆరోగ్యం, మానవ ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నదని ఎన్ఐపీహెచ్ఎం (నేషనల్ ఇనిస్టిట్�
ద్రవ్యోల్బణం మళ్లీ కోరలు చాచింది. ఇన్నాళ్లూ తగ్గుతూపోయిన రిటైల్ ధరల సూచీ గత నెలలో మూడు నెలల గరిష్ఠాన్ని తాకింది. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం నవంబర్లో 5.55 శాతంగా నమోదైంది. ఈ ఏడాది ఆగస�
కార్పొరేట్ ఇండి యా నియామకాల బాట పట్టబోతున్నది. వచ్చే ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలిచ్చేందుకు సంస్థలు సిద్ధమవుతున్నాయి మరి. మ్యాన్పవర్గ్రూప్ ఎంప్లాయిమెంట్ ఔట్లుక్ తాజా �
ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ ఫోక్స్వ్యాగన్ కూడా ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. జనవరి 1 నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల మాడళ్ల ధరలను 2 శాతం వరకు సవరిస్తున్నట్టు తెలిపింది.
వర్షం అంతరాయం మధ్య సాగిన పోరులో దక్షిణాఫ్రికా దుమ్మురేపింది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో తొలి పోరు వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు కాగా.. రెండో మ్యాచ్కూ వరణుడు అడ్డుపడ్డాడు.
ప్రతిష్ఠాత్మక హాకీ జూనియర్ ప్రపంచకప్లో భారత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన క్వార్టర్స్లో భారత్ 4-3తేడాతో నెదర్లాండ్స్పై ఉత్కంఠ విజయం సాధించింది.
Joe Biden | వచ్చే ఏడాది జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కావడం లేదని తెలుస్తున్నది. జనవరిలో జరుగనున్న క్వాడ్ లీడర్స్ సమ్మిట్ను నిర్వహణలో భాగంగా గణతంత్ర దినోత్సవ వేడుకలకు అమెరికా అ
భారత్ ప్రధాన స్టాక్ సూచీల్లో ఒకటైన బీఎస్ఈ సెన్సెక్స్ కొత్త చరిత్ర సృష్టించింది. తొలిసారిగా 70,000 పాయింట్ల స్థాయిని చేరింది. విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సోమవారం సెన్�
Day-Night Test | డే నైట్ టెస్టులపై భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆసక్తి చూపించడం లేదు. ఈ క్రమంలో సీజన్లో భారత దేశవాళీ సీజన్ పురుషుల, మహిళల క్రికెట్ జట్లకు పింక్ బాల్ టెస్ట్ మ్యాచులను షెడ్యూల్ చేయలేదు.