చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యుల్(పీఎం)ను చంద్రుడి కక్ష్య నుంచి భూ కక్ష్య వైపు మరల్చినట్టు ఇస్రో మంగళవారం వెల్లడించింది. చంద్రయాన్-3 మిషన్ ఉద్దేశాలను పూర్తిగా చేరుకున్నట్టు తెలిపింది.
Hajj Yatra | హజ్ యాత్ర -2024కు ఆన్లైన్ దరఖాస్తులను భారత హజ్ కమిటీ ఆహ్వానించింది. ఈ నెల 4 నుంచి దరఖాస్తులు అందుబాటులో ఉంచామని, వాటిని సమర్పించేందుకు తుది గడువు ఈ నెల 20 అని తెలిపింది. www.hajcommittee.gov.in వెబ్సైట్ను సందర్శిం�
మంగళవారం ప్రారంభమైన ఎఫ్ఐహెచ్ జూనియర్ పురుషుల హాకీ ప్రపంచకప్లో భారత్ ఘనమైన బోణీ చేసింది. పూల్-సిలో కొరియాతో జరిగిన తొలి మ్యాచ్లో అర్జీత్ సింగ్ హుందాల్ చేసిన హ్యాట్రిక్తో భారత జట్టు 4-2 తేడాతో గ�
Safest City: అత్యంత సురక్షితమైన నగరంగా కోల్కతా నిలిచింది. వరుసగా మూడవసారి ఆ నగరం సేఫెస్ట్ సిటీగా నిలవడం విశేషం. జాతీయ నేర గణాంకాల శాఖ ఈ విషయాన్ని తెలిపింది. లక్ష జనాభాలో జరుగుతున్న నేరాల ఆధా�
INDIA bloc meet | వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పాటైన ‘ఇండియా’ (INDIA) కూటమిలో విభేదాలు మొదలైనట్లు తెలుస్తోంది.
WMO Report: గత దశాబ్ధంలో ఇండియాపై వాన-వేడి ప్రభావం ఉన్నట్లు ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది. డబ్ల్యూఎంవో దీనిపై ఓ నివేదికను రిలీజ్ చేసింది. కొన్ని సందర్భాల్లో వర్షాలు బాగా పడ్డాయని, కొన్ని సంవత్స
Murder Cases | గత ఏడాది దేశంలో 28,522 హత్య కేసులు (Murder Cases) నమోదయ్యాయి. 2022లో దేశ వ్యాప్తంగా ప్రతి రోజు సగటున 78 లేదా ప్రతి గంటకు మూడుకుపైగా మర్డర్లు జరిగాయి.
Ruturaj Gaikwad : భారత యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) టీ20ల్లో అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా(Australia)పై టీ20ల సిరీస్(T20 Series)లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా రుతురాజ్ రికార్డు సృష్టించాడు. ఐదు మ్యాచుల్లో �
మాల్దీవుల నుంచి భారత సైన్యాన్ని ఉపసంహరించేందుకు భారత ప్రభుత్వం అంగీకరించిందని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు ఆదివారం మీడియాకు తెలిపారు. అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన సమస్యల పరిష్కారం క�
చదువును మధ్యలోనే వదిలేసిన దాదాపు 14 లక్షల మంది భారత బాలికలు తిరిగి పాఠశాలలకు వెళ్లేలా చేసిన ‘ఎడ్యుకేట్ గర్ల్స్' వ్యవస్థాపకురాలు సఫీనా హుస్సేన్కు ప్రతిష్ఠాత్మక వరల్డ్ ఇన్నోవేషన్ సమ్మిట్ ఫర్ ఎడ్య�
వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైన టీమ్ఇండియా.. రెండు వారాలు తిరిగేసరికి అదే కంగారూలపై టీ20 సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్కు ముందే కప్పు ఖాతాలో వేసుకున్న భారత్.. ఆదివారం జరిగిన �
ఇండియా-ఏతో జరిగిన టీ20 సిరీస్ను ఇంగ్లండ్-ఎ 2-1తో గెలుచుకున్నది. ఆదివారం జరిగిన మూడో మ్యాచ్లో ఆల్రౌండర్ ఇస్సీ వాంగ్ ప్రతిభతో ఇంగ్లండ్ జట్టు రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది.