జపాన్కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్..ఫ్రాన్స్కు చెందిన రెనో జట్టుకట్టాయి. జాయింట్ వెంచర్లో ఏర్పాటైన రెనో నిస్సాన్ దేశీయ మార్కెట్లోకి నాలుగు సరికొత్త మాడళ్లను విడుదల చేయబోతున్నట్లు ప్రకట�
Billionaires | గత ఏడాది దేశంలో కొత్తగా 94 మంది డాలర్ బిలియనీర్లు అవతరించారని హురున్ తాజా జాబితాలో తేలింది. అమెరికా తర్వాత ఈ స్థాయిలో మరే దేశంలోనూ పెరగకపోవడం గమనార్హం.
ఫిఫా ప్రపంచకప్(2026) క్వాలిఫయింగ్ మూడో రౌండ్కు అర్హత సాధించే అవకాశాన్ని భారత్ మరింత క్లిష్టం చేసుకుంది. మంగళవారం గువాహటి ఇందిరాగాంధీ స్టేడియం వేదికగా జరిగిన కీలక పోరులో భారత్.. 1-2 తేడాతో ఆఫ్గనిస్థాన్ �
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో ఈ ఏడాది నుంచి ఐదు టెస్టులు ఉంటాయని ఇప్పటికే ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తాజాగా ఇందుకు సంబంధించిన షెడ్యూల్నూ వెల్లడించింది.
India Vs Australia: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగే టెస్టు సిరీస్కు సంబంధించిన షెడ్యూల్ను రిలీజ్ చేశారు. నవంబర్ 22వ తేదీ నుంచి ఆ రెండు జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభంకానున్నది. సమ్మర్ సీజన్కు చెందిన పూర్తి
Rajnath Singh | లోక్సభ ఎన్నికల వేళ భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (POK) త్వరలోనే భారతదేశంలో విలీనమవుతుందని అన్నారు. హోలీ పండుగ సందర్భంగా లఢఖ్లోని లేహ్ సై�
Defence Minister Rajnath Singh | పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎప్పటికైనా భారత్ లో విలీనం అవుతుందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రగాడ విశ్వాసం వ్యక్తం చేశారు.
Onion Export Ban | ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని కేంద్రం పొడిగించింది. గతేడాది డిసెంబర్లో మార్చి 31 వరకు నిషేధం విధించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అతిపెద్ద ఎగుమతిదారుల భారత్ ఉన్నది. ఎగుమతి నిషేధం విధించినప్పటి నుం