Vladimir Putin: ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధం విషయంలో.. భారత్ అభిప్రాయాలను గౌరవిస్తున్నట్లు పుతిన్ వెల్లడించారు. భారత్తో పాటు మరో రెండు దేశాల మాటలను కూడా ఆలకిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఉక్రెయిన
హైదరాబాద్ చాలా రోజుల తర్వాత అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచ్కు ఆతిథ్యమిచ్చింది. స్థానిక గచ్చిబౌలి స్టేడియం వేదికగా మంగళవారం ఇంటర్కాంటినెంటల్ కప్ అట్టహాసంగా ప్రారంభమైంది.
MPox | ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. ఆఫ్రికన్ దేశాల్లో మొదలైన వైరల్ ఇన్ఫెక్షన్ అమెరికా, యూకే సహా ఆసియా దేశాలకు సైతం విస్తరించింది. మధ్య, పశ్చిమ ఆఫ్రికా దేశాలు ప్రభావితమయ్యాయి. కాంగ�
ఊహించిందే అయింది. గుజరాత్లో కేన్స్ సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమకు సోమవారం కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మన రాష్ట్రంలో ఏర్పాటు కావాల్సిన ఈ పరిశ్రమ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ
CJI DY Chandrachud | పెండింగ్ కేసులను తగ్గించేందుకు పక్కా ప్రణాళిక రూపొందించామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. భారత్ మండపంలో ఆదివారం జరిగిన జిల్లా న్యాయవ్యవస్థ జాతీయ స�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశ వృద్ధిరేటు 15 నెలల కనిష్ఠ స్థాయికి పడిపోవడంపై రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ స్పందించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం పెట్టే ఖర్చుల�
Sheik Hassina | షేక్ హసీనాకు ఆశ్రయం వల్ల భారత్కు ముప్పు ఉందని బంగ్లాదేశ్ ప్రభుత్వ తాత్కాలిక విదేశీ వ్యవహారాల సలహాదారు తౌహీద్ హుస్సేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. షేక్ హసీనాకు ఆశ్రయంతో భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు
పారాలింపిక్స్లో రెండో రోజు భారత్ పతకాల పంట పండించింది. పారిస్ వేదికగా జరుగుతున్న ఈ క్రీడలలో భారత్ ఒకే రోజు నాలుగు పతకాలతో సత్తా చాటింది. షూటింగ్ విభాగంలో మన పారా షూటర్లు గంటల వ్యవధిలోనే మూడు పతకాలు �
ప్రతిష్ఠాత్మక పారిస్ పారాలింపిక్స్లో భారత్ శుభారంభం చేసింది. పోటీల తొలి రోజైన గురువారం మన పారా అథ్లెట్లు వేర్వేరు విభాగాల్లో అద్భుత ప్రదర్శన కనబరిచారు.
అణ్వస్త్ర సామర్థ్యమున్న ‘ఐఎన్ఎస్ అరిఘాత్' నేవీ అమ్ములపొదిలోకి చేరింది. ఏపీలోని విశాఖపట్నంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో జలాంతర్గామిని ప్రారంభించారు.