Rahul Gandhi | రెజ్లింగ్ క్రీడాకారులతో (Wrestlers) కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) బుధవారం భేటీ అయ్యారు. హర్యాణాలోని (Haryana) ఝజ్జర్ జిల్లాకు చెందిన వీరేందర్ అఖాడాలో ప్రాక్టీస్లో ఉన్న రెజ్లర్లను కలిసి సంఘీ�
‘మన స్నేహితులను మనం మార్చుకోగలం కానీ, పొరుగువారిని మార్చలేం’ అని మాజీ ప్రధాని వాజపేయి చెప్పేవారు. జమ్మూకశ్మీర్ సమస్య చర్చల ద్వారానే పరిష్కారమవుతుందని గతంలో ప్రధాని మోదీ కూడా చెప్పారు.
Rupee | ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఇంధన వినియోగదారుగా ఉన్న భారత్ తొలిసారిగా యూఏఈ నుంచి కొనుగోలు చేసిన ముడిచమురుకు రూపాయి మారకం ద్వారా చెల్లింపులు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూపీ కరెన్సీని ప్రోత్సహించేందుక�
SA vs IND | ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత్కు బ్యాటింగ్ అప్పజెప్పి�
అంతా క్రిస్మస్ వేడుకల్లో మునిగిపోయారు. తెల్లారేసరికి ప్రకృతి ప్రకోపానికి 2.30 లక్షల మంది బలయ్యారు. సరిగా 19 ఏండ్ల క్రితం ఇదే రోజున ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో 9.1 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది.
ప్రపంచంలోని 40కి పైగా దేశాల్లో 2024లో ఎన్నికలు జరుగనున్నాయి. సుమారు 40 శాతానికిపైగా ప్రజలు ఈ క్రతువులో పాలుపంచుకోనున్నారు. ప్రపంచ జీడీపీలో అత్యధిక శాతాన్ని ఈ దేశాలు కలిగి ఉండటం గమనార్హం.
భారత మహిళల జట్టు అద్భుతం ఆవిష్కరించింది. ఇప్పటి వరకు ఆసీస్పై టెస్టు గెలువని టీమ్ఇండియా.. ఇప్పుడు చరిత్రను తిరగరాస్తూ.. కంగారూలపై ఖతర్నాక్ విజయం నమోదు చేసుకుంది.
Drone Attack | అరేబియా సముద్రం మీదుగా భారత్కు వస్తున్న వాణిజ్య నౌకపై జపాన్కు చెందిన కెమికల్ ట్యాంకర్పై శనివారం డ్రోన్ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ డ్రోన్ దాడి ఇరాన్ పనేనని అమెరికా రక్షణ మంత్రిత్వశాఖ పె�
Coronavirus | భారత్లో కరోనా వైరస్ (Coronavirus) కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకూ 24 గంటల వ్యవధిలో కొత్తగా 756 కేసులు బయటపడ్డాయి.
coronavirus | దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం నుంచి శుక్రవారం నాటికి 24 గంటల వ్యవధిలో 328 కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 2,997కు చేరింది. గత ఏడు నెలల్లో కేసుల సంఖ్య ఇంత చేరడం �