స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్ను ఇప్పటికే కోల్పోయిన భారత మహిళల జట్టు ఇక చివరి మ్యాచ్లోనైనా నెగ్గి పోరాట పటిమ కనబర్చాలని చూస్తున్నది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నూతన సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించింది. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఎక్స్రే పొలారి మీటర్ ఉపగ్రహం (ఎక్స్పోశాట్)ను పీఎస్ఎల్వీ-సీ58 రాకెట్�
Supriya Sule | కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాట్లలో ఇబ్బందులు సహజమేనని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత సుప్రియా సూలే చెప్పారు.
హాలీవుడ్ స్టార్ మైఖేల్ డగ్లస్ (Michael Douglas) తన కుటుంబంతో కలిసి భారత్లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. బంగాళా ఖాతం నుంచి ఈ సెలబ్రేషన్స్కు సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియా వేదికలో షేర్ చ
Coronavirus | భారత్లో కరోనా వైరస్ (Coronavirus) వ్యాప్తి కొనసాగుతోంది. రోజురోజుకూ కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. అయితే, నిన్నటితో పోలిస్తే నేడు కొత్త కేసుల్లో కాస్త తగ్గుదల కనిపిస్తోంది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) విజయంతో నూతన సంవత్సరాన్ని ప్రారంభించింది. అంతరిక్ష ప్రయోగాల్లో అత్యంత క్లిష్టమైన కృష్ణ బిలాల (బ్లాక్హోల్) అధ్యయనమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా సత
దేశంలో కరోనా (Covid-19) మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నది. కొత్తరూపు సంతరించుకున్న కోవిడ్.. జేఎన్.1 (JN.1) సబ్వేరియంట్ రూపంలో వేగంగా విస్తరిస్తున్నది. దీంతో ఆదివారం కొత్తగా 841 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
పుష్కర కాలం తర్వాత స్వదేశలో జరిగిన వన్డే ప్రపంచకప్లో కోటి ఆశలు రేపిన టీమ్ఇండియా తుదిమెట్టుపై బోల్తా పడగా.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లోనూ అదే ఫలితం ఎదురైంది! జావెలిన్లో నీరజ్ చోప్రా తనకు తిర
న్యాయమూర్తిగా తీర్పులు వెలువరించిన వారు ప్రభుత్వం కల్పించే లాభదాయక పదవులను తీసుకోవచ్చా? ఇది న్యాయ వ్యవస్థ స్వతంత్రతను దెబ్బ తీయడం కాదా? అన్న అంశంపై ఇటీవల న్యాయవర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్నది.