Aditya L1 | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో చరిత్ర సృష్టించింది. భారతదేశ తొలి సోలార్ మిషన్ విజయవంతమైంది. తొలి ప్రయతంలోనే సోలార్ మిషన్ విజయవంతంగా నిర్వహించిన రెండో దేశంగా నిలిచింది.
కంగారూలపై పూర్తి ఆధిపత్యం కనబర్చిన భారత మహిళల జట్టు.. టీ20 సిరీస్లో శుభారంభం చేసింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో విరుచుకుపడిన టీమ్ఇండియా.. శుక్రవారం జరిగిన తొలి టీ20లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Gautam Adani: అదానీ మళ్లీ సంపన్నుల లిస్టులో టాప్లోకి వచ్చేశారు. ఆయన ఆస్తుల విలువ 97.6 బిలియన్ల డాలర్లుగా ఉంది. ఒక్క రోజే ఆయన ఆస్తి 7.7 బిలియన్ల డాలర్లు పెరిగింది. దీంతో సంపన్నుల జాబితాలో రెండో స్థానానికి అ�
Fastest Growing Economy: అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్ అని ఐక్యరాజ్యసమితి తన ఆర్థిక రిపోర్టులో పేర్కొన్నది. భారత ఆర్థిక వృద్ధి 2024లో 6.2 శాతంగా ఉంటుందని యూఎన్ డిపార్ట్మెంట్ ఆఫ�
Coronavirus | దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో 761 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ (Health Ministry) శాఖ వెల్లడించింది.
దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ తాజా సీజన్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం 5 గ్రూపుల్లో.. 38 జట్లు తలపడుతున్నాయి. భారత టెస్టు జట్టులో చోటు కోల్పోయిన సీనియర్ ప్లేయర్లు అజింక్య�
Coronavirus | దేశంలో కరోనా వైరస్ (Coronavirus) విజృంభిస్తోంది. కొత్త కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో 760 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ (Health Ministry) శాఖ వెల్లడించింది.
భారత్ను క్యాన్సర్ భూతం పీడిస్తున్నది. ఏటా ఈ ప్రాణాంత వ్యాధి బారిన పడుతున్న వారు, మరణిస్తున్న వారి సంఖ్య లక్షల్లో ఉంటున్నది. 2019లో భారత్లో 12 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యాయని, 9.3 లక్షల మంది ఆ మహమ్మ�
IND vs RSA : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు(Team India) ఆలౌటయ్యింది. రబడ, ఎంగిడి ధాటికి 153 పరుగులకే కుప్పకూలింది. 11 బంతుల్లోనే చివరి ఆరు వికెట్లు కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్లో రోహిత�
ఉద్యోగుల తొలగింపు నామ సంవత్సరంగా 2023 చరిత్రలో నిలిచిపోయింది! లేఆఫ్-ఫై వెబ్సైట్ ప్రకారం గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 2.61 లక్షల మంది టెక్ ఉద్యోగులు కొలువులు కోల్పోయారు. ఇందులో 70 శాతం మంది అమెరికాలో ఉద్యోగాల�
KTR | అమెరికాలోని బోస్టన్ నగరంలో ఉన్న ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్శిటీ 21వ ఇండియా కాన్ఫరెన్స్లో ప్రసంగించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావుకు ఆహ్వానం అందింది. ఈ మేరకు హార్వర్డ్ బి