Corona virus | దేశంలో కరోనా వైరస్ (Corona virus) కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గత 24 గంటల వ్యవధిలో 605 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Health Ministry) వెల్లడించింది.
Seema Haider | ప్రియుడు సచిన్ మీనా కోసం నలుగురు పిల్లలతో సహా భారత్కు వచ్చిన పాకిస్థానీ మహిళ సీమా హైదర్పై ఆమె భర్త గులామ్ హైదర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సీమా హైదర్ భారత్కు వచ్చినప్పటి నుంచి తన భార్యను, పిల్లలన�
Coronavirus | దేశంలో కరోనా వైరస్ (Coronavirus) వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల వ్యవధిలో 475 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Health Ministry) వెల్లడించింది.
ఎర్ర సముద్రం ప్రభావం.. భారతీయ వర్తక, వాణిజ్యంపై గట్టిగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెడ్ సీలో సంక్షోభం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) దేశీయ ఎగుమతుల్ని గత ఆర్థిక సంవత్సరం (2022-23)తో పోల్చితే 6.7 శాతం మేర తగ్�
ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యల్ని భారత్ సీరియస్గా తీసుకుంది. ఆ దేశ డిప్యూటీ మంత్రుల వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. సోమవారం దీనిపై వివరణ కోరుతూ భారత్లో మాల్దీవుల రాయబారి ఇబ�
దేశం వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు రెట్టింపు అవుతాయని అంచనా వేస్తున్నట్టు కేంద్ర వాణిజ్య కార్యదర్శి సునీల్ భర్తావాల్ చెప్పారు. ప్రస్తుతం 50 బిలియన్ డాలర్లుగా ఉన్న వ్యవసాయ ఎగుమతులు 2030వ సంవత్సరానికల్లా 100 �
PM Sheikh Hasina: షేక్ హసీనా మరోసారి బంగ్లా ప్రధానిగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఇండియాకు తమకు గ్రేట్ ఫ్రెండ్ అని పేర్కొన్నారు. ఆ దేశంతో సమస్యలు లేవన్నారు. రాబోయే అయిదేళ్లలో
Maldives | లక్షద్వీప్లో ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల పర్యటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాల్దీవులతో ఇక్కడి పర్యాటకరంగాన్ని పోలుస్తున్నారు. ఈ క్రమంలో మాల్దీవుల మంత్రులతో పాటు పలువురు నేతలు ప్రధాని నరేంద్ర మ�
భారత్ వంటి నమ్మకమైన మిత్రదేశం ఉండటం తమ అదృష్టం అని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అన్నారు. బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో భారతీయులు తమకు అండగా ఉన్నారని చెప్పారు.
దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. శనివారం రికార్డు స్థాయిలో 774 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో క్రియాశీల కేసుల సంఖ్య 4,187కు చేరుకుంది. తమిళనాడు, గుజరాత్లలో ఒక్కో మర ణం నమోదైనట్టు కేంద్�
భారత్లో ఉత్పత్తయిన ఔషధాల్ని వినియోగించిన కొన్ని దేశాల్లో మరణాలు సంభవించిన నేపథ్యంలో ఫార్మాస్యూటికల్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం కొత్త తయారీ ప్రమాణాల్ని నిర్దేశించింది.
Covid-19 | కొత్త వేరియంట్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విస్తరిస్తున్నది. జేఎన్.1 వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లుగా పలు అధ్యయనాలు గుర్తించారు. ఈ క్రమంలో గత కొన్నిరోజులుగా అనేక దేశా�