Noise Colorfit Chrome : భారత్లో న్యూ లగ్జరీ స్మార్ట్వాచ్ను నాయిస్ లాంఛ్ చేసింది. కలర్ఫిట్ క్రోమ్ పేరుతో మెటల్ బాడీ, విభిన్న కలర్ ఆప్షన్స్తో నాయిస్ కస్టమర్ల ముందుకు తీసుకువచ్చింది.
భారత్లో వచ్చే 20 ఏండ్ల కాలంలో భారత్లో 2,840 నూతన విమానాలకు డిమాండ్ ఉంటుందని ఎయిర్బస్ ఇండియా అండ్ సౌత్ ఆసియా ప్రెసిడెంట్, ఎండీ రోమి మైలార్డ్ తెలిపారు.
Indian Railway | ఈ నెల 22న అయోధ్య రామ మందిరంలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకలను దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లలో భారతీయ రైల్వే ప్రత్యక్ష ప్రసారం చేయనున్నది.
Gold Reserves : ఆర్ధిక అనిశ్చిత వాతావరణంలో, సంక్షోభ సమయాల్లో దేశాన్ని ఆదుకునేందుకు బంగారం కొమ్ముకాస్తుంది. ఆపద వేళ భరోసా ఇచ్చే బంగారం ఏ దేశానికైనా అత్యవసరమే.
విమాన ప్రయాణికుల పరంగా ప్రపంచంలోనే ఇండియా మూడో స్థానంలో ఉన్నదని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) అన్నారు. అమెరికా, చైనా తర్వాత భారత్ అత్యధిక విమానాలను కొనుగోలు చేస్తున్నదని తెలిపారు.
భారత్-కెనడా మధ్య నెలకొన్న దౌత్య ఉద్రిక్తతలు.. భారత విద్యార్థులపై గణనీయంగా ప్రభావం చూపాయి. ఆ దేశానికి వెళ్లేందుకు భారతీయ విద్యార్థులు వెనుకాడుతున్నారు. కెనడా కాకుండా ఇతర దేశాల్లో ఉన్నత విద్య చదవటంపై ఆసక
పొట్టి ప్రపంచకప్నకు ముందు ఆడిన చివరి టీ20లో భారత్ అదరగొట్టింది. హోరాహోరీగా సాగిన పోరులో ఒకటికి రెండు సూపర్ ఓవర్లు జరిగినా.. ఒత్తిడిని జయించిన టీమ్ఇండియాను విజయం వరించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగ�
Military Strength Ranking | ఈ ప్రపంచంలో ఏ దేశానికైనా మిలిటరీ పవర్ (Military Strength) అనేది చాలా ముఖ్యం. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మిలిటరీని కలిగి ఉన్న టాప్ 10 దేశాల జాబితా తాజాగా విడుదలైంది. ఈ జాబితాలో అగ్రరాజ్యం అమెరికా తొలి స్థా�
Telangana | అభివృద్ధిలో తనకు తిరుగులేదని తెలంగాణ మరోసారి నిరూపించింది. కేసీఆర్ 9 ఏండ్ల పాలనలో వేసిన పునాదులపై తెలంగాణ అభివృద్ధి సౌధం ధగధగలాడుతూనే ఉన్నది. ఇప్పటికే అభివృద్ధి, పారిశ్రామిక రంగాల్లో అనేక రికార్డ�
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థల్లో ఒకటైన హ్యుందాయ్..తన ఎస్యూవీ పరిధిని మరింత బలోపేతం చేసే దిశగా దేశీయ మార్కెట్లోకి సరికొత్త మాడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశీయంగా అత్యంత ప్రజాదరణ పొందిన క్రెట
Coronavirus | కొత్త ఏడాది ప్రారంభంలో విజృంభించిన కరోనా మహమ్మారి (Coronavirus) వ్యాప్తి ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టింది. గత కొన్నిరోజులుగా 500 పైనే నమోదైన రోజూవారీ కేసులు.. ఇప్పుడు 200 దిగువకు పడిపోయాయి.
భారత్ దుమ్మురేపింది. అఫ్గానిస్థాన్తో ఆదివారం జరిగిన రెండో టీ20 పోరులో టీమ్ఇండియా 6 వికెట్ల తేడాతో(26 బంతులు మిగిలుండగానే) ఘన విజయం సాధించింది. అఫ్గన్ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా 15.4 ఓవర
Maldives | మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు ఇటీవల చైనాలో పర్యటించారు. అప్పటి నుంచి కఠిన వైఖరిని అవలంభిస్తున్నారు. మాల్దీవుల్లో మోహరించిన తమ సైనిక సిబ్బందిని ఉపసంహరించుకోవాలని భారత్ను కోరింది.
IAF | భారత వైమానిక దళం స్వదేశీ సాంకేతికతకు ప్రాధాన్యం ఇస్తుందని వాయుసేన చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి అన్నారు. స్వావలంభన కోసం చేస్తున్న ప్రయత్నాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయన్నారు.