ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ)లో భారత్కు శాశ్వత సభ్యత్వం లేకపోవడంపై స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ తీవ్రంగా స్పందించారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్కు చోటు లేకపోవడం ‘అసంబ�
భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి.. ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ కైవసం చేసుకున్నారు. ఇటీవలి కాలంలో నిలకడగా రాణిస్తున్న ఈ జంట మంగళవారం బీడబ్ల్యూఎఫ్ ప్రకటించిన డబుల్స్ ర్యాంకింగ్స
Ram Setu | దేశంలో పర్యాటక రంగాన్ని పెంచేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగా భారత్-శ్రీలంక మధ్య కొత్తగా వంతెనను నిర్మించాలని కేంద్రం ప్రభుత్వం యోచిస్తున్నది.
Hardeep Puri : వచ్చే ఆర్ధిక సంవత్సరం 2024-25 నాటికి భారత ఆర్ధిక వ్యవస్ధ ఐదు ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఈ దశాబ్ధి చివరి నాటికి ఏకంగా 10 ట్రిలియన్ డాలర్లకు ఎదుగుతుందని కేంద్ర పెట్రోలియం మంత్రి హర�
Elon Musk | ప్రపంచ శాంతి స్థాపనే లక్ష్యంగా ఏర్పాటైన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (United Nations Security Council)లో భారత్కు శాశ్వత సభ్యత్వం లేకపోవడాన్ని అమెరికన్ టైకూన్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) తాజాగా స్పందించారు. ఈ మే
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)లు వస్తున్న మార్కెట్లలో భారత్దే అగ్రస్థానం ఇప్పుడు. గడిచిన ఏడాది కాలంలో చైనా, జపాన్ దేశాల్లో కలిసి నమోదైన ఐపీవోల కంటే కేవలం భారత్లో వచ్చిన�
మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు (Mohamed Muizzu) భారత వ్యతిరేక వైఖరికి ఓ బాలుడు బలయ్యాడు. భారతదేశం అందించిన ఎయిర్క్రాఫ్ట్ను వినియోగించడానికి మయిజ్జు నిరాకరించడంతో బ్రెయిన్ స్ట్రోక్తో 14 ఏండ్ల బాలుడు మరణి�
అండర్-19 ప్రపంచకప్లో యువభారత్ శుభారంభం చేసింది. గ్రూప్-‘ఎ’లో భాగంగా శనివారం జరిగిన పోరులో యంగ్ఇండియా 84 పరుగుల తేడాతో ఆసియా చాంపియన్ బంగ్లాదేశ్పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత
ఈ ఏడాది పారిస్ వేదికగా జరుగనున్న ఒలింపిక్స్కు భారత్ నుంచి మరో ఇద్దరు షూటర్లు అర్హత సాధించారు. రైజా ధిల్లాన్, అనంత్జీత్ సింగ్ విశ్వక్రీడల బెర్త్ దక్కించుకున్నారు. ఆసియా ఒలింపిక్ క్వాలిఫికేషన్
Sunil Lahri: జనవరి 22వ తేదీ భారత్కు చాలా చరిత్రాత్మకమైందని, ఆ రోజున అయోధ్య రామాలయంలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన జరగనున్నట్లు సునిల్ లహ్రి తెలిపారు. డీడీలో ప్రసారం అయిన రామాయణం సీరియల్లో స
Myanmar Soldiers | మయన్మార్ సైనికులు (Myanmar Soldiers ) భారత్లోకి పెద్ద సంఖ్యలో చొరబడుతున్నారు. దీంతో మిజోరం ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. కేంద్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది.
భారత మహిళల హాకీ జట్టుకు భంగపాటు. ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించే అవకాశాన్ని అమ్మాయిలు చేజేతులా వదులుకున్నారు. సొంతగడ్డపై జరిగిన ఎఫ్ఐహెచ్ క్వాలిఫయర్స్ టోర్నీలో భారత్ సత్తాచాటడంల
Miss World | ప్రపంచ సుందరి పోటీలకు ఈసారి భారత్ ఆథిత్యం ఇవ్వనుంది. భారత్లో 28 ఏండ్ల నిర్వహించబడుతున్న ఈ పోటీలు ఢిల్లీ, ముంబై వేదికగా కొనసాగనున్నాయి. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9వ తేదీ వరకు 71వ ప్రపంచ స
Top Ten YouTube Channels : 2005లో లాంఛ్ అయి విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న వీడియో షేరింగ్ ప్లాట్ఫాం యూట్యూబ్ ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో రారాజుగా వెలుగొందుతోంది. డిజిటల్ ల్యాండ్స్కేప్లో గేమ్ఛేంజర్గా మార�