Aus Vs Ind: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో.. ఇండియన్ ఓపెనర్లు నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు. జైస్వాల్ 38, కేఎల్ రాహుల్ 29 రన్స్తో క్రీజ్లో ఉన్నారు. భారత్ ప్రస్తుతం 121 రన్స్ ఆ�
జార్ఖండ్లో (Jharkhand) జేఎంఎం, ఎన్డీయే కూటముల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతున్నది. ఇరు పక్షాల మధ్య ఆధిక్యం మారుతూవస్తున్నది. ఎర్లీ ట్రెండ్స్లో ఎన్డీయే కూటమి 40 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఇండియా కూటమి 38 సీట్లలో ల�
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(బీజీటీ) సిరీస్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య పెర్త్ టెస్టు తొలి రోజు ఆట అదిరిపోయింది. పేస్కు స్వర్గధామమైన పిచ్పై పేసర్లు వికెట్ల పండుగ చేసుకున్నారు. పచ్చికతో కళకళలాడుతున్న పి�
టీమ్ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఔట్పై వివాదం రాజుకుంది. పెర్త్ టెస్టు తొలి రోజు ఆటలో సహచరులు నిష్క్రమిస్తున్న వేళ ఆసీస్ బౌలర్లకు ఎదురొడ్డి నిలిచిన రాహుల్..థర్డ్ అంపైర్ నిర్ణయంతో ఔట్గా వెనుది�
AUSvIND: బుమ్రా దుమ్మురేపాడు. ఆసీస్ బ్యాటర్లను హడలెత్తిస్తున్నాడు. పెర్త్ టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇప్పటికే మూడు వికెట్లు తీసుకున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 42 రన్స్కు 5 వికెట్లు కోల్పోయింది.
భారత్లో 2050 నాటికి 35 కోట్ల మంది చిన్నారులుంటారని, వారు తీవ్ర వాతావరణ, పర్యావరణ ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుందని యూనిసెఫ్ నివేదిక పేర్కొంది. వారి హక్కులు, భవితను రక్షించడానికి ఈ సవాళ్లను సమర్థంగా ఎదుర్క