IND vs AUSపొట్టి ప్రపంచ కప్లో అజేయంగా దూసుకెళ్తున్న భారత జట్టు(Team India)కు సువర్ణావకాశం దొరికింది. ఐసీసీ టోర్నీల్లో కొరకరాని కొయ్యలా మారిన ఆస్ట్రేలియా(Australia)ను ఇంటికి పంపే లక్కీ చాన్స్ రోహిత్ సేనకు వచ్�
T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్లో అనూహ్యంగా రాణిస్తున్న అఫ్గనిస్థాన్ (Afghanistan) సంచలన విజయంతో సెమీఫైనల్ బరిలో నిలిచింది. ఆదివారం మాజీ చాంపియన్ ఆస్ట్రేలియా (Australia)పై సూపర్ విక్టరీ కొట్టింది. దాంతో, సమీకర�
ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్లో భారత్ అదరగొడుతున్నది. తమ సుదీర్ఘ కలను సాకారం చేసుకునే క్రమంలో శనివారం జరిగిన మ్యాచ్లో భారత్ 50 పరుగుల తేడాతో బంగ్లాపై ఘన విజయం సాధించింది. దీని ద్వారా గ్రూపు-1లో ప్రస్తుత�
సొంతగడ్డపై భారత మహిళల క్రికెట్ జట్టు అదరగొడుతున్నది. మరోమ్యాచ్ మిగిలుండగానే సిరీస్ను కైవసం చేసుకున్న టీమ్ఇండియా ఆదివారం జరిగే మూడో వన్డేలోనూ గెలిచి సిరీస్ను క్లీన్స్వీప్ చేయాలని చూస్తున్నది.
విదేశీ మారకం నిల్వలు మళ్లీ కరిగిపోయాయి. ఈ నెల 14తో ముగిసిన వారాంతానికిగాను 2.922 బిలియన్ డాలర్లు తగ్గి 652. 895 బిలియన్ డాలర్లకు చేరాయని రిజర్వు బ్యాంక్ వెల్లడించింది.
IND vs BAN : టీ20 వరల్డ్ కప్లో అదరగొడుతున్న భారత జట్టు (Team India) కీలక మ్యాచ్కు సిద్ధమైంది. ఈ మ్యాచ్లో అయినా టీమిండియా మార్పులు చేస్తుందా? సంజూ శాంసన్ (Sanju Samson)కు చాన్స్ వచ్చేనా? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదుర�
Catch outs | అంతర్జాతీయ T20 క్రికెట్లో టీమిండియా అరుదైన ఘనత సాధించింది. ఒక ఇన్నింగ్స్లో ప్రత్యర్థి జట్టులోని 10 మంది బ్యాటర్లను కేవలం క్యాచ్ అవుట్ల రూపంలో మాత్రమే పెవిలియన్కు పంపింది. క్లీన్ బౌల్డ్, ఎల్బీ�
South Africa Tour: భారత క్రికెట్ జట్టు నవంబర్లో దక్షిణాఫ్రికాలో పర్యటించనున్నది. ఆ రెండు జట్ల మధ్య నాలుగు టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. దీనిపై ఇవాళ సీఎస్ఏ, బీసీసీఐ సంయుక్త ప్రకటన జారీ చేశాయి.
పెట్టుబడులు పెట్టి, కంపెనీలు స్థాపించి వందలాది మందికి ఉపాధి కల్పించాల్సిన కోటీశ్వరులైన వ్యాపారులు భారత్ను వీడుతున్నారు. ఈ ఏడాది దాదాపు 4,300 మంది మిలియనీర్లు భారత్ను విడిచిపెట్టి విదేశాలకు వెళ్లనున్నా
జారా శతావరి.. ఇప్పుడీ పేరు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. కృత్రిమ మేథా (ఏఐ) ద్వారా సృష్టించిన అందగత్తెల కోసం ప్రపంచంలోనే తొలిసారి ‘ఫ్యాన్వ్యూ’ సంస్థ నిర్వహిస్తున్న అందాల పోటీలో భారత్కు చెందిన శతా�
ప్రపంచంలోని మూడో అతిపెద్ద ముస్లిం జనాభాకు భారత్ నెలవు. ఈ కారణంగా దేశంలో ముస్లింలు రెండో అతిపెద్ద మతవర్గంగా ఉన్నారు. మైనారిటీల్లో ప్రథమ స్థానంలో ఉన్న ముస్లింలు జమ్ముకశ్మీర్లో మెజారిటీగా ఉండటం తెలిసిం