ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశ వృద్ధిరేటు 15 నెలల కనిష్ఠ స్థాయికి పడిపోవడంపై రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ స్పందించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం పెట్టే ఖర్చుల�
Sheik Hassina | షేక్ హసీనాకు ఆశ్రయం వల్ల భారత్కు ముప్పు ఉందని బంగ్లాదేశ్ ప్రభుత్వ తాత్కాలిక విదేశీ వ్యవహారాల సలహాదారు తౌహీద్ హుస్సేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. షేక్ హసీనాకు ఆశ్రయంతో భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు
పారాలింపిక్స్లో రెండో రోజు భారత్ పతకాల పంట పండించింది. పారిస్ వేదికగా జరుగుతున్న ఈ క్రీడలలో భారత్ ఒకే రోజు నాలుగు పతకాలతో సత్తా చాటింది. షూటింగ్ విభాగంలో మన పారా షూటర్లు గంటల వ్యవధిలోనే మూడు పతకాలు �
ప్రతిష్ఠాత్మక పారిస్ పారాలింపిక్స్లో భారత్ శుభారంభం చేసింది. పోటీల తొలి రోజైన గురువారం మన పారా అథ్లెట్లు వేర్వేరు విభాగాల్లో అద్భుత ప్రదర్శన కనబరిచారు.
అణ్వస్త్ర సామర్థ్యమున్న ‘ఐఎన్ఎస్ అరిఘాత్' నేవీ అమ్ములపొదిలోకి చేరింది. ఏపీలోని విశాఖపట్నంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో జలాంతర్గామిని ప్రారంభించారు.
MPox | ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఎంపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఆరోగ్య నిపుణులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. మధ్య, పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో జూనోటిక్ వైరల్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్త�
Will Pucovski : ఆస్ట్రేలియా యువ క్రికెటర్ విల్ పకోవ్స్కీ(Will Pucovski) జాతీయ జట్టులోకి రాకెట్లా దూసుకొచ్చాడు. భావి తారగా ప్రశంసలు అందుకున్న ఈ యంగ్స్టర్ అర్దాంతరంగా ఆటకు వీడ్కోలు పలికాడు. ఇంతకూ ఏం జరిగింద
Jacob Oram: జాకబ్ ఓరమ్కు కీలక బాధ్యతలు అప్పగించారు. కివీస్ జట్టుకు బౌలింగ్ కోచ్గా అతన్ని నియమించారు. వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్లో భాగంగా .. భారత్తో జరిగే టెస్టు సిరీస్ నుంచి జాకబ్ కొత్త బా�
Passport | దేశ వ్యాప్తంగా ఈ సాయంత్రం నుంచి సెప్టెంబర్ 2 వరకు పాస్పోర్టు సేవలకు అంతరాయం ఏర్పడనుంది. నిర్వహణ, సాంకేతిక కారణాలతో పాస్పోర్టు సేవలు నిలిచిపోతాయని ఆర్పీవో స్నేహజ తెలిపారు.
Chinese Hackers: వోల్ట్ టైఫూన్ హ్యాకింగ్ గ్రూపు.. భారత్, అమెరికా ఇంటర్నెట్ కంపెనీలపై అటాక్ చేస్తున్నది. నాలుగు అమెరికా కంపెనీలను వోల్ట్ టైఫూన్ హ్యాక్ చేసిందని సెక్యూర్టీ పరిశోధకులు తెలిపారు. వర్సా నెట్వ
Paralympics | పారిస్ పారాలింపిక్స్కు మరికొన్ని గంటల్లో అట్టహాసంగా తెరలేవనుంది. సుదీర్ఘ ఒలింపిక్స్ చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో చారిత్రక సీన్నదిపై ఆరంభ వేడుకలతో ప్రపంచదృష్టిని ఆకర్షించిన పారిస్..మరోమా�
ఐటీ ఇండస్ట్రీ బాడీ నాస్కాం చైర్పర్సన్గా సింధు గంగాధరన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె శాప్ ల్యాబ్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు.