దేశీయ కుబేరుల్లో ఒకరైన హెచ్సీఎల్ టెక్నాలజీ చైర్మన్ శివ్ నాడర్ దాతృత్వంలో మరోసారి సత్తాచాటారు. రోజుకు రూ.5.9 కోట్ల చొప్పున 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2,153 కోట్లు విరాళ రూపంలో చెల్లింపులు జరిపారు. ఎడల
అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. ఆయన గెలుపునకు అనేక అంశాలు దోహదపడినా అందులో ప్రపంచ కుబేరుడు, టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ పాత్ర గణనీయమైనదని చెప్పక తప్పదు.
స్వదేశంలో తిరుగులేని శక్తిగా ఉన్న భారత క్రికెట్ జట్టును న్యూజిలాండ్ టెస్టు సిరీస్ ఒక్కసారిగా హిమాలయాల నుంచి పాతాళానికి పడేసింది. ఇన్నాళ్లుగా ఏ స్పిన్ పిచ్లను మన బలమని చెప్పుకున్నామో ఈ సిరీస్లో అ
భారత వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అన్ని ఫార్మాట్ల క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్ తరఫున 40 టెస్టులు ఆడిన సాహా.. ఈ ఏడాది రంజీ సీజన్ తనకు ఆఖరిదని ‘ఎక్స్' వేదికగా ప్రకటించాడు.
Test Captain : స్వదేశంలో బోణీ కొట్టకుండానే టెస్టు సిరీస్ సమర్పించుకున్న తొలి కెప్టెన్గా రోహిత్ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ (Mohammad Kaif) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడ
Team India : స్వదేశంలో తొలిసారి వైట్వాష్కు గురైన భారత జట్టు మరో సిరీస్పై ఆశలు పెట్టుకుంది. సొంతగడ్డపై ఘనమైన రికార్డుకు న్యూజిలాండ్ గండికొట్టగా ఇక పొట్టి సిరీస్ విజయంతో ఆత్మవిశ్వాసం పోది చేసు�
గడిచిన దశాబ్దంన్నర కాలంగా భారత క్రికెట్ జట్టుకు ఆ ఇద్దరూ మూలస్తంభాలుగా ఉన్నారు. ఫార్మాట్తో సంబంధం లేకుండా క్రీజులోకి వస్తే దూకుడే పరమావధిగా బౌలర్లపై విరుచుకుపడే స్వభావం ఒకరిదైతే ప్రపంచంలో పిచ్, బౌల
అనూహ్య మలుపులు తిరిగిన ముంబై టెస్టులో భారత్కు అభిమానులు ఎంతమాత్రమూ జీర్ణించుకోలేని అవమానకర ఓటమి ఎదురైంది. న్యూజిలాండ్ స్పిన్ ఉచ్చులో పడి భారత బ్యాటర్లు విలవిల్లాడిన వేళ.. 24 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వ�
Mumbai Test : అజాజ్ పటేల్ బౌలింగ్లో రిషభ్ పంత్(64) క్యాచ్ ఔట్ కోసం కివీస్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. కెప్టెన్ టామ్ లాథమ్ రివ్యూ తీసుకొని మరీ న్యూజిలాండ్ అతడి వికెట్ సాధించింది. అస
IND vs NZ 3rd Test : సొంతగడ్డపై 12 ఏండ్ల తర్వాత టెస్టు సిరీస్ కోల్పోయిన టీమిండియా మళ్లీ అదే తడబాటు కనబరిచింది. బెంగళూరు, పునే, ముంబై.. వేదిక మారినా ఫలితం మారలేదు. ఇప్పటికే రెండు ఓటములతో టెస్టు సిరీస్ కో�