Shikhar Dhawan | భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. గత దశాబ్దిలో టీమ్ఇండియాకు రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్గా పరుగుల వరద పారించిన ధావన్.. 13 ఏండ్ల అంతర్జాతీయ క�
Combination Drugs: కాంబినేషన్ డ్రగ్స్పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. 156 రకాల మందులను బ్యాన్ చేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ ఆ మందుల జాబితాను రిలీజ్ చేసింది. జ్వరం, నొప్పి, అలర్జీలకు వాడే మందులే ఆ లిస్టులో �
RHUMI 1 Rocket: రీయూజబుల్ హైబ్రిడ్ రాకెట్ రూమీ1ను ఇవాళ పరీక్షించారు. స్పేస్ జోన్ ఇండియా కంపెనీ దీన్ని డెవలప్ చేసింది. చెన్నై తీరం నుంచి దీన్ని పరీక్షించారు. 3 క్యూబ్, 50 పికో శాటిలైట్లను ఆ రాకెట్ మోసుకెళ్లింద�
తదుపరి ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ, 2025-27) సైకిల్ను భారత జట్టు ఇంగ్లండ్తో జరుగబోయే ఐదు టెస్టులతో ఆరంభించనుంది. ప్రస్తుత సైకిల్ (2023-25) వచ్చే ఏడాది జూన్తో ముగియనుండగా అప్పటికి టాప్-2ల�
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే భారత విద్యార్థుల మొదటి ఎంపిక అమెరికా. మొత్తం విద్యార్థుల్లో 69 శాతం ఈ దేశంలోనే చదవాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో విద్యార్థులకు తమ దేశంలో కల్పిస్తున్న సౌకర్యాల�
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ..దేశీయ మార్కెట్లోకి నయా మాడల్ను ప్రవేశపెట్టింది. ఎనిమిది రంగుల్లో లభించనున్న ఈ కారు ప్రారంభ ధర రూ.1.17 కోట్లుగా నిర్ణయించింది. రూ.5 లక్షలు చెల్లించి ఈ కారు ముందస్
టెలికాం కంపెనీలకు భారత టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి వినియోగదారులకు ఏపీకే ఫైల్స్, యూఆర్ఎల్లు, ఓటీటీ లింక్లు, బ్లాక్ లిస్టులో ఉన్న కాల్బ్యాక్ నెంబర్లతో కూడి�
PM Modi : భారతీయ విదేశీ విధానంలో మార్పు వచ్చినట్లు ప్రధాని మోదీ తెలిపారు. పోలాండ్ పర్యటనలో ఉన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. దశాబ్ధాలుగా ఉన్న విదేశీ విధానం ఇప్పుడు మారిందన్నారు.
సెప్టెంబరు నుంచి దేశంలో జనగణన జరపాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు ఇద్దరు ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారని రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ ఒక కథనంలో పేర్కొన్నది. దేశంలో ప్రతి పద
అల్టిమేట్ టేబుల్ టెన్నిస్(యూటీటీ) పోరుకు వేళయైంది. గురువారం నుంచి చెన్నై జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదికగా యూటీటీకి తెరలేవనుంది. ఇప్పటి వరకు కలిసికట్టుగా ఆడిన ప్లేయర్లు లీగ్లో ప్రత్యర్థు
Team India : టీ20 వరల్డ్ కప్ విజేతగా ఆసియా దేశం శ్రీలంక వెళ్లిన భారత జట్టు (Team India) ఘోరమైన ఓటమి చవిచూసింది. పొట్టి సిరీస్లో లంకను వైట్వాష్ చేసిన టీమిండియా వన్డే సిరీస్లో తేలిపోయింది. ఈ నేపథ్యంలో కొత�