Vinesh Phogat | పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ఇప్పటికే ముగిసినా భారత మహిళా రెజర్ల వినేశ్ ఫోగట్ ఇంకా స్వదేశానికి చోరుకోలేదు. వినేశ్ 50 కిలోల విభాగంలో ఫైనల్కు చేరుకోగా.. నిర్దేశించిన పరిమిత బరువు కంటే వంద గ్ర
Microplastics | చిన్నాపెద్ద, ప్యాక్డ్, అన్ప్యాక్డ్ అన్న తేడాలేకుండా ఇండియాలో దొరికే అన్ని ఉప్పు, చక్కెర బ్రాండ్లలో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
Marnus Labuschange : ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు మార్నస్ లబూషేన్ (Marnus Labuschange ) తనకు ఎంతో ఇష్టమైన బ్యాట్కు వీడ్కోలు పలికాడు. వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో (ODI World Cup Final) ఉపయోగించిన బ్యాట్కు తాజాగా గుడ్ బై చెప్పాడు.
Paris Olympics 2024 : ఈ మెగా ఈవెంట్లో ఆఖరి పతకాన్ని అమెరికా (America) ఒడిసిపట్టింది. ఆదివారం జరిగిన మహిళల బాస్కెట్బాల్ పోటీలో ఆతిథ్య ఫ్రాన్స్ను ఓడించి స్వర్ణం తన్నుకుపోయింది. పతకాల పట్టికలో అగ్రస్థానం�
Olympics 2036 : పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకలు మరికాసేపట్లో షురూ కానున్నాయి. మరో నాలుగేండ్ల తర్వాత మళ్లీ విశ్వ క్రీడా సంబురం మొదలవ్వనుంది. ఆఫ్రికా దేశం ఈజిప్ట్ (Egypt) కూడా ఒలింపిక్స్ నిర్వహించేందుకు ఉ�
నాలుగేండ్లకోసారి ప్రపంచ క్రీడాభిమానులను అలరించే ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్లో పతకమనేది ఒక ప్లేయర్ జీవిత లక్ష్యం! విశ్వక్రీడా వేదికపై కనీసం ఒక్కసారైనా పతకాన్ని ముద్దాడాలనే నేపథ్యం. అందుకోసం ప్లేయర్లు
రాబందులంటే కేవలం పక్షులు మా త్రమే కాదు. పారిశుద్ధ్య పని చేస్తూ మన పరిసరాలు, ప్రకృతిని పరిశుభ్రంగా ఉంచే ఆత్మబంధువులు. ఊరి పొలిమేరల్లో పడేసిన జం తు కళేబరాలను రాబందులు తిని బ్యాక్టీరి యా, వైరస్ల వ్యాప్తిని
Mohamed Muizzu | మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి భారత్తో అంటీముట్టనట్టుగా వ్యవహరించిన మహమ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu) ఇప్పుడు స్టాండ్ మార్చారు. భారత్పట్ల సానుకూల వ్యాఖ్యలు చేశారు. మాల్దీవులు సన్నిహిత మి�
Hindenburg Research: హిండెన్బర్గ్ రీసర్చ్ సంస్థ ఇవాళ ఓ ట్వీట్ను పోస్టు చేసింది. ఇండియాలో మరో సంచలనం బయటపడనున్నట్లు ఆ ఎక్స్ పోస్టు ద్వారా హిండెన్బర్గ్ సంస్థ వెల్లడించింది. ఇటీవల అదానీ స్టాక్ మార్కె
ఇటలీకి చెందిన సూపర్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆటోమోబిలి లంబోర్ఘిని..దేశీయ మార్కెట్లోకి మరో ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వెర్షన్ ఫ్లాగ్షిప్ ఎస్యూవీ ఊరస్ ఎస్ఈ మాడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Flag-Bearer: పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత జాతీయ జెండాను ఆవిష్కరించే అవకాశాన్ని హాకీ గోల్కీపర్ పీఆర్ శ్రీజేష్కు కూడా కల్పించారు. ఇప్పటికే షూటర్ మనూ భాకర్ పేరును ప్రకటించారు.
పారిస్ ఒలింపిక్స్లో భారత్కు మరో పతకం త్రుటిలో చేజారింది. బుధవారం అర్ధరాత్రి జరిగిన మహిళల 49కిలోల విభాగంలో బరిలోకి దిగిన భారత స్టార్ లిఫ్టర్ మీరాబాయిచాను కిలో తేడాతో కాంస్య పతకం కోల్పోయింది.
IND vs SL : పొట్టి సిరీస్లో శ్రీలంకను వణికించిన భారత జట్టు (Team India) వన్డే సిరీస్లో తేలిపోయింది. వరుసగా రెండో మ్యాచ్లో స్పిన్ ఉచ్చులో పడి ఆతిథ్య జట్టుకు సిరీస్ అప్పగించేసేంది. బుధవారం జరిగిన ఆఖరి వ