Farooq Abdullah | ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. రానున్న లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని జమ్ముకశ్మీర్కు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నిర్ణయించింది.
Jayanth Chaudhary | ఉత్తప్రదేశ్లో ప్రతిపక్ష ‘INDIA’ కూటమికి గట్టి షాక్ తగిలింది. ‘INDIA’ కూటమిలో భాగస్వామిగా ఉన్న రాష్ట్రీయ లోక్దళ్ (RLD) వచ్చే లోక్సభ ఎన్నికల్లో NDA కూటమి తరఫున బరిలో దిగబోతున్నది. ఆర్ఎల్డీ చీఫ్ భారత మా�
Tamil Nadu | 2024 సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ నెల చివర్లో లేదా మార్చి మొదటి వారంలో లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. దీంతో ఆయా సర్వే సంస్థలు.. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ
Budget 2024 : పార్లమెంట్లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్ధిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై విపక్షాలు పెదవివిరిచాయి. ధరల పోటు, ద్రవ్య లోటు మినహా బడ్జెట్లో ఏమీ లేదని వి�
KC Tyagi | బీహార్లో అధికార మహా కూటమికి జేడీయూ గుడ్బై చెప్పడం దాదాపు ఖరారైంది. సీఎం నితీశ్కుమార్ మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. తాజాగా జేడీయూ అధికార ప్రతిన�
Bihar Political Turmoil | బీహార్కు చెందిన హిందుస్థానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) వ్యవస్థాపకుడు, ఆ రాష్ట్ర మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. ఆయన పార్టీ ఇండియా బ్లాక్లో చేరాలని కోరారు.
Nitsh kumar : విపక్ష ఇండియా కూటమికి మరో గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. కూటమిలో కీలక భాగస్వామ్య పార్టీ నేత, బిహార్ సీఎం నితీష్ కుమార్ ఇండియా బ్లాక్ నుంచి వైదొలగనున్నారనే ప్రచారం సాగుతోంది.
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష ఇండియా కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమబెంగాల్లో ఒంటరిగానే పోటీచేస్తామని తృణమూల్ కాంగ్రెస్ అ�
‘ఇండియా’ కూటమిలోని విభేదాలు బెంగాల్లో మరోసారి వీధికెక్కాయి. కూటమి పక్షాలైన తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీల మధ్య లోక్సభ సీట్ల పంపకంపై చిచ్చు రేగింది. రాష్ట్రంలోని మొత్తం 42 సీట్లలో పొత్తులో భాగ