INDIA bloc meet | ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్ సమావేశం జూన్ 1న జరుగనున్నది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగే ఈ మీటింగ్లో లోక్సభ ఎన్నికలు, జూన్ 4న ఫలితాలు, కూటమి భవిష్యత్తుపై చర్చించనున్నారు.
Rahul Gandhi | ఎన్నికల సభ కోసం ఏర్పాటు చేసిన వేదిక పాక్షికంగా కుంగింది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి తృటిలో ముప్పు తప్పింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
లోక్సభ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. మూడోసారి ప్రధాని పీఠం కోసం బీజేపీ, ఎలాగైనా పూర్వవైభవం సాధించాలని కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇరు పార్టీల అగ్రనేత దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటి�
INDIA bloc | ‘ఇండియా’ బ్లాక్లో తమ పార్టీ భాగమే అని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఆ కూటమి అధికారంలోకి వస్తే బయట నుంచి మద్దతు ఇస్తామని ఆమె చెప్పారు. అయితే మమతా బెనర్జీని నమ్మలేమని బెంగాల్ కాంగ్రెస్�
కాంగ్రెస్పార్టీ సీనియర్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరాని (Smriti Irani) విరుచుకుపడ్డారు. మీరేమైనా ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థా..? పీఎం మోదీతో చర్చిండచానికి అంటూ ఆగ్రహం వ్యక్తంచేశార�
ప్రజలు మార్పు కోరుతున్నారని జూన్ 4న కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ ఆశాభావం వ్యక్తం చేశారు.
AAP Support in UP | ఉత్తరప్రదేశ్లో ‘ఇండియా’ బ్లాక్ అభ్యర్థులకు బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రకటించింది. ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, నిరంకుశ ప్రభుత్వాన్ని అంతం చేయడానికి ఈ లోక్సభ
లోక్సభ ఎన్నికలకు ముందు చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్జన శక్తి పార్టీ (LJP)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి 22 మంది సీనియర్ నేతలు మూకుమ్మడిగా రాజీనామా చేశారు.
లోక్సభ ఎన్నికల వేళ విపక్ష నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు, పలువురు కీలక నేతల అరెస్టుల నేపథ్యంలో ఇండియా కూటమి ఆదివారం ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ‘సేవ్ డెమొక్రసీ’ ర్యాలీ చేపట్టింది. ఈ సందర్భంగ�
Derek O'Brien | పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్లో భాగమా కాదా అన్న దానిపై ఆ పార్టీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ స్పష్టత ఇచ్చారు. ఢిల్లీ సీఎం అ
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్కు నిరసనగా విపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలు ఆదివారం ఢిల్లీలో ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట మెగా ర్యాలీని నిర్వహించాయి.