Sharad Pawar | ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్కు నాయకత్వం వహిస్తానన్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ స్పందించారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్
Sanjay Raut | అవకాశం ఇస్తే ఇండియా కూటమి (INDIA Bloc) సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ప్రకటించిన విషయం తెలిసిందే.
Akhilesh Yadav | ఉత్తరప్రదేశ్లో తొమ్మిది స్థానాలకు త్వరలో జరుగనున్న ఉప ఎన్నికల్లో ‘ఇండియా’ బ్లాక్ అభ్యర్థులంతా ‘సైకిల్’ గుర్తుపై పోటీ చేస్తారని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తెలిపారు. ఈ ఎన�
ఇండియా కూటమిలో చిచ్చు రేగింది. హర్యానా, జమ్ము కశ్మీర్ ఎన్నికల ఫలితాలు కూటమిని విచ్ఛిన్నం చేస్తున్నాయి. కాంగ్రెస్ తీరు పట్ల కూటమిలోని ప్రాంతీయ పార్టీలు మండిపడుతున్నాయి. ఆ పార్టీ పొత్తు ధర్మం పాటించకుం�
BSP Chief Mayawati : వర్గీకరణతో పాటు క్రీమీలేయర్ గుర్తింపు అంశాలతో ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకంగా బీజేపీ వ్యవహరిస్తోందని మాయావతి ఆరోపించారు. ఇక ఈ అంశంపై మౌనంగా ఉన్న విపక్ష కూటమి ప్రమాదకరంగా మారినట
Nirmala Sitaraman | కాంగ్రెస్ పార్టీ సారధ్యంలోని విపక్ష ‘ఇండియా కూటమి’పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిప్పులు చెరిగారు. ‘సాధారణ ఓబీసీ చాయ్వాలా మంచిగా దేశాన్ని నడిపించడం’ ఇండియా కూటమికి సమస్యగా ఉందని వ�
Akhilesh Yadav : కేంద్ర బడ్జెట్లో విపక్ష రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఎన్డీయే సర్కార్కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విపక్ష ఇండియా కూటమి నిరసన చేపట్టింది.
మిత్రపక్షాలకు ప్యాకేజీలు ఇచ్చి అధికారాన్ని నిలుపుకునేందుకే బీజేపీ ప్రయత్నిస్తున్నదని, ఎన్డీఏ మిత్రపక్షాలను మచ్చిక చేసుకునే ప్రయత్నమే కేంద్ర బడ్జెట్ అని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరో�
Suresh Gopi : ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో పలు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని విపక్షాలు భగ్గుమన్నాయి.
ఎన్నికల తంతు పూర్తయి కొత్త పార్లమెంట్ కొలువుదీరింది. ముచ్చటగా మూడో విడత ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరినప్పటికీ బలాబలాల్లో ప్రస్ఫుటమైన తేడాలు రావడం మనం చూస్తున్నాం. పాలక కూటమి బలం, పలుకుబడి ఒకింత తగ్గడం,
Speaker Election | బుధవారం లోక్ సభ స్పీకర్ ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో అధికార బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏ, విపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా బ్లాక్ పార్టీల నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు.
K Suresh | దేశ చరిత్రలో మునుపెన్నడూ లోక్సభ స్పీకర్ పదవి కోసం ఓటింగ్ జరగలేదు. ఎప్పుడైనా అధికార పార్టీ లేదా కూటమి ఎంపీనే స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నుకునేవారు. కానీ ఈసారి ప్రతిపక్ష ఇండియా కూటమి కె సురేష్ (K Suresh) న
INDIA bloc | 18వ లోక్సభ (18th Lok Sabha) సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇండియా కూటమి (INDIA bloc) నేతలు రాజ్యాంగ ప్రతి (Constitution Copy)తో పార్లమెంట్ వద్దకు చేరుకున్నారు.