కేంద్రంలో మోదీ ప్రభుత్వం పొరపాటున ఏర్పడిందని, ఏ సమయంలోనైనా ప్రభు త్వం కూలిపోవచ్చని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే పేర్కొన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ మోదీకి ప్రజామోదం లేదని, కేంద్రంలో మైనార్టీ ప్రభ
Mamata Banerjee | ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ప్రజలు మార్పు కోరుకున్నప్పటికీ బీజేపీ అప్రజాస్వామికంగా, అక్రమంగా ప్రభుత్వాన్ని ఏర్
బీజేపీకి సాధారణ మెజార్టీ రాని నేపథ్యంలో శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమిలో చేరే విషయమై ఎన్డీయే భాగస్వాములైన టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ అధ్యక్షుడు నితీశ్లతో
Rahul Gandhi | సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో మరోసారి అధికార ఎన్డీఏనే విజయం వరించింది. అయితే విజయం ఎన్డీఏదే అయినా గత ఎన్నికలతో పోల్చుకుంటే ఆ కూటమి బాగా నష్టపోయింది. ప్రతిపక్ష ఇండియా కూటమి మెరుగైన ప్రదర్శన ఇచ్చింద�
INDIA bloc meeting | ప్రతిపక్ష పార్టీల నేతృత్వంలోని ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్ (ఇండియా) కూటమి నేతలు శనివారం ఢిల్లీలో సమావేశమయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ఈ భేటీ �
INDIA bloc meet | ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్ సమావేశం జూన్ 1న జరుగనున్నది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగే ఈ మీటింగ్లో లోక్సభ ఎన్నికలు, జూన్ 4న ఫలితాలు, కూటమి భవిష్యత్తుపై చర్చించనున్నారు.
Rahul Gandhi | ఎన్నికల సభ కోసం ఏర్పాటు చేసిన వేదిక పాక్షికంగా కుంగింది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి తృటిలో ముప్పు తప్పింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
లోక్సభ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. మూడోసారి ప్రధాని పీఠం కోసం బీజేపీ, ఎలాగైనా పూర్వవైభవం సాధించాలని కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇరు పార్టీల అగ్రనేత దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటి�
INDIA bloc | ‘ఇండియా’ బ్లాక్లో తమ పార్టీ భాగమే అని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఆ కూటమి అధికారంలోకి వస్తే బయట నుంచి మద్దతు ఇస్తామని ఆమె చెప్పారు. అయితే మమతా బెనర్జీని నమ్మలేమని బెంగాల్ కాంగ్రెస్�
కాంగ్రెస్పార్టీ సీనియర్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరాని (Smriti Irani) విరుచుకుపడ్డారు. మీరేమైనా ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థా..? పీఎం మోదీతో చర్చిండచానికి అంటూ ఆగ్రహం వ్యక్తంచేశార�
ప్రజలు మార్పు కోరుతున్నారని జూన్ 4న కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ ఆశాభావం వ్యక్తం చేశారు.
AAP Support in UP | ఉత్తరప్రదేశ్లో ‘ఇండియా’ బ్లాక్ అభ్యర్థులకు బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రకటించింది. ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, నిరంకుశ ప్రభుత్వాన్ని అంతం చేయడానికి ఈ లోక్సభ