BSP | బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతిని ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని ఆ పార్టీ ఎంపీ మలూక్ నగర్ డిమాండ్ చేశారు. 2024 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా మాయావతిని ప్రకటిస్తే.. ఇండియ�
విపక్ష ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్థిత్వంపై చిచ్చు మొదలైంది. పీఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకోవాలని కూటమిలోని కొన్ని పార్టీలు అభిప్రాయపడుతుండగా.. ఆ అవసరం లేదని ఎన్సీపీ తదితర పక్షాలు అంటున్నాయి.
MLC Kavitha | కాంగ్రెస్ డీఎన్ఏలోనే హిందూ వ్యతిరేక ధోరణి ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఇండియా కూటమిలో ఉన్న డీఎంకే నేతలు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సనాతన ధర్మాన్ని అవమానిస్తూ మాట్లాడి
Rahul Gandhi: మీడియాపై రాహుల్ ఫైర్ అయ్యారు. దేశంలో ఉన్న నిరుద్యోగం గురించి మీడియా ఆలోచించడంలేదన్నారు. ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి మీటింగ్లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ నిరసన చేస్తున్న ఎంప�
Mamata Banerjee: ఇండియా కూటమి తరపున ప్రధాని అభ్యర్థిగా మల్లిఖార్జున్ ఖర్గేను ప్రపోజ్ చేసినట్లు మమతా బెనర్జీ తెలిపారు. తాను చేసిన ప్రతిపాదనకు కేజ్రీవాల్ సపోర్ట్ ఇచ్చినట్లు ఆమె వెల్లడించారు. ఢి�
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే పేరును పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రతిపాదించారు. మంగళవార�
సీట్ల పంపిణీ తేలేవరకూ విపక్ష ఇండియా కూటమి (INDIA Bloc) భేటీలు ఛాయ్, సమోసాకే పరిమితమవుతాయని జేడీ(యూ) నేత సునీల్ కుమార్ పింటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్గా భావించిన ఐదు రాష్ర్టాల ఫలితాలతో ‘ఇండియా’ కూటమి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ కూటమికి పెద్దన్నపాత్ర పోషిస్తున్న కాంగ్రెస్, ఉత్తరాదిలో నాలుగు రాష్ర్టాలలో ఘోర పరా�
CM Nitish Kumar: కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరును బీహార్ సీఎం నితీశ్ కుమార్ తప్పుపట్టారు. అయిదు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలపైనే కాంగ్రెస్ పార్టీ తన దృష్టిని కేంద్రీకరించిందని, ఇం
విపక్ష ఇండియా కూటమిలో లుకలుకలు తీవ్రస్ధాయికి చేరాయి. కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలను అపహాస్యం చేస్తోందని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) అన్నారు.
INDIA Bloc | కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ శుక్రవారం ఢిల్లీలో కలిశారు. ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్ (INDIA Bloc) తదుపరి ప్రణాళికపై వీరు చర్చి�
Mayawati | తమ పార్టీ ఏ కూటమిలో చేరబోదని బీఎస్పీ అధినేత్రి మాయావతి (Mayawati ) స్పష్టం చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, ప్రతిపక్షాల కూటమి ఇండియా బ్లాక్కు పూర్తిగా దూరమని మరోసారి పునరుద్ఘాటించారు.