దేశంలో థర్డ్ ఫ్రంట్కు బలమైన అవకాశాలు ఉన్నాయని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. మూడో ఫ్రంట్కు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్రావు నాయకత్వం వహించాలని ఆయన ఆకాంక్షి�
INDIA Bloc | ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్ (INDIA Bloc) మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో తలపెట్టిన తొలి బహిరంగ సభ రద్దైంది. ఆ కూటమిలో కీలకమైన కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని ప్రకటించింది.
విపక్ష ఇండియా కూటమి 14 మంది టీవీ న్యూస్ యాంకర్లను బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ స్పందించింది. మీడియా సహా పలు సంస్దలను బహిష్కరించడం కాంగ్రెస్ పార్టీకి మేలు చేయదని బీజేపీ ప్ర�
AAP to contest Bihar polls | ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’లో లుకలుకలు బయటపడుతున్నాయి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఈ కూటమికి షాక్ ఇచ్చింది. బీహర్లో తాము పోటీ చేస్తామని ఆ పార్టీ ప్ర�