బెంగళూరు టెస్టులో భారత పేసర్లు అదరగొడుతున్నారు. శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నారు. బుమ్రా, షమీ ధాటికి తొలి రోజు ఆట ముగిసే సమయానికి 86/6 స్కోరుతో నిలిచిన ఆ జట్టు.. రెండో రోజు ఆట మొదలు పెట్టింది. బుమ్రా
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అవుటైన తీరు క్రికెట్ అభిమానులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. దీని కన్నా ఎక్కువగా లంక వికెట్ కీపర్ నిరోషన్ డిక్కవెల్ల చేసిన పని చర్చనీయాంశ
బెంగళూరులో జరుగుతున్న శ్రీలంక-భారత్ టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకాలని లంక పేసర్ సురంగ లక్మల్ ప్రకటించాడు. భారత్లో ఆడే సిరీస్ తనకు ఆఖరిదని సిరీస్ ప్రారంభానికి ముందే లక్మల్ ప్రకటించాడు. �
బెంగళూరు టెస్టులో శ్రీలంక బ్యాటింగ్ లైనప్ పేకమేడను తలపిస్తోంది. బ్యాటర్లంతా వచ్చిన వాళ్లు వచ్చినట్లే పెవిలియన్ చేరారు. టాపార్డర్ బ్యాటర్లు ముగ్గురూ సింగిల్ డిజిట్ పరుగులకే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత �
స్పిన్నర్లకు అనుకూలించే పిచ్పై భారత పేసర్లు చెలరేగారు. లంక టాపార్డర్ను తుత్తునియలు చేశారు. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ చెరో రెండు వికెట్లతో చెలరేగారు. వీరికితోడు అక్షర్ పటేల్ కూడా ఒక వికెట్తో సత్త
అనూహ్యంగా టర్న్, బౌన్స్ అవుతున్న బెంగళూరు పిచ్పై భారత జట్టు పోరాడే స్కోరు చేసింది. శ్రేయాస్ అయ్యర్ (92) వీరోచిత పోరాటంతో 252 పరుగులు చేసిన భారత్.. లంకపై ఒత్తిడి పెంచింది. బౌలింగ్లో కూడా భారత జట్టు అదే తరహా ఒత�
బెంగళూరులో జరుగుతున్న డే/నైట్ టెస్టులో భారత బ్యాటర్లు తెగ ఇబ్బంది పడుతున్నారు. ప్రధాన బ్యాటర్లతో పాటు రవీంద్ర జడేజా (4) రవిచంద్రన్ అశ్విన్ (13), అక్షర్ పటేల్ (9) కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. ఇలాంటి సమయంలో యువకెర
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో బెంగళూరు పిచ్ టీమిండియా పాలిట శాపంలా మారింది. తొలి సెషన్ నుంచే విపరీతంగా టర్న్ లభిస్తుండటంతో లంక స్పిన్నర్లు భారత్ను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే రోహిత్
బెంగళూరులో జరుగుతున్న రెండో టెస్టులో తక్కువ స్కోర్లకే మయాంక్, రోహిత్, విహారి, కోహ్లీ అవుటవడంతో భారత జట్టు కష్టాల్లో పడింది. అలాంటి సమయంలో కీపర్ పంత్ (39) భారీ షాట్లతో రెచ్చిపోవడంతో అభిమానులు సంతోషించారు. అయ
లంకతో జరుగుతున్న డే/నైట్ టెస్టులో టీమిండియా తడబడుతోంది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (4) ఆరంభంలోనే రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత కుదురుకంటున్నట్లు కనిపించిన కెప్టెన్ రోహిత్ శర్మ (15).. ఎంబుల్డెనియా బౌలింగ్లో వెనుతిరిగ�
కెప్టెన్ అయిన తర్వాత బ్యాటింగ్లో ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మ.. బెంగళూరులో జరుగుతున్న రెండో టెస్టులో కూడా మరోసారి విఫలం అయ్యాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఎంబుల్డెనియా బౌలింగ్లో డిసిల్వకు క్య
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గత రెండేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ లేకుండానే ఆడుతున్నాడు. అందుకని అతను ఫామ్లో లేడని అనుకుంటే పొరపాటే. క్రీజులో ఉన్నంతసేపూ పూర్తి ఆధిపత్యంతో ఆడుతున్న అత
శ్రీలంకతో మొహాలీ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అత్యద్భుత ప్రదర్శన చేశాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన అతను ఏకంగా 175 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో భారత మాజీ ద�
బెంగళూరులో జరిగే పింక్బాల్ టెస్టు కోసం టీమిండియా రెడీ అవుతోంది. ఈ క్రమంలో శ్రీలంకతో జరిగే ఈ టెస్టులో భారత్ ఫేవరెట్ అని మాజీ ఆటగాడు సాబా కరీమ్ చెప్పాడు. శ్రీలంక బ్యాటింగ్లో అనుభవం లేదని, ఏంజెలో మాథ్యూస్�