అనూహ్యంగా టర్న్, బౌన్స్ అవుతున్న బెంగళూరు పిచ్పై భారత జట్టు పోరాడే స్కోరు చేసింది. శ్రేయాస్ అయ్యర్ (92) వీరోచిత పోరాటంతో 252 పరుగులు చేసిన భారత్.. లంకపై ఒత్తిడి పెంచింది. బౌలింగ్లో కూడా భారత జట్టు అదే తరహా ఒత�
బెంగళూరులో జరుగుతున్న డే/నైట్ టెస్టులో భారత బ్యాటర్లు తెగ ఇబ్బంది పడుతున్నారు. ప్రధాన బ్యాటర్లతో పాటు రవీంద్ర జడేజా (4) రవిచంద్రన్ అశ్విన్ (13), అక్షర్ పటేల్ (9) కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. ఇలాంటి సమయంలో యువకెర
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో బెంగళూరు పిచ్ టీమిండియా పాలిట శాపంలా మారింది. తొలి సెషన్ నుంచే విపరీతంగా టర్న్ లభిస్తుండటంతో లంక స్పిన్నర్లు భారత్ను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే రోహిత్
బెంగళూరులో జరుగుతున్న రెండో టెస్టులో తక్కువ స్కోర్లకే మయాంక్, రోహిత్, విహారి, కోహ్లీ అవుటవడంతో భారత జట్టు కష్టాల్లో పడింది. అలాంటి సమయంలో కీపర్ పంత్ (39) భారీ షాట్లతో రెచ్చిపోవడంతో అభిమానులు సంతోషించారు. అయ
లంకతో జరుగుతున్న డే/నైట్ టెస్టులో టీమిండియా తడబడుతోంది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (4) ఆరంభంలోనే రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత కుదురుకంటున్నట్లు కనిపించిన కెప్టెన్ రోహిత్ శర్మ (15).. ఎంబుల్డెనియా బౌలింగ్లో వెనుతిరిగ�
కెప్టెన్ అయిన తర్వాత బ్యాటింగ్లో ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మ.. బెంగళూరులో జరుగుతున్న రెండో టెస్టులో కూడా మరోసారి విఫలం అయ్యాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఎంబుల్డెనియా బౌలింగ్లో డిసిల్వకు క్య
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గత రెండేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ లేకుండానే ఆడుతున్నాడు. అందుకని అతను ఫామ్లో లేడని అనుకుంటే పొరపాటే. క్రీజులో ఉన్నంతసేపూ పూర్తి ఆధిపత్యంతో ఆడుతున్న అత
శ్రీలంకతో మొహాలీ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అత్యద్భుత ప్రదర్శన చేశాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన అతను ఏకంగా 175 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో భారత మాజీ ద�
బెంగళూరులో జరిగే పింక్బాల్ టెస్టు కోసం టీమిండియా రెడీ అవుతోంది. ఈ క్రమంలో శ్రీలంకతో జరిగే ఈ టెస్టులో భారత్ ఫేవరెట్ అని మాజీ ఆటగాడు సాబా కరీమ్ చెప్పాడు. శ్రీలంక బ్యాటింగ్లో అనుభవం లేదని, ఏంజెలో మాథ్యూస్�
శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా దుమ్ము దులిపాడు. బంతి, బ్యాటుతో అదరగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. ఈ మ్యాచ్లో జడ్డూ 175 పరుగులతో అజేయంగా నిలవడమే కాక�
టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ.. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో అరుదైన మైలురాయి అందుకున్నాడు. 100 టెస్టులు ఆడిన భారతీయ ఆటగాళ్ల జాబితాలో చేరాడు. అయితే ఈ మ్యాచ్లో 45 పరుగుల స్కోరు వద్ద ఎంబుల్డెయా వ�
శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో రాక్స్టార్ రవీంద్ర జడేజా 175 పరుగులతో ఉండగా.. కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. దీనిపై చాలా మంది విమర్శలు గుప్�
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సూపర్ ఫామ్లో ఉన్నాడు. శ్రీలంకతో జరిగిన టీ20ల్లో సత్తాచాటిన జడ్డూ.. మొహాలీలో జరిగిన తొలి టెస్టులో అదరగొట్టాడు. భారత బ్యాటింగ్లో అతని ఇన్నింగ్సే హైలైట్ అనడంలో ఎల�
తొలి పరీక్షలో రోహిత్ శర్మ అద్భుతమైన మార్కులతో పాసయ్యాడు. టెస్టు కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆడుతున్న తొలి టెస్టులో మర్చిపోలేని విజయం అందుకున్నాడు. లంకపై ఏకంగా ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో జయ�