శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా దుమ్ము దులిపాడు. బంతి, బ్యాటుతో అదరగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. ఈ మ్యాచ్లో జడ్డూ 175 పరుగులతో అజేయంగా నిలవడమే కాక�
టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ.. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో అరుదైన మైలురాయి అందుకున్నాడు. 100 టెస్టులు ఆడిన భారతీయ ఆటగాళ్ల జాబితాలో చేరాడు. అయితే ఈ మ్యాచ్లో 45 పరుగుల స్కోరు వద్ద ఎంబుల్డెయా వ�
శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో రాక్స్టార్ రవీంద్ర జడేజా 175 పరుగులతో ఉండగా.. కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. దీనిపై చాలా మంది విమర్శలు గుప్�
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సూపర్ ఫామ్లో ఉన్నాడు. శ్రీలంకతో జరిగిన టీ20ల్లో సత్తాచాటిన జడ్డూ.. మొహాలీలో జరిగిన తొలి టెస్టులో అదరగొట్టాడు. భారత బ్యాటింగ్లో అతని ఇన్నింగ్సే హైలైట్ అనడంలో ఎల�
తొలి పరీక్షలో రోహిత్ శర్మ అద్భుతమైన మార్కులతో పాసయ్యాడు. టెస్టు కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆడుతున్న తొలి టెస్టులో మర్చిపోలేని విజయం అందుకున్నాడు. లంకపై ఏకంగా ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో జయ�
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సూపర్ ఫామ్ చూపిస్తున్నాడు. తొలి ఇన్నింగ్సులో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్కు దిగి 175 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆ తర్వాత లంకేయుల�
భారత క్రికెట్లో ప్రస్తుతం అతి పెద్ద స్టార్లు ఎవరంటే టక్కున నోటికి వచ్చే పేర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. అయితే వీరిద్దరి మధ్య ఏవో మనస్పర్ధలు ఉన్నాయంటూ చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. అలాంటివేమీ లేవని వ�
టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. భారత జట్టు లెజెండరీ కెప్టెన్ కపిల్ దేవ్ పేరిట ఉన్న 35 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటలో అతను ఈ ఘనత సాధ�
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. తొలిరోజు విహారి (58), రిషభ్ పంత్ (96), రెండో రోజు జడేజా (175 నాటౌట్), అశ్విన్ (61) రాణించడంతో భారత జట్టు 574/8 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిం
వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. తన అనుభవాన్ని నిరూపించుకుంటున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో రెండో వికెట్ కూల్చాడు. భారత జట్టు 574/8 స్కోరు వద్ద డిక్లేర్ చేయడంతో లంకేయులు బ్యాటింగ్కు వచ్చ�
భారత్తో జరుగుతున్న మొదటి టెస్టులో శ్రీలంక జట్టు మూడో వికెట్ కోల్పోయింది. మొదటి రెండు వికెట్లను అశ్విన్, జడేజా కూల్చగా.. తనేమీ తక్కువ కాదంటూ బుమ్రా మూడో వికెట్ కూల్చాడు. బుమ్రా కొద్దిగా షార్ట్ లెంగ్త్లో
మొహాలీ టెస్టులో భారత స్పిన్నర్లు సత్తా చాటుతున్నారు. 19వ ఓవర్ వేసిన అశ్విన్ లాహిరు తిరుమనే (17)ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కు పంపాడు. అశ్విన్ వేసిన బంతి బాగా టర్న్ అవుతుందనుకొని తిరుమనే ఆడాడు. కానీ లైట్గా స్లైడ�
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన కెరీర్లో 100వ టెస్టు ఆడుతున్నాడు. శ్రీలంకతో మొహాలీ వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ తక్కువ స్కోర్లకే అవుటయ్యారు. దీంతో క్రీజులో
శ్రీలంక, భారత జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 357 పరుగులు చేసింది. భారత ఆటగాళ్లలో ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (33), రోహిత్ శర్మ (29) తమకు ద�
టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ (96) సెంచరీకి అడుగు దూరంలో అవుటయ్యాడు. డ్రింక్స్ బ్రేక్ తర్వాత భారీ షాట్లతో విరుచుకుపడిన పంత్ సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ ఇన్నింగ్స్ 90వ ఓవర్ ఐదో బంతికి లక్మల్ బౌలింగ్�