శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సూపర్ ఫామ్ చూపిస్తున్నాడు. తొలి ఇన్నింగ్సులో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్కు దిగి 175 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆ తర్వాత లంకేయుల�
భారత క్రికెట్లో ప్రస్తుతం అతి పెద్ద స్టార్లు ఎవరంటే టక్కున నోటికి వచ్చే పేర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. అయితే వీరిద్దరి మధ్య ఏవో మనస్పర్ధలు ఉన్నాయంటూ చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. అలాంటివేమీ లేవని వ�
టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. భారత జట్టు లెజెండరీ కెప్టెన్ కపిల్ దేవ్ పేరిట ఉన్న 35 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటలో అతను ఈ ఘనత సాధ�
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. తొలిరోజు విహారి (58), రిషభ్ పంత్ (96), రెండో రోజు జడేజా (175 నాటౌట్), అశ్విన్ (61) రాణించడంతో భారత జట్టు 574/8 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిం
వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. తన అనుభవాన్ని నిరూపించుకుంటున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో రెండో వికెట్ కూల్చాడు. భారత జట్టు 574/8 స్కోరు వద్ద డిక్లేర్ చేయడంతో లంకేయులు బ్యాటింగ్కు వచ్చ�
భారత్తో జరుగుతున్న మొదటి టెస్టులో శ్రీలంక జట్టు మూడో వికెట్ కోల్పోయింది. మొదటి రెండు వికెట్లను అశ్విన్, జడేజా కూల్చగా.. తనేమీ తక్కువ కాదంటూ బుమ్రా మూడో వికెట్ కూల్చాడు. బుమ్రా కొద్దిగా షార్ట్ లెంగ్త్లో
మొహాలీ టెస్టులో భారత స్పిన్నర్లు సత్తా చాటుతున్నారు. 19వ ఓవర్ వేసిన అశ్విన్ లాహిరు తిరుమనే (17)ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కు పంపాడు. అశ్విన్ వేసిన బంతి బాగా టర్న్ అవుతుందనుకొని తిరుమనే ఆడాడు. కానీ లైట్గా స్లైడ�
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన కెరీర్లో 100వ టెస్టు ఆడుతున్నాడు. శ్రీలంకతో మొహాలీ వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ తక్కువ స్కోర్లకే అవుటయ్యారు. దీంతో క్రీజులో
శ్రీలంక, భారత జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 357 పరుగులు చేసింది. భారత ఆటగాళ్లలో ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (33), రోహిత్ శర్మ (29) తమకు ద�
టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ (96) సెంచరీకి అడుగు దూరంలో అవుటయ్యాడు. డ్రింక్స్ బ్రేక్ తర్వాత భారీ షాట్లతో విరుచుకుపడిన పంత్ సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ ఇన్నింగ్స్ 90వ ఓవర్ ఐదో బంతికి లక్మల్ బౌలింగ్�
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్లు కుదురుకోలేకపోతున్నారు. ఆరంభంలోనే మయాంక్ (33), రోహిత్(29) త్వరగా అవుటవడంతో ఇన్నింగ్స్ చక్కదిద్దాల్సిన బాధ్యత విరాట్ కోహ్లీ (45), హనుమ విహారి (58)పై పడింది. వీ
టీమిండియా చరిత్రలో 100 టెస్టులు పూర్తిచేసుకున్న ఆటగాళ్ల క్లబ్లో చేరడానికి మోడర్న్ క్రికెట్ గ్రేట్ విరాట్ కోహ్లీ రెడీ అవుతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఈ పరుగుల యంత్రం గురించి మా�
టీమిండియా తరఫున 100 టెస్టులు ఆడిన క్రికెటర్గా చరిత్ర సృష్టించేందుకు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రెడీ అవుతున్నాడు. మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగే తొలి టెస్టు కోహ్లీకి 100వది. ఈ మ్యాచ్లో 50 శాతం మంది ప్రేక్షక
ప్రస్తుతం సూపర్ ఫామ్లో టీమిండియా ప్లేయర్ అనగానే గుర్తొచ్చే పేరు శ్రేయాస్ అయ్యర్. ఇటీవల శ్రీలంకతో ముగిసిన టీ20 సిరీస్లో అయ్యర్ విజృంభించాడు. మూడు మ్యాచుల్లోనూ అర్ధశతకాలు చేయడమే కాకుండా.. నాటౌట్గా కూడా �
కోహ్లీ కెరీర్లో అరుదైన మైలురాయిలా నిలిచే 100వ టెస్టుపై పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ) యూ టర్న్ తీసుకుంది. శ్రీలంకతో జరిగిన చివరి రెండు టీ20లకు 50 శాతం ప్రేక్షకులను అనుమతించిన పీసీఏ.. మొహాలీ టెస్టుకు మాత్�