టీమిండియా కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ.. సారధిగా తన టర్మ్ను అద్భుతంగా ప్రారంభించాడు. స్వదేశంలో జరిగిన న్యూజిల్యాండ్, వెస్టిండీస్, శ్రీలంక సిరీసులను క్లీన్స్వీప్ చేసి ఘనంగా కెప్టెన్సీ బాధ్యతలను స్వీక�
శ్రీలంకతో టీ20లను క్లీన్స్వీప్ చేసిన టీమిండియా.. రెండు టెస్టుల సమరానికి సిద్ధమవుతోంది. మొహాలీ వేదికగా జరగనున్న తొలి టెస్టు భారత జట్టుకు ప్రత్యేకం. ఎందుకంటే ఇది మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి 100వ టెస్టు. అల�
ఇప్పుడు భారత క్రికెట్ అభిమానుల చూపంతా మొహాలీ వైపే. ధర్మశాలలో భారత్-శ్రీలంక మధ్య టీ20 సిరీస్ ముగిసిందో లేదో.. మోడర్న్ క్రికెట్ లెజెండ్లలో ఒకడైన కోహ్లీ 100వ టెస్టుకు మొహాలీ ముస్తాబైంది. లంకతో జరిగే తొలి టెస్టే
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్పై మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్లో రోహిత్ కేవలం 50 పరుగులు మాత్రమే చేశాడు. మూడు మ్యాచుల్లోనూ ఆడిన రోహి�
టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్.. తల గాయంతో ఆస్పత్రి పాలయ్యాడా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్లో భాగంగా శనివారం రెండో టీ20 జరిగింది. ఈ మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో �
శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా కష్టాలు పడుతోంది. 184 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్కు తొలి ఓవర్లోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ ఓవర్ చివరి బంతికి రోహిత్ శర్మ (1) అవుటయ్యాడు. ఆ తర్వాత శ్రేయాస�
శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (1) అవుటయ్యాడు. అంతకుముందు లంక కెప్టెన్ దాసున్ షానక (19 బంతుల్లో 47 నాటౌట్) సూపర్ ఇన్నింగ్స్తో భారత్ ముందు 184 పరుగుల లక్ష్యం నిలిచింది. ఈ పిచ్పై �
ఆరంభంలో భారత బౌలర్లు వేసిన పదునైన బంతులను ఆడటానికి ఇబ్బంది పడిన లంక బ్యాటర్లు.. ఆ తర్వాత నెమ్మదిగా పుంజుకున్నారు. ముఖ్యంగా శ్రీలంక బ్యాటర్లంతా భారత బౌలింగ్ను ఎదుర్కోవడానికి తిప్పలు పడుతున్న సమయంలో పాథ�
శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో రోహిత్ శర్మ వ్యూహాలు పక్కా అమలవుతున్నాయి. అతను స్పిన్నర్లను రంగంలోకి దించిన వెంటనే జడేజా, చాహల్ చెరో వికెట్ తీశారు. ఆ తర్వాత బంతి అందుకున్న హర్షల్ కూడా మరో వికెట్ తీశాడు. డ
స్పిన్నర్లు రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్ చెరో వికెట్ తీసి.. పది ఓవర్లకు లంకను 71/2 స్కోరు వద్ద నిలిపారు. ఆ తర్వాత మరోసారి బంతి అందుకున్న హర్షల్ పటేల్ తను కూడా తక్కువేమీ కాదని నిరూపించుకున్నాడు. 11వ ఓవర్ వేస
తొలి పవర్ ప్లే ముగిసిన తర్వాత భారీ షాట్లతో విరుచుకుపడుతున్న దనుష్క గుణతిలక (38) పెవిలియన్ చేరాడు. భారత్తో జరుగుతున్న రెండో టీ20లో తొలి పవర్ప్లేలో భారత పేసర్ల బౌలింగ్లో స్వేచ్ఛగా ఆడలేకపోయిన గుణతిలక, నిస్�
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కెప్టెన్ రోహిత్ అనుకున్నట్లే ఆరంభంలో పిచ్ స్వింగ్కు సహకరించింది. దీంతో భారత పేసర్లు భువనేశ్వర్, బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశారు. వీరు మంచి నియంత్రణతో బౌలింగ్ చేయడంతో లం�
రెండో టీ20లో గెలిచి శ్రీలంకతో టీ20 సిరీస్ను కైవసం చేసుకోవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. అదే సమయంలో ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని లంకేయులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ధర్మశాల వేదికగా రెం
భారత జట్టు సారధిగా పగ్గాలు చేపట్టిన తర్వాత రోహిత్ శర్మ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. వరుస టీ20 సిరీసుల్లో విజయాలు నమోదు చేశాడు. న్యూజిల్యాండ్, వెస్టిండీస్తో సిరీస్ విజయాల తర్వాత.. శ్రీలంకతో జరిగిన తొల
శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్కు యువ ఓపెనర్ రుతురాజ్ సింగ్ దూరమయ్యాడు. మణికట్టు గాయం కారణంగా తొలి టీ20 మ్యాచ్ ఆడలేకపోయిన రుతురాజ్.. రెండో మ్యాచ్ ఆడతాడని అంతా అనుకున్నారు. కానీ అతనికి నొప్పి తగ్గలేదు. దీ�