శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్లు కుదురుకోలేకపోతున్నారు. ఆరంభంలోనే మయాంక్ (33), రోహిత్(29) త్వరగా అవుటవడంతో ఇన్నింగ్స్ చక్కదిద్దాల్సిన బాధ్యత విరాట్ కోహ్లీ (45), హనుమ విహారి (58)పై పడింది. వీ
టీమిండియా చరిత్రలో 100 టెస్టులు పూర్తిచేసుకున్న ఆటగాళ్ల క్లబ్లో చేరడానికి మోడర్న్ క్రికెట్ గ్రేట్ విరాట్ కోహ్లీ రెడీ అవుతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఈ పరుగుల యంత్రం గురించి మా�
టీమిండియా తరఫున 100 టెస్టులు ఆడిన క్రికెటర్గా చరిత్ర సృష్టించేందుకు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రెడీ అవుతున్నాడు. మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగే తొలి టెస్టు కోహ్లీకి 100వది. ఈ మ్యాచ్లో 50 శాతం మంది ప్రేక్షక
ప్రస్తుతం సూపర్ ఫామ్లో టీమిండియా ప్లేయర్ అనగానే గుర్తొచ్చే పేరు శ్రేయాస్ అయ్యర్. ఇటీవల శ్రీలంకతో ముగిసిన టీ20 సిరీస్లో అయ్యర్ విజృంభించాడు. మూడు మ్యాచుల్లోనూ అర్ధశతకాలు చేయడమే కాకుండా.. నాటౌట్గా కూడా �
కోహ్లీ కెరీర్లో అరుదైన మైలురాయిలా నిలిచే 100వ టెస్టుపై పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ) యూ టర్న్ తీసుకుంది. శ్రీలంకతో జరిగిన చివరి రెండు టీ20లకు 50 శాతం ప్రేక్షకులను అనుమతించిన పీసీఏ.. మొహాలీ టెస్టుకు మాత్�
టీమిండియా కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ.. సారధిగా తన టర్మ్ను అద్భుతంగా ప్రారంభించాడు. స్వదేశంలో జరిగిన న్యూజిల్యాండ్, వెస్టిండీస్, శ్రీలంక సిరీసులను క్లీన్స్వీప్ చేసి ఘనంగా కెప్టెన్సీ బాధ్యతలను స్వీక�
శ్రీలంకతో టీ20లను క్లీన్స్వీప్ చేసిన టీమిండియా.. రెండు టెస్టుల సమరానికి సిద్ధమవుతోంది. మొహాలీ వేదికగా జరగనున్న తొలి టెస్టు భారత జట్టుకు ప్రత్యేకం. ఎందుకంటే ఇది మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి 100వ టెస్టు. అల�
ఇప్పుడు భారత క్రికెట్ అభిమానుల చూపంతా మొహాలీ వైపే. ధర్మశాలలో భారత్-శ్రీలంక మధ్య టీ20 సిరీస్ ముగిసిందో లేదో.. మోడర్న్ క్రికెట్ లెజెండ్లలో ఒకడైన కోహ్లీ 100వ టెస్టుకు మొహాలీ ముస్తాబైంది. లంకతో జరిగే తొలి టెస్టే
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్పై మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్లో రోహిత్ కేవలం 50 పరుగులు మాత్రమే చేశాడు. మూడు మ్యాచుల్లోనూ ఆడిన రోహి�
టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్.. తల గాయంతో ఆస్పత్రి పాలయ్యాడా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్లో భాగంగా శనివారం రెండో టీ20 జరిగింది. ఈ మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో �
శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా కష్టాలు పడుతోంది. 184 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్కు తొలి ఓవర్లోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ ఓవర్ చివరి బంతికి రోహిత్ శర్మ (1) అవుటయ్యాడు. ఆ తర్వాత శ్రేయాస�
శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (1) అవుటయ్యాడు. అంతకుముందు లంక కెప్టెన్ దాసున్ షానక (19 బంతుల్లో 47 నాటౌట్) సూపర్ ఇన్నింగ్స్తో భారత్ ముందు 184 పరుగుల లక్ష్యం నిలిచింది. ఈ పిచ్పై �
ఆరంభంలో భారత బౌలర్లు వేసిన పదునైన బంతులను ఆడటానికి ఇబ్బంది పడిన లంక బ్యాటర్లు.. ఆ తర్వాత నెమ్మదిగా పుంజుకున్నారు. ముఖ్యంగా శ్రీలంక బ్యాటర్లంతా భారత బౌలింగ్ను ఎదుర్కోవడానికి తిప్పలు పడుతున్న సమయంలో పాథ�
శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో రోహిత్ శర్మ వ్యూహాలు పక్కా అమలవుతున్నాయి. అతను స్పిన్నర్లను రంగంలోకి దించిన వెంటనే జడేజా, చాహల్ చెరో వికెట్ తీశారు. ఆ తర్వాత బంతి అందుకున్న హర్షల్ కూడా మరో వికెట్ తీశాడు. డ
స్పిన్నర్లు రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్ చెరో వికెట్ తీసి.. పది ఓవర్లకు లంకను 71/2 స్కోరు వద్ద నిలిపారు. ఆ తర్వాత మరోసారి బంతి అందుకున్న హర్షల్ పటేల్ తను కూడా తక్కువేమీ కాదని నిరూపించుకున్నాడు. 11వ ఓవర్ వేస