తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా మొదటగా బ్యాటింగ్ చేయనుంది. ఆదివారం పాక్ చేతిలో పరాభవం తర్వాత ఫైనల్ చేరాలంటే మిగతా రెండు మ్యాచుల్లో భారత్ కచ్చితంగా గెలవాలి. ఈ క్రమంలోనే మంగళవారం దుబాయ్ స్టేడియం వేద�
ఫైనల్ చేరాలంటే తప్పక నెగ్గాల్సిన పరిస్థితుల్లో మంగళవారం శ్రీలంకతో భారత్ తలపడనుంది. సూపర్-4లో భాగంగా ఆదివారం చిరకాల ప్రత్యర్థి చేతిలో పరాజయం పాలైన టీమ్ఇండియా.. ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
బెంగళూరు టెస్టులో టీమిండియా అద్భుతంగా రాణించింది. కఠినమైన పిచ్పై తొలి ఇన్నింగ్స్లో 252 పరుగులు చేసిన భారత్.. లంకను 109 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆ తర్వాత మళ్లీ బ్యాటింగ్కు వచ్చి పంత్, శ్రేయాస్ అర్ధశతకాలతో రా
భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని సెంచరీ చేసిన శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే (107) ఇన్నింగ్స్కు ముగింపు. స్టార్ పేసర్ బుమ్రా అతన్ని క్లీన్ బౌల్డ్ చేశాడు. బుమ్రా వేసిన ఫాస్ట్ డెలివరీ చాలా లైట్ మూవ్�
ఒక పక్క ఆటగాళ్లందరూ ఒకరి తర్వాత మరొకరు వరుసపెట్టి పెవిలియన్ చేరుతున్నారు. రెండంకెల స్కోరు చేయడానికి కూడా నానా తంటాలు పడుతున్నారు. ప్రత్యర్థులది కూడా అదే పరిస్థితి. అలాంటి పిచ్పై పట్టుదలతో భారత బౌలర్లక�
బెంగళూరు టెస్టులో అశ్విన్, జడేజా సత్తాచాటినా కూడా సిరాజ్ స్థానంలో జట్టులోకి వచ్చిన అక్షర్ పటేల్ పెద్దగా రాణించలేదు. లంక తొలి ఇన్నింగ్స్లో కేవలం ఒక్క వికెట్ తీసిన అక్షర్.. రెండో ఇన్నింగ్స్లో తన ఎంపిక సర�
భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డు సాధించాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేట్ స్టెయిన్ను దాటేశాడు. బెంగళూరులోని చిన్నస్వ�
భారత్తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక ఆటగాళ్లు పట్టుదల ప్రదర్శిస్తున్నారు. కొండంత లక్ష్యాన్ని ఛేదించడం కష్టమని తెలిసినా పోరాడుతున్నారు. రెండో రోజు చివరకు 28/1 స్కోరుతో ఉన్న లంక.. మూడో రోజు ఆట ప్రారంభ�
తొలి ఇన్నింగ్స్లో అనవసర పరుగు కోసం ప్రయత్నించి వికెట్ పోగొట్టుకున్న మయాంక్ అగర్వాల్ (22).. రెండో ఇన్నింగ్స్లో కూడ నిరాశపరిచాడు. రోహిత్తో కలిసి శుభారంభం ఇచ్చినట్లే కనిపించిన మయాంక్.. ఎంబుల్డెనియా వేసిన �
టీమిండియా స్టార్ పేసర్, వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అదరగొట్టాడు. బెంగళూరు టెస్టులో తొలి సారి స్వదేశంలో ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అతనికి షమీ, అశ్విన్ చెరో రెండు వికెట్లతో చక్కని సహకారం అంది�
బెంగళూరు టెస్టులో భారత పేసర్లు అదరగొడుతున్నారు. శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నారు. బుమ్రా, షమీ ధాటికి తొలి రోజు ఆట ముగిసే సమయానికి 86/6 స్కోరుతో నిలిచిన ఆ జట్టు.. రెండో రోజు ఆట మొదలు పెట్టింది. బుమ్రా
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అవుటైన తీరు క్రికెట్ అభిమానులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. దీని కన్నా ఎక్కువగా లంక వికెట్ కీపర్ నిరోషన్ డిక్కవెల్ల చేసిన పని చర్చనీయాంశ
బెంగళూరులో జరుగుతున్న శ్రీలంక-భారత్ టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకాలని లంక పేసర్ సురంగ లక్మల్ ప్రకటించాడు. భారత్లో ఆడే సిరీస్ తనకు ఆఖరిదని సిరీస్ ప్రారంభానికి ముందే లక్మల్ ప్రకటించాడు. �
బెంగళూరు టెస్టులో శ్రీలంక బ్యాటింగ్ లైనప్ పేకమేడను తలపిస్తోంది. బ్యాటర్లంతా వచ్చిన వాళ్లు వచ్చినట్లే పెవిలియన్ చేరారు. టాపార్డర్ బ్యాటర్లు ముగ్గురూ సింగిల్ డిజిట్ పరుగులకే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత �
స్పిన్నర్లకు అనుకూలించే పిచ్పై భారత పేసర్లు చెలరేగారు. లంక టాపార్డర్ను తుత్తునియలు చేశారు. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ చెరో రెండు వికెట్లతో చెలరేగారు. వీరికితోడు అక్షర్ పటేల్ కూడా ఒక వికెట్తో సత్త