సౌతాఫ్రికాతో జరుగుతున్న నిర్ణయాత్మక ఐదో టీ20 మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. టాస్ తర్వాత ఆటగాళ్లు మైదానంలోకి వచ్చీ రాగానే వర్షం ప్రారంభమైంది. దాంతో కవర్స్ తీసుకొచ్చి పిచ్ను కప్పేశారు. ఆటగాళ్లు డగౌ
భారత కెప్టెన్గా యువ కీపర్ రిషభ్ పంత్ వరుసగా ఐదో మ్యాచులోనూ టాస్ ఓడాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్లో ఒక్కసారి కూడా పంత్ టాస్ గెలవకపోవడం గమనార్హం. కాగా, గత మ్యాచ్లో గాయపడిన సఫారీ సారధి టెంబా
ప్రస్తుతం జరుగుతున్న సౌతాఫ్రికా-భారత్ టీ20 సిరీస్లో అత్యంత పేలవ బ్యాటింగ్తో అందరినీ నిరుత్సాహపరిచిన ఆటగాడు రిషభ్ పంత్. వైడ్ వెళ్తున్న బంతులను అనవసరంగా ఆడి వికెట్ పారేసుకోవడం అతనికి అలవాటు అయిపోయింది.
నాలుగో టీ20లో సౌతాఫ్రికా విజయావకాశాలు దాదాపు ఆవిరైపోయాయి. ఆరంభం నుంచే బ్యాటింగ్ చేయడానికి తడబడుతూ ఉన్న ఆ జట్టులో ఒక్కరంటే ఒక్క బ్యాటర్ కూడా భారత బౌలింగ్ దళాన్ని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోలేకపోయారు. ప్రమాదక�
భారత్తో జరుగుతున్న నాలుగో టీ20లో సౌతాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. ప్రమాదకరమైన క్లాసెన్ (8)ను చాహల్ పెవిలియన్ చేర్చాడు. చాహల్ వేసిన 9 ఓవర్ తొలి బంతికి క్లాసెన్ బౌండరీ బాదాడు. ఆ మరుసటి బంతికే అతన్ని పెవిలి�
భారత్తో జరుగుతున్న నాలుగో టీ20లో సఫారీ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ప్రమాదకర ఓపెనర్ క్వింటన్ డీకాక్ (14) మైదానం వీడాడు. హర్షల్ పటేల్ వేసిన ఐదో ఓవర్ ఐదో బంతికి అతను పెవిలియన్ చేరాడు. హర్షల్ వేసిన బంతిని ముం�
భారత్తో జరుగుతున్న నాలుగో టీ20లో సౌతాఫ్రికా సారధి టెంబా బవుమా (8) రిటైర్డ్ హర్ట్గా మైదానం వీడాడు. భువనేశ్వర్ వేసిన మూడో ఓవర్లో ఒక బంతి అతని కుడి భుజాన్ని బలంగా తాకింది. దాంతో ఫిజియో వచ్చి అతన్ని పరిశీలిం�
సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టీ20లో భారత జట్టును దినేష్ కార్తీక్ (55) ఆదుకున్నాడు. ఆరంభంలోనే రుతురాజ్ గైక్వాడ్ (5), శ్రేయాస్ అయ్యర్ (4) విఫలమయ్యారు. ఆ తర్వాత కాసేపటికే ఇషాన్ కిషన్ (26 బంతుల్లో 27) కూడా అనవసర షాట్క
టీమిండియా తాత్కాలిక సారధి రిషభ్ పంత్ మరోసారి బ్యాటుతో నిరాశ పరిచాడు. పవర్ప్లేలోనే క్రీజులోకి వచ్చిన అతను.. నిలదొక్కుకోవడానికి చాలా సమయం తీసుకున్నప్పటికీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ క్రమ
సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్లో భారత్కు ఓ మోస్తరు ఆరంభమే లభించింది. రుతురాజ్ గైక్వాడ్ (5), శ్రేయాస్ అయ్యర్ (4) ఇద్దరూ స్వల్ప స్కోర్లకే అవుటవడంతో ఆ భారం మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ (27)పై పడింది. అయినా స�
సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టీ20లో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. రాజ్కోట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో క్రీజులో కుదురుకోవడానికి ఇబ్బంది పడిన రుతురాజ్ గైక్వాడ్ (5) వికెట్ పారేసుకున్నాడు. ఎన్గి�
టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రిషభ్ పంత్కు టాస్ ఏమాత్రం కలిసి రావడం లేదు. సౌతాఫ్రికాతో జరిగిన మూడు టీ20ల్లో టాస్ ఓడిన పంత్.. రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న నాలుగో మ్యాచ్లో కూడా టాస్ ఓడిపోయాడు. ఈ క్రమంలోనే మ
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్లో భారత జట్టు కెప్టెన్గా ఉన్న రిషభ్ పంత్.. బ్యాటుతో రాణించడం లేదు. ఈ విషయంపై పలువురు దిగ్గజాలు ప్రశ్నలు లేవనెత్తారు. మరింత కాలం పంత్ రాణించకపోతే.. జట్టులో చోటు కోల్పోయే ప్రమాదం ఉంద
తన అద్భుతమైన పేస్తో అందరినీ ఆకట్టుకొని భారత జట్టుకు ఎంపికైన జమ్మూ కుర్రాడు ఉమ్రాన్ మాలిక్. సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐద టీ20ల సిరీస్లో సెలెక్ట్ అయిన అతనికి ఇంకా భారత్ తరఫున ఆడే అవకాశం రాలేదు. అదే సమయంలో స�
వరుసగా రెండు ఓటముల తర్వాత భారత జట్టు అదరగొట్టింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్కు రుతురాజ్ గైక్వాడ్ (57), ఇషాన్ కిషన్ (54) అద్భుతమైన ఆరంభం అందించారు. ఆ తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (14), రిషభ్ పంత్ (6), దినే�