భారత్తో జరగుతున్న టీ20 మ్యాచ్లో సౌతాఫ్రికా మరో వికెట్ కోల్పోయింది. ఆరంభంలో భువనేశ్వర్ కుమార్ విజృంభించడంతో పవర్ప్లే ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆ జట్టును కెప్టెన్ బవుమా (35), కీపర�
సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అదరగొడుతున్నాడు. బ్యాటర్ల పేలవ ప్రదర్శన కారణంగా భారత జట్టు కేవలం 148 పరుగులు మాత్రమే చేసింది. దాంతో సౌతాఫ్రికా సులభంగా లక్ష్యాన్ని ఛేది
వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. పిచ్ నుంచి అందుతున్న సహకారాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటున్న భువీ.. సఫారీలకు మరో షాకిచ్చాడు. తొలి ఓవర్లోనే రీజా హెండ్రిక్స్ (4)ను పెవిలియన్ చే�
భారత్తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో సఫారీలు తొలి వికెట్ కోల్పోయారు. వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్.. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే భారత్కు మంచి బ్రేక్ ఇచ్చాడు. రీజా హెండ్రిక్స్ (4)ను బౌల్డ్ చేశాడు. సఫారీ బౌ�
బారాబటి స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో భారత బ్యాటర్లు తడబడ్డారు. సఫారీల బౌలింగ్ ధాటికి ఎవరూ సరిగా భారీ షాట్లు ఆడలేకపోయారు. ఇషాన్ కిషన్ (34), శ్రేయాస్ అయ్యర్ (40), దినేష్ కార్తీక్ (30 నాటౌట్) మినహా
సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత జట్టు తడబడుతోంది. తొలి మ్యాచ్లో అదరగొట్టిన బ్యాటర్లు ఈ మ్యాచ్లో సత్తాచాటలేకపోతున్నారు. ఇషాన్ కిషన్ (34), శ్రేయాస్ అయ్యర్ (40) మినహా మిగతా ఎవరూ రాణించలేదు. రుతురాజ�
సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో భారత జట్టు పోరాడుతోంది. ఆరంభంలోనే రుతురాజ్ గైక్వాడ్ (1) అవుటయ్యాడు. దీంతో కష్టాల్లో పడిన భారత జట్టును ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ ఆదుకున్నారు. ముఖ్యంగా ఇషాన్ భా
సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత్కు శుభారంభం దక్కలేదు. యువ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ (1) మరోసారి నిరాశ పరిచాడు. రబాడ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే అతను పెవిలియన్ చేరాడు. నాలుగు బంతులు ఎదుర్కొన�
సీనియర్ల గైర్హాజరీలో భారత జట్టుకు సారధ్యం వహిస్తున్న రిషభ్ పంత్.. కెప్టెన్గా తొలి మ్యాచ్లో ఓటమి చవిచూశాడు. ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో సౌతాఫ్రికాతో రెండో మ్యాచ్కు సిద్ధమయ్యాడు. కటక్లో�
ప్రస్తుతం భారత జట్టులో హాట్ టాపిక్గా మారిన ఆటగాడు దినేష్ కార్తీక్. ఈ వెటరన్ ఆటగాడు ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శనతో భారత జట్టులోకి పునరాగమనం చేశాడు. ఈ సందర్భంగా బీసీసీఐకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ
దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరుగుతున్న ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ను ఓటమితో ప్రారంభించిన భారత జట్టు ఆదివారం రాత్రి కటక్ (ఒడిషా) వేదికగా జరుగబోయే రెండో టీ20లో గెలిచి బదులు తీర్చుకోవాలని భావిస్తున్నది. అయితే ఈ మ్�
భారత్లో క్రికెట్ క్రేజ్ ఏ రేంజ్లో ఉంటుందో తెలిసిందే. ఏ మ్యాచ్కైనా సరే స్టాండ్స్ ఫుల్ అయిపోవాల్సిందే. దానికితోడు కరోనా మహమ్మారి తర్వాత దేశంలో చాలా స్టేడియాల్లో ఇంకా అంతర్జాతీయ మ్యాచులు జరగలేదు. అలాంట�
సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ను భారత జట్టు నిరాశాజనకంగా ఆరంభించింది. తొలి టీ20లో బ్యాటర్లు విజృంబించి 211 పరుగుల భారీ స్కోరు చేసినా.. బౌలింగ్ యూనిట్ విఫలమవడంతో ఓడిపోయింది. సఫారీ ప్లేయర్లు డేవిడ్ మిల్�
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్పై మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ మ్యాచ్లో భారీ స్కోరు చేసినప్పటికీ దాన్ని కాపాడుకోవడంలో టీమిండియా విఫలమైంది. అంతర్జాతీయ స్థాయిలో తొలి మ్యాచ్
భారత జట్టులో స్టార్గా ఎదుగుతున్న బ్యాటర్లలో శ్రేయాస్ అయ్యర్ ఒకడు. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ సారధిగా బాధ్యతలు చేపట్టిన అతను.. ఆ జట్టు తరఫున లీడింగ్ రన్ స్కోరర్గా కూడా నిలిచాడు. భారత్ తరఫున కూడా కొన