ఢిల్లీ వేదికగా ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య గురువారం జరిగిన తొలి టీ20 లో మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులు బాహాబాహీకి దిగారు. ఒకవైపున సిక్సర్లు, ఫోర్లతో బ్యాటర్లు హోరెత్తిస్తుంటే.. అరుణ్ జైట్లీ స్టేడియంల�
ముంబై : దక్షిణాఫ్రికా ఆటగాడు మర్కరమ్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతన్ని ఐసోలేషన్లో ఉంచినట్లు తెలుస్తున్నది. ఇవాళ భారత్ – దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టీ20 సిరిస్ ఇవాళ ఢిల్లీ వేదిక జ�
సీనియర్ల గైర్హాజరీలో భారత జట్టు దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు సిద్ధమైంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా గురువారం ఇరు జట్ల మధ్య తొలి టీ20 జరుగనుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతినివ్వడంత�
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్, వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ దూరమయ్యారు. ఎడమ వైపు గ్రోయిన్ (గజ్జలు) గాయం కారణంగా కేఎల్ రాహుల్.. ఈ సిరీస్కు దూరమయ్యాడు. ఈ టీ20 సిరీస్లో విరాట్ కోహ్ల�
సౌతాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్కు భారత జట్టు సిద్ధం అవుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్లో గెలిస్తే భారత జట్టు అరుదైన రికార్డు సాధిస్తుంది. ఇప్పటి వరకు ప్రపంచ టీ20 క్రికెట్లో వరుసగ�
భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్.. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. గురువారం జరిగే ఈ మ్యాచ్లో భారత జట్టుకు కేఎల్ రాహుల్ సారధ్యం వహించబోతున్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీ�
భారత జట్టులో ఎందరో సూపర్ స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. ముఖ్యంగా ధోనీ హయాంలో భారత క్రికెట్కు అత్యద్భుతమైన ఆటగాళ్లు లభించారనే చెప్పాలి. కోహ్లీ, రోహిత్, జడేజా, అశ్విన్ వంటి వారు అంత సక్సెస్ అవడంలో ధోనీ పాత్ర చాల�
సఫారీలతో ఐదు టీ20ల సిరీస్ కోసం భారత జట్టు సిద్దం అవుతోంది. కోహ్లీ, రోహిత్, బుమ్రా, జడేజా వంటి సీనియర్లకు ఈ సిరీస్లో విశ్రాంతినిచ్చారు. అయినా సరే భారత జట్టు ప్రమాదకరమైనదేనని సౌతాఫ్రికా సారధి టెంబా బవుమా అన
భారత్ లో ఎండలు మండిపోతున్నాయి. నైరుతి రుతుపవనాలు అరేబియా తీరాన్ని తాకడానికి చేరువలో ఉండటంతో దక్షిణాదిలో ఉష్ణోగ్రతలు కాస్త చల్లబడినా.. ఉత్తర భారతంలో మాత్రం ఎండలకు తోడు వడగాలుల కారణంగా ప్రజలు బయటకు రావాల�
సౌతాఫ్రికా, భారత్ మధ్య టీ20 పోరుకు అంతా సిద్ధంగా ఉన్నారు. సఫారీ గడ్డపై టెస్టు, వన్డే సిరీస్ల ఓటమికి పగ తీర్చుకోవాలని భారత జట్టు ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో భారత యువపేసర్ అర్షదీప్ సింగ్పై మాజీ సీమర్ ఇర్ఫాన్
క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ ముగిసింది. ఈ సీజన్లో అత్యంత చెత్త ప్రదర్శన చేసిన జట్టు ముంబై ఇండియన్స్. ఆ జట్టు సారధి రోహిత్ శర్మ కూడా మంచి ప్రదర్శన చేయలేదు. ఇలాంటి సమయంలో సౌతాఫ్రికాతో జరగాల్సిన టీ20 సిరీస్లో రోహ
టీ20 ప్రపంచకప్ ఆడే జట్టులో వెటరన్ ప్లేయర్ దినేష్ కార్తీక్ ఉంటాడా? అనే విషయంపై ప్రస్తుతం చాలా చర్చ జరుగుతోంది. ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన దినేష్ కార్తీక్.. భారత జట్టులో పునరాగమనం చేశాడు. సౌతాఫ్రికాతో జర�
ఐపీఎల్ ముగిసిన వెంటనే.. సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్ కోసం భారత జట్టు సిద్ధం అవుతుంది. ఈ జట్టులో ధనాధన్ బ్యాటర్ శిఖర్ ధావన్కు చోటు దక్కుతుందని అంతా భావించారు. ఈ ఐపీఎల్లో పంజాబ్ తరఫున ఆడిన అతను చక్కగా రాణి�