టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రిషభ్ పంత్కు టాస్ ఏమాత్రం కలిసి రావడం లేదు. సౌతాఫ్రికాతో జరిగిన మూడు టీ20ల్లో టాస్ ఓడిన పంత్.. రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న నాలుగో మ్యాచ్లో కూడా టాస్ ఓడిపోయాడు. ఈ క్రమంలోనే మ
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్లో భారత జట్టు కెప్టెన్గా ఉన్న రిషభ్ పంత్.. బ్యాటుతో రాణించడం లేదు. ఈ విషయంపై పలువురు దిగ్గజాలు ప్రశ్నలు లేవనెత్తారు. మరింత కాలం పంత్ రాణించకపోతే.. జట్టులో చోటు కోల్పోయే ప్రమాదం ఉంద
తన అద్భుతమైన పేస్తో అందరినీ ఆకట్టుకొని భారత జట్టుకు ఎంపికైన జమ్మూ కుర్రాడు ఉమ్రాన్ మాలిక్. సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐద టీ20ల సిరీస్లో సెలెక్ట్ అయిన అతనికి ఇంకా భారత్ తరఫున ఆడే అవకాశం రాలేదు. అదే సమయంలో స�
వరుసగా రెండు ఓటముల తర్వాత భారత జట్టు అదరగొట్టింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్కు రుతురాజ్ గైక్వాడ్ (57), ఇషాన్ కిషన్ (54) అద్భుతమైన ఆరంభం అందించారు. ఆ తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (14), రిషభ్ పంత్ (6), దినే�
విశాఖపట్టణం వేదికగా జరుగుతున్న మూడో టీ20లో సీనియర్ స్పిన్నర్ చాహల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. పొదుపుగా బంతులు వేయడమే కాకుండా 15వ ఓవర్లో ప్రమాదకరమైన క్లాసెన్ (29)ను పెవిలియన్ చేర్చాడు. చాహల్ వేసిన బంతిని భారీ �
సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో భారత జట్టు విజయం వైపు దూసుకెళ్తోంది. మిడిలార్డర్ విఫలం అవడంతో అనుకున్నంత స్కోరు చేయలేకపోయిన టీమిండియా.. బౌలర్లు సత్తా చాటడంతో సఫారీలను కట్టడి చేస్తోంది. ఇప్పుడు 11వ ఓవర�
సఫారీలతో జరుగుతున్న మూడో టీ20లో భారత బౌలర్లు సత్తా చాటుతున్నారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత జట్టు మిడిలార్డర్ వైఫల్యం కారణంగా అనుకున్నంత స్కోరు చేయలేకపోయింది. అయితే లక్ష్య ఛేదనలో బౌలర్ల
విశాఖపట్టణం వేదికగా జరుగుతున్న మూడో టీ20లో సౌతాఫ్రికా జట్టు మరో వికెట్ కోల్పోయింది. అంతకుముందు అక్షర్ పటేల్ బౌలింగ్లో సఫారీ కెప్టెన్ టెంబా బవుమా (8) అవుటయ్యాడు. అతను పెవిలియన్ చేరడంతో డ్వెయిన్ ప్రిటోరియస
భారత్తో జరుగుతున్న మూడో టీ20లో సౌతాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ టెంబా బవుమా (8) పెవిలియన్ చేరాడు. పవర్ప్లేలో బౌలింగ్కు వచ్చిన అక్షర్ పటేల్ సత్తా చాటాడు. అతను వేసిన బంతిని మిడాన్ మీదుగా బాదేంద
సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో భారత జట్టు మరోసారి తడబడింది. రుతురాజ్ గైక్వాడ్ (57), ఇషాన్ కిషన్ (54) ఇద్దరూ అర్ధశతకాలతో రాణించడంతో భారత్కు అద్భుతమైన ఆరంభం లభించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగినప్పటికీ.. ఓ
మూడో టీ20లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత జట్టు తడబడుతోంది. రుతురాజ్, ఇషాన్ అద్భుతమైన ఆరంభం అందించినప్పటికీ మిడిలార్డర్ విఫలమైంది. శ్రేయాస్ అయ్యర్ (14) నిరాశ పరిచాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పాండ్యా, పం
విశాఖపట్టణం వేదికగా జరుగుతున్న మూడో టీ20లో భారత జట్టు మరో వికెట్ కోల్పోయింది. తబ్రయిజ్ షంసీ వేసిన 13వ ఓవర్లో శ్రేయాస్ అయ్యర్ (14) అవుటయ్యాడు. అంతకుముందు అదే ఓవర్లో ఎల్బీకి అప్పీల్ చేయగా.. అంపైర్ అవుటిచ్చాడు. అయ
సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో భారత జట్టుకు తొలి ఎదురుదెబ్బ తగిలింది. అద్భుతంగా ఆడుతున్న రుతురాజ్ గైక్వాడ్ (57) పెవిలియన్ చేరాడు. ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడిన గైక్వాడ్.. 30 బంతుల్లో తన తొలి అంతర్జాతీయ
విశాఖపట్టణం వేదికగా జరుగుతున్న మూడో టీ20లో భారత ఓపెనర్లు శుభారంభం చేశారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన జట్టుకు అదిరే ఆరంభం అందించారు. ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్ (23 బంతుల్లో 44 నాటౌట్) ఎడాపెడా బౌండరీలతో చెలరే�
సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత కెప్టెన్ రిషభ్ పంత్ను దురదృష్టం వెన్నాడుతోంది. తొలి రెండు మ్యాచుల్లో టాస్ ఓడిన అతను మూడో టీ20లో కూడా టాస్ ఓడిపోయాడు. టాస్ గెలిచిన సౌతాఫ్రికా సారధి టెంబా బవుమా మ�