సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో భారత జట్టు పోరాడుతోంది. ఆరంభంలోనే రుతురాజ్ గైక్వాడ్ (1) అవుటయ్యాడు. దీంతో కష్టాల్లో పడిన భారత జట్టును ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ ఆదుకున్నారు. ముఖ్యంగా ఇషాన్ భా
సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత్కు శుభారంభం దక్కలేదు. యువ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ (1) మరోసారి నిరాశ పరిచాడు. రబాడ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే అతను పెవిలియన్ చేరాడు. నాలుగు బంతులు ఎదుర్కొన�
సీనియర్ల గైర్హాజరీలో భారత జట్టుకు సారధ్యం వహిస్తున్న రిషభ్ పంత్.. కెప్టెన్గా తొలి మ్యాచ్లో ఓటమి చవిచూశాడు. ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో సౌతాఫ్రికాతో రెండో మ్యాచ్కు సిద్ధమయ్యాడు. కటక్లో�
ప్రస్తుతం భారత జట్టులో హాట్ టాపిక్గా మారిన ఆటగాడు దినేష్ కార్తీక్. ఈ వెటరన్ ఆటగాడు ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శనతో భారత జట్టులోకి పునరాగమనం చేశాడు. ఈ సందర్భంగా బీసీసీఐకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ
దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరుగుతున్న ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ను ఓటమితో ప్రారంభించిన భారత జట్టు ఆదివారం రాత్రి కటక్ (ఒడిషా) వేదికగా జరుగబోయే రెండో టీ20లో గెలిచి బదులు తీర్చుకోవాలని భావిస్తున్నది. అయితే ఈ మ్�
భారత్లో క్రికెట్ క్రేజ్ ఏ రేంజ్లో ఉంటుందో తెలిసిందే. ఏ మ్యాచ్కైనా సరే స్టాండ్స్ ఫుల్ అయిపోవాల్సిందే. దానికితోడు కరోనా మహమ్మారి తర్వాత దేశంలో చాలా స్టేడియాల్లో ఇంకా అంతర్జాతీయ మ్యాచులు జరగలేదు. అలాంట�
సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ను భారత జట్టు నిరాశాజనకంగా ఆరంభించింది. తొలి టీ20లో బ్యాటర్లు విజృంబించి 211 పరుగుల భారీ స్కోరు చేసినా.. బౌలింగ్ యూనిట్ విఫలమవడంతో ఓడిపోయింది. సఫారీ ప్లేయర్లు డేవిడ్ మిల్�
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్పై మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ మ్యాచ్లో భారీ స్కోరు చేసినప్పటికీ దాన్ని కాపాడుకోవడంలో టీమిండియా విఫలమైంది. అంతర్జాతీయ స్థాయిలో తొలి మ్యాచ్
భారత జట్టులో స్టార్గా ఎదుగుతున్న బ్యాటర్లలో శ్రేయాస్ అయ్యర్ ఒకడు. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ సారధిగా బాధ్యతలు చేపట్టిన అతను.. ఆ జట్టు తరఫున లీడింగ్ రన్ స్కోరర్గా కూడా నిలిచాడు. భారత్ తరఫున కూడా కొన
ఢిల్లీ వేదికగా ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య గురువారం జరిగిన తొలి టీ20 లో మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులు బాహాబాహీకి దిగారు. ఒకవైపున సిక్సర్లు, ఫోర్లతో బ్యాటర్లు హోరెత్తిస్తుంటే.. అరుణ్ జైట్లీ స్టేడియంల�
ముంబై : దక్షిణాఫ్రికా ఆటగాడు మర్కరమ్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతన్ని ఐసోలేషన్లో ఉంచినట్లు తెలుస్తున్నది. ఇవాళ భారత్ – దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టీ20 సిరిస్ ఇవాళ ఢిల్లీ వేదిక జ�
సీనియర్ల గైర్హాజరీలో భారత జట్టు దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు సిద్ధమైంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా గురువారం ఇరు జట్ల మధ్య తొలి టీ20 జరుగనుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతినివ్వడంత�
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్, వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ దూరమయ్యారు. ఎడమ వైపు గ్రోయిన్ (గజ్జలు) గాయం కారణంగా కేఎల్ రాహుల్.. ఈ సిరీస్కు దూరమయ్యాడు. ఈ టీ20 సిరీస్లో విరాట్ కోహ్ల�