భారత్లో క్రికెట్ క్రేజ్ ఏ రేంజ్లో ఉంటుందో తెలిసిందే. ఏ మ్యాచ్కైనా సరే స్టాండ్స్ ఫుల్ అయిపోవాల్సిందే. దానికితోడు కరోనా మహమ్మారి తర్వాత దేశంలో చాలా స్టేడియాల్లో ఇంకా అంతర్జాతీయ మ్యాచులు జరగలేదు. అలాంట�
సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ను భారత జట్టు నిరాశాజనకంగా ఆరంభించింది. తొలి టీ20లో బ్యాటర్లు విజృంబించి 211 పరుగుల భారీ స్కోరు చేసినా.. బౌలింగ్ యూనిట్ విఫలమవడంతో ఓడిపోయింది. సఫారీ ప్లేయర్లు డేవిడ్ మిల్�
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్పై మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ మ్యాచ్లో భారీ స్కోరు చేసినప్పటికీ దాన్ని కాపాడుకోవడంలో టీమిండియా విఫలమైంది. అంతర్జాతీయ స్థాయిలో తొలి మ్యాచ్
భారత జట్టులో స్టార్గా ఎదుగుతున్న బ్యాటర్లలో శ్రేయాస్ అయ్యర్ ఒకడు. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ సారధిగా బాధ్యతలు చేపట్టిన అతను.. ఆ జట్టు తరఫున లీడింగ్ రన్ స్కోరర్గా కూడా నిలిచాడు. భారత్ తరఫున కూడా కొన
ఢిల్లీ వేదికగా ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య గురువారం జరిగిన తొలి టీ20 లో మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులు బాహాబాహీకి దిగారు. ఒకవైపున సిక్సర్లు, ఫోర్లతో బ్యాటర్లు హోరెత్తిస్తుంటే.. అరుణ్ జైట్లీ స్టేడియంల�
ముంబై : దక్షిణాఫ్రికా ఆటగాడు మర్కరమ్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతన్ని ఐసోలేషన్లో ఉంచినట్లు తెలుస్తున్నది. ఇవాళ భారత్ – దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టీ20 సిరిస్ ఇవాళ ఢిల్లీ వేదిక జ�
సీనియర్ల గైర్హాజరీలో భారత జట్టు దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు సిద్ధమైంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా గురువారం ఇరు జట్ల మధ్య తొలి టీ20 జరుగనుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతినివ్వడంత�
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్, వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ దూరమయ్యారు. ఎడమ వైపు గ్రోయిన్ (గజ్జలు) గాయం కారణంగా కేఎల్ రాహుల్.. ఈ సిరీస్కు దూరమయ్యాడు. ఈ టీ20 సిరీస్లో విరాట్ కోహ్ల�
సౌతాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్కు భారత జట్టు సిద్ధం అవుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్లో గెలిస్తే భారత జట్టు అరుదైన రికార్డు సాధిస్తుంది. ఇప్పటి వరకు ప్రపంచ టీ20 క్రికెట్లో వరుసగ�
భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్.. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. గురువారం జరిగే ఈ మ్యాచ్లో భారత జట్టుకు కేఎల్ రాహుల్ సారధ్యం వహించబోతున్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీ�
భారత జట్టులో ఎందరో సూపర్ స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. ముఖ్యంగా ధోనీ హయాంలో భారత క్రికెట్కు అత్యద్భుతమైన ఆటగాళ్లు లభించారనే చెప్పాలి. కోహ్లీ, రోహిత్, జడేజా, అశ్విన్ వంటి వారు అంత సక్సెస్ అవడంలో ధోనీ పాత్ర చాల�
సఫారీలతో ఐదు టీ20ల సిరీస్ కోసం భారత జట్టు సిద్దం అవుతోంది. కోహ్లీ, రోహిత్, బుమ్రా, జడేజా వంటి సీనియర్లకు ఈ సిరీస్లో విశ్రాంతినిచ్చారు. అయినా సరే భారత జట్టు ప్రమాదకరమైనదేనని సౌతాఫ్రికా సారధి టెంబా బవుమా అన
భారత్ లో ఎండలు మండిపోతున్నాయి. నైరుతి రుతుపవనాలు అరేబియా తీరాన్ని తాకడానికి చేరువలో ఉండటంతో దక్షిణాదిలో ఉష్ణోగ్రతలు కాస్త చల్లబడినా.. ఉత్తర భారతంలో మాత్రం ఎండలకు తోడు వడగాలుల కారణంగా ప్రజలు బయటకు రావాల�