సౌతాఫ్రికా, భారత్ మధ్య టీ20 పోరుకు అంతా సిద్ధంగా ఉన్నారు. సఫారీ గడ్డపై టెస్టు, వన్డే సిరీస్ల ఓటమికి పగ తీర్చుకోవాలని భారత జట్టు ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో భారత యువపేసర్ అర్షదీప్ సింగ్పై మాజీ సీమర్ ఇర్ఫాన్
క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ ముగిసింది. ఈ సీజన్లో అత్యంత చెత్త ప్రదర్శన చేసిన జట్టు ముంబై ఇండియన్స్. ఆ జట్టు సారధి రోహిత్ శర్మ కూడా మంచి ప్రదర్శన చేయలేదు. ఇలాంటి సమయంలో సౌతాఫ్రికాతో జరగాల్సిన టీ20 సిరీస్లో రోహ
టీ20 ప్రపంచకప్ ఆడే జట్టులో వెటరన్ ప్లేయర్ దినేష్ కార్తీక్ ఉంటాడా? అనే విషయంపై ప్రస్తుతం చాలా చర్చ జరుగుతోంది. ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన దినేష్ కార్తీక్.. భారత జట్టులో పునరాగమనం చేశాడు. సౌతాఫ్రికాతో జర�
ఐపీఎల్ ముగిసిన వెంటనే.. సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్ కోసం భారత జట్టు సిద్ధం అవుతుంది. ఈ జట్టులో ధనాధన్ బ్యాటర్ శిఖర్ ధావన్కు చోటు దక్కుతుందని అంతా భావించారు. ఈ ఐపీఎల్లో పంజాబ్ తరఫున ఆడిన అతను చక్కగా రాణి�
టీమిండియా నుంచి పిలుపందుకున్న జమ్మూకశ్మీర్ పేసర్ ఉమ్రాన్ మాలిక్కు నలువైపుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో తనకు దక్కిన అవకాశాన్ని ఉమ్రాన్ చాలా తక్కువ మందితో సెలబ్రేట్ చేసుకున్నాడు. ద�
India Squad For SA T20I | ఐపీఎల్లో తన వేగంతో అదరగొట్టి టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ తండ్రి అబ్దుల్ రషీద్ తన కొడుకును చూసి గర్విస్తున్నానంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఐపీఎల్-15వ స
టీమిండియా భవిష్యత్తు కెప్టెన్ల రేసులో ఓపెనర్ కేఎల్ రాహుల్ ముందు వరుసలో ఉన్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో రాహుల్ తొలిసారి టీమిండియా పగ్గాలు అందుకున్నాడు. ఇటీవల క్లబ్హౌస్లో రెడ్బుల్ క్రికె�
Virat Kohli | కొన్నిరోజుల క్రితం వరకూ కోహ్లీ అన్ని ఫార్మాట్లలో భారత్కు నాయకత్వం వహించాడు. ఇప్పుడు ఏ ఫార్మాట్లోనూ కెప్టెన్ కాదు. ఈ కొన్ని నెలల్లో చాలా జరిగింది. కానీ కోహ్లీ ఇవన్నీ పట్టించుకోకుండా
IND vs SA | సఫారీ టూర్లో వన్డే సిరీస్లో వైట్ వాష్కు గురైన భారత జట్టు అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ముఖ్యంగా కేఎల్ రాహుల్ కెప్టెన్సీపై పలువురు పెదవి విరిచారు.
IND vs SA | టీమిండియాతో వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన సఫారీ జట్టులో ఒక ఆటగాడు చేసిన ఒక పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. సౌతాఫ్రికా ఆటగాడైన అతను ‘జై శ్రీరామ్’ అంటూ ఈ పోస్టు చేయడమే
Rishabh Pant | సఫారీలతో జరిగిన మూడు వన్డేల సిరీస్లో భారత జట్టు వైట్ వాష్ ఎదుర్కొంది. మూడో వన్డేలో కొంత పోరాడినప్పటికీ ఓటమి నుంచి మాత్రం తప్పించుకోలేకపోయింది. ఈ మ్యాచ్లో భారత
IND vs SA | భారత్, సౌతాఫ్రికా మధ్య ఇవాళ జరిగిన మూడో వన్డే మ్యాచ్లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఈ మ్యాచ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు ఎంతో ఉత్కంఠ కలిగించింది. చివరకు నాలుగు పరుగు
IND vs SA | మూడో వన్డేలో భారత జట్టు కష్టాల్లో పడింది. ఐదు వికెట్లు కోల్పోయి గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితిలో ఉన్న టీమిండియాకు మరో షాక్ తగిలింది.
IND vs SA | టీమిండియాకు షాక్. సఫారీలతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ను గెలిపిస్తాడనుకున్న మాజీ సారధి విరాట్ కోహ్లీ (65)ని స్పిన్నర్ కేశవ్ మహరాజ్ పెవిలియన్ చేర్చాడు.