ఆదాయ పన్ను శాఖ శాసనసభ ఎన్నికల విధుల్లో భాగస్వామ్యానికి సిద్ధమైంది. ఎన్నికల నిర్వహణలో ముఖ్యమైన శాఖల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఆదాయ పన్ను శాఖ జిల్లాల వారీగా నోడల్ ఆఫీసర్లను నియమించింది. ఈ మేరకు బుధవారం
IT Returns | గత ఆర్థిక సంవత్సరానికి (2022-23) వేతన జీవులు 6.98 కోట్ల ఐటీఆర్ దాఖలు చేశారని ఐటీ విభాగం తెలిపింది. వాటిలో ఆరు కోట్ల ఐటీఆర్ ల ప్రాసెసింగ్ పూర్తయిందని వెల్లడించింది.
IT Refund | ప్రతి ఒక్కరూ గడువు ముగిసేలోపు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినా.. రీఫండ్ కావచ్చు. ఫైల్ చేసిన ఐటీఆర్ డాక్యుమెంట్స్, ఆదాయం పన్ను విభాగం వద్ద రికార్డులతో సరిపోలితేనే సకాలంలో రీఫండ్ అవుతుంది. లేదంటే సంబంధిత టాక్�
దేశంలో స్థూల పరోక్ష పన్నుల వసూళ్లు ఈ ఆర్థిక సంవత్సరం ఆగస్టు 10వరకూ గత ఏడాది ఇదేకాలంతో పోలిస్తే 15.73 శాతం వృద్ధిచెంది రూ. 6.53 లక్షల కోట్లకు చేరినట్టు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. రిఫండ్స్ను మినహాయిస్తే నికర పన్�
Tax Collections | ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 15.7 శాతం గ్రోత్ రేట్ నమోదైందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది.
Indias Highest Taxpayer | బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ (Akshay Kumar) దేశంలోనే అత్యధికంగా ట్యాక్స్ పే చేస్తున్నారు. గతేడాది అంటే 2021-22 ఆర్థిక సంవత్సరంలో హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ అక్షయ్ కుమారే.
ITR Filing | సోమవారం ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి తుది గడువు కావడంతో వేతన జీవులు ఐటీ విభాగం ఈ-పోర్టల్పై పోటెత్తుతున్నారు. సాయంత్రం 6.40 గంటలకు 6.50 కోట్ల మందికి పైగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారు.
2022-23 ఆర్థిక సంవత్సరం లేదా 2023-24 మదింపు సంవత్సరానికి ఆదాయ పన్ను (ఐటీ) రిటర్న్స్ దాఖలు చేసేందుకు ఫైన్ లేకుండా ఈ నెలాఖరే గడువు. అయితే ఉత్తరాది రాష్ర్టాల్లో వరదల నేపథ్యంలో గడువును పొడిగిస్తారనే అపోహలున్నాయి. క�
IT Returns | ఫామ్-16 లేకుంటే.. ఆదాయం పన్ను విభాగం పోర్టల్ లోకి వెళ్లి ఏఐఎస్, ఫామ్-16 డౌన్ లోడ్ చేసుకుని, బ్యాంకు డిటైల్స్ తో చెక్ చేసుకోవాలి. అటుపై ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలి.
ఆదాయపు పన్ను శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లోని అడిషనల్, జాయింట్, డిప్యూటీ, అసిస్టెంట్ స్థాయి కమిషనర్లను బదిలీ చేస్తూ హైదరాబాద్ ఇన్కం ట్యాక్స్ కమిషనర్ (అడ్మిన్, �
IT Raid | తమిళనాడులోని కరూర్లో దాదాపు పదిచోట్ల ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. మంత్రి సెంథిల్ బాలాజీ సోదరుడు అశోక్తో సంబంధాలున్న పలు చోట్ల దాడులు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
తెలుగు రాష్ర్టాల్లో ఐటీ రీఫండ్ కుంభకోణం నిజమేనని ఆదాయపన్నుశాఖ తెలుగు రాష్ర్టాల ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ మిథాలీ మధుస్మిత వెల్లడించారు. వేలాది మంది ఉద్యోగులు తప్పుడు పత్రాలు చూపి, అర్హతలేని క్లెయిమ�
PAN Card - Aadhar Link | పాన్ కార్డు-ఆధార్ లింక్ గడువు ముగిసినా.. ముందుగా రూ.1000 ఫైన్ చెల్లించి.. అటుపై ఆధార్-పాన్ కార్డు అనుసంధానం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నెల రోజుల తర్వాత పాన్ కార్డు అప్ డేట్ పూర్తవుతుంది.