న్యూఢిల్లీ: మెట్రో గ్రూపు హాస్పిటల్స్పై ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సుమారు 20 ప్రదేశాల్లో ఈ తనిఖీలు జరగుతున్నాయి. నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్తో పాటు ఇతర ప్రాంతాల్లో
హైదరాబాద్ : ఓ ఇద్దరు ఆదాయపు పన్ను శాఖ అధికారులు లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు పట్టుబడ్డారు. ఇద్దరిలో ఒకరు హైదరాబాద్కు చెందిన అధికారి కాగా, మరొకరు విశాఖపట్టణంకు చెందిన ఆఫీసర్. సీబీఐ అధ
ముంబై, జూలై 1: మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వాన్ని కూల్చి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన గంటల వ్యవధిలోనే విపక్షాలపై బీజేపీ కక్ష సాధింపులను మొదలుపెట్టింది. ఎంవీఏలో కీలక భాగస్వామిగా ఉన్న
హైదరాబాద్ : గ్యాంగ్స్టర్ నయీంకు చెందిన ఆస్తులను ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అటాచ్ చేసినట్టు సమాచారం. నయీం బినామీలుగా ఉన్న వారిపై ఉన్న ఆస్తులను ఇప్పటికే గుర్తించిన ఐటీ అధికారులు, సోమవారం మొత్తం రూ.150
IT | మహారాష్ట్రలో అధికార కూటమి నేతల ఇండ్లపై జాతీయ దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. ఐటీ కాకపోతే ఈడీ, అదీకాకపోతే సీబీఐ అన్నట్లుగా పాలక కూటమికి చెందిన చిన్న పెద్ద అని తేడాలేకుండా నాయకుల ఇండ్లలో జాతీయ �
PAN Card | ఉద్యోగులు అయితే ఖచ్చితంగా పాన్ కార్డును తీసుకోవాల్సిందే. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా పాన్ కార్డు అవసరం ఉంటుంది.
తెలుగు రాష్ర్టాల్లో ముమ్మర సోదాలు రూ.75 కోట్ల నల్లధనం గుర్తింపు న్యూఢిల్లీ, నవంబర్ 16: ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లోని రియల్ ఎస్టేట్ గ్రూప్లపై ఆదాయం పన్ను (ఐటీ) శాఖ పెద్ద ఎత్తున దాడులు నిర్వహించింది. ఈ నెల 10న �
ముంబై, నవంబర్ 2: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బంధువులకు చెందిన సుమారు రూ.1,400 కోట్ల విలువైన ఆస్తులను ఆదాయ పన్ను (ఐటీ) శాఖ జప్తు చేసింది. ముంబై, ఢిల్లీ, పుణె, గోవాలోని ఆస్తులతో పాటు మహారాష్ట్రలో దాదాప
ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్కు చెందిన సుమారు 1000 కోట్ల ఆస్తులను ఆదాయపన్ను శాఖ సీజ్ చేసినట్లు తెలుస్తోంది. ముంబైలోని నారీమన్ పాయింట్ వద్ద ఉన్న నిర్మల్ టవర్తో పాటు అయిదు ప్రాపర
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): ‘ప్రదుషన్ సే ఆజాదీ’ (కాలుష్యం నుంచి విముక్తి) నినాదంతో ఆదాయపన్ను శాఖ శనివారం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టింది. తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో కలిపి ఐదువేల మొక్కలు �