ముంబై, నవంబర్ 2: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బంధువులకు చెందిన సుమారు రూ.1,400 కోట్ల విలువైన ఆస్తులను ఆదాయ పన్ను (ఐటీ) శాఖ జప్తు చేసింది. ముంబై, ఢిల్లీ, పుణె, గోవాలోని ఆస్తులతో పాటు మహారాష్ట్రలో దాదాప
ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్కు చెందిన సుమారు 1000 కోట్ల ఆస్తులను ఆదాయపన్ను శాఖ సీజ్ చేసినట్లు తెలుస్తోంది. ముంబైలోని నారీమన్ పాయింట్ వద్ద ఉన్న నిర్మల్ టవర్తో పాటు అయిదు ప్రాపర
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): ‘ప్రదుషన్ సే ఆజాదీ’ (కాలుష్యం నుంచి విముక్తి) నినాదంతో ఆదాయపన్ను శాఖ శనివారం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టింది. తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో కలిపి ఐదువేల మొక్కలు �
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఇంట్లో వరుసగా మూడు రోజుల పాటు ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే. అయితే నటుడు సోనూ సూద్ సుమారు 20 కోట్ల మేర ఆదాయపన్నును ఎగవేసినట్లు ఇవాళ ఆ �
చెన్నై/న్యూఢిల్లీ: అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు వీకే శశికళకు చెందిన రూ.100 కోట్ల విలువైన ఆస్తులను ఆదాయం పన్ను శాఖ అధికారులు జప్తు చేశారు. 1991-96 మధ్య తమిళనాడు సీఎంగా జయలలిత ఉన్నప్పుడు పయనూర్ గ్రామంలో శశికళ
ఐటీ డిపార్ట్మెంట్| ఆదాయ పన్ను (ఐటీ) శాఖలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 25 వరకు
కొత్త పోర్టల్ను ప్రారంభించిన ఐటీ శాఖ మొబైల్, ఈమెయిల్ ఐడీలను అప్డేట్ చేసుకోవాలి న్యూఢిల్లీ, జూన్ 7: ఆదాయం పన్ను (ఐటీ) శాఖ ‘ఈ-ఫైలింగ్ 2.0’ను www. incometax.gov.in ప్రారంభించింది. ఈ కొత్త పోర్టల్ ద్వారా ఆన్లైన్లో ఐట