గదీశ్ శెట్టర్ ఎట్టిపరిస్థితుల్లో గెలవలేడు’ అంటూ మాజీ సీఎం యెడియూరప్ప చేసిన ప్రకటన తీవ్ర కలకలం రేపింది. దీనిని తమ అస్తిత్వానికి సవాల్గా లింగాయత్ మఠాలు భావిస్తున్నాయి.
PAN-Aadhar Link | ఈ నెల 31లోపు పన్ను చెల్లింపుదారులు తప్పనిసరిగా పాన్కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయాల్సిందే. లేదంటే పనికి రాని పాన్ కార్డును కేవైసీగా వివిధ ఆర్థిక లావాదేవీలకు అనుమతించబోమని ఆదాయం పన్
Pan-Aadhaar Link | ఈ నెలాఖరులోగా ఆధార్ కార్డుతో మీ పాన్ కార్డును అనుసంధానించుకోవడం తప్పనిసరి. ఇప్పుడైతే రూ.1000 ఫైన్తో సరిపెట్టుకోవచ్చు. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి రూ.10 వేలు ఫైన్ పే చేయాలి. ఆర్థిక లావాదేవీలు జరుపడాని�
PAN - Aadhar Card Link | పాన్ - ఆధార్కార్డుల అనుసంధానంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఆధార్ అనుసంధానం చేయని పాన్కార్డులు పని చేయవని హెచ్చరించింది. ఆధార్ అనుసంధానం లేని పాన్కార్డులు 2023 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి
IT raids on jewellery shops:ఆదాయపన్ను శాఖ అధికారులు ఇవాళ లుథియానాలో ఉన్న ప్రముఖ జ్వలరీ షాపుల్లో సోదాలు నిర్వహించారు. నిక్కమ్మల్ జ్వలర్స్, సర్దార్ జ్వలర్స్, మణి రాజమ్ బల్వంత్ రాయ్ జ్వలర్స్ షాపుల్లో ఐ
దేశ రాజ్యాంగ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తున్నదని సీపీఎం నాయకురాలు బృందాకారత్ ధ్వజమెత్తారు. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాలపై ఈడీ, సీబీఐ, ఐటీని ‘త్రిశూలం’గా ఉపయోగిస్తున్నదని పేర్కొన్నారు.
IT Officers transfers | ఆదాయపు పన్ను శాఖలో కేంద్ర ప్రభుత్వం భారీగా మార్పులు చేసింది. ఆదాయపు పన్ను శాఖకు చెందిన 86 మంది సీనియర్ అధికారులను ప్రభుత్వం సోమవారం బదిలీ చేసింది. ఈ మేరకు సీబీడీటీ ఉత్తర్వులు
న్యూఢిల్లీ: సెంటర్ ఫర్ పాలసీ రీసర్చ్(సీపీఆర్)లో ఇవాళ ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం గవర్నింగ్ బోర్డు చైర్మెన్గా మీనాక్షి గోపినాథ్ ఉన్నారు. జవహర్లాల్ నె�
హైదరాబాద్ : నగరంలోని ఫీనిక్స్ రియల్ ఎస్టేట్ కంపెనీపై ఐటీ దాడులు నిర్వహిస్తున్నది. ఏకకాలంలో నగరంలోని పలుచోట్ల అధికారులు సోదారులు జరుపుతున్నారు. ఫీనిక్స్ కార్యాలయంతో పాటు కంపెనీ, డైరెక్టర్ల నివాసాల