అద్విత ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థుల శారీరక, మానసిక వికాసాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్మించిన ఆధునిక క్రీడా ప్రాంగణాలను గురువారం అద్విత విద్యాసంస్థల చైర్మన్ సౌగాని కొమురయ్య, మేనేజింగ్ డైరెక్టర్ అనుదీ�
మహబూబ్నగర్ను (Mahabubnagar) అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని ఏనుగొండ, రామదూత టౌన్షిప్ కాలనీలో ముడా నిధులు రూ.25 లక్షలతో నిర్మించ�
sinkhole on Nagpur bridge | బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తవుతున్నాయి. మరి కొన్ని రోజుల్లో ప్రారంభించనున్నారు. అయితే ఆ వంతెన గుంతలమయంగా మారింది. వర్షాలకు భారీ గొయ్యి ఏర్పడింది. దీంతో ఫ్లైఓవర్ నిర్మాణం నాణ్యతపై స్థానికులు ఆ�
మల్లాపూర్ మండల కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్ అన్నారు. మల్లాపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన బుధవారం విలేక�
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్ లోని శ్రీ భక్త మార్కండేయ స్వామి శివ పంచాయతన దేవత యంత్ర మూర్తి స్థిర ప్రతిష్ట మహోత్సవం మంగళవారం ఘనంగా ప్రారంభమైంది.
కమాన్ పూర్ గ్రామపంచాయతీ పరిధిలోని పిల్లి పల్లెలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి ప్రతిష్టాపన కార్యక్రమాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద పండితులు గడియారం సత్యనారాయణ శర్మ, గడియారం మనోజ్ శ
Comrade Yadagiri | ఈ నెల 17 న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించనున్న కామ్రేడ్ యాదగిరి సంతాప సభను విజయవంతం చేయాలని సీపీఐఎంఎల్ మాస్లైన్ నాయకులు పోస్టర్లను ఆవిష్కరించారు.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న స్పోర్ట్స్ స్కూల్లో (హకీంపేట, కరీంనగర్, అదిలాబాద్) 4వ తరగతిలో ప్రవేశాల కోసం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ బుధవారం కలెక్టరేట్లో సం
Sindri fertilizer plant | కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ శుక్రవారం ఎక్స్లో రెండు ఫొటోలు షేర్ చేశారు. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1952 మార్చ్లో సింద్రీ ప్లాంట్ ప్రారంభోత్సవం చేసిన ఫొటోలుగా ఆయన పేర్కొన్న
Ayodhya Ram Mandir | మరో ఏడాదిలో అయోధ్యకు ఐదు కోట్ల మందికిపైగా పర్యాటకులు వస్తారని అంచనా వేస్తున్నారు. పంజాబ్లోని గోల్డెన్ టెంపుల్, ఆంధ్రప్రదేశ్లోని తిరుపతికి మించిన భక్తుల రద్దీ ఉంటుందని భావిస్తున్నారు.
Odisha Ram Mandir | ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరంలో ఈ నెల 22న విగ్రహాల ప్రాణ ప్రతిష్టాపన జరుగనున్న సంగతి తెలిసిందే. అయితే ఒడిశాలో నిర్మించిన రామ మందిరాన్ని (Odisha Ram Mandir) కూడా అదే రోజున ప్రారంభిస్తున�