New secretariat | 28 ఎకరాల విశాలమైన విస్తీర్ణం. చుట్టూ 8 ఎకరాల మేర పచ్చదనం. మధ్యలో ఇంధ్రభవనాన్ని తలపించే నూతన సముదాయం. పగలు ధవళకాంతులతో ధగధగమని మెరిసే అపురూప నిర్మాణం. రాత్రి జాజ్జల్యమానంగా వెలిగే సుందర దృశ్యం.
మంత్రి కేటీఆర్ (Minister KTR) సిరిసిల్ల (Sircilla) జిల్లాలో పర్యటిస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం దూమాల గ్రామంలో బీరప్ప ఉత్సవాల్లో పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
అంబేద్కర్ మహా విగ్రహం హైదరాబాద్ నడిబొడ్డున నిర్మించడం హర్షణీయమని, ఇదొక విగ్రహమే కాదని ఒక చైతన్య దీప్తి, నిత్య స్ఫూర్తి అని సీఎస్ శాంతికుమారి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లో అంబేద్కర్ మహా విగ్రహావ�
హైదరాబాద్లో 125 అడుగుల డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ, దళిత సంఘాల నాయకులు, ప్రజలు తరలివెళ్లారు. ఈ కార్యక్రమానికి ప్ర�
అంబేద్కర్ స్ఫూర్తితో రాష్ట్రంలో అమలుచేస్తున్న దళితబంధు పథకం విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తున్నదని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల�
హైదరాబాద్ నడిబొడ్డున ట్యాంక్బండ్ చెంతనే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మృతివనం ప్రారంభానికి ముస్తాబైంది. దేశంలోనే ఎత్తయిన 125 అడుగుల విగ్రహ ఏర్పాటు తుది అంకానికి చేరుకున్నద
స్వరాష్ట్రంలోనే గ్రామాల అభివృద్ధి జరుగుతున్నదని, పల్లె ప్రగతితో సమూల మార్పులు వచ్చాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. కరీంనగర్ మండలం బహ్దూర్ఖాన్పేట, నగునూర
అంధకారాన్ని కుప్పలుగా పోసిన చోట
అడుగుల కింద నేలనీ లాక్కుని
పరాయిలనుగా చేసిన చోట
ఆకాశంలో మా భాగమే లేదన్న చోట
ఒక దీపవృక్షం అంకురించి భవిష్యత్తు కోసం
తనని తాను కాల్చుకున్నది
దళిత జనోద్ధరణ, బాబా సాహెబ్ అంబేద్కర్ పట్ల తమ ప్రేమ గురించి ప్రధాని మోదీ ఘనంగా ఉద్ఘాటిస్తుంటారు. మరి చేతలు? అంబేద్కర్ ఆశయాల అమలు సంగతి పక్కన పెడదాం. కనీసం ఆయన ‘మూర్తి’మత్వాన్ని ఆకాశమంత ఎత్తున నిలపడమూ చే
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులు, ఆవిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లను మంత్రులు కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్రెడ్డి సోమవారం సమీక్షించారు
సిరిసిల్లా (Sircilla) జిల్లాలో మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటిస్తున్నారు. తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. తంగళ్లపల్లి మండలం చ�
రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను నూటికి నూరుపాళ్లు ఆచరిస్తున్న నేల తెలంగాణ అని యూజీసీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ సుఖ్దేవ్ థోరట్ కొనియాడారు. అంబేద్కర్ ఆలోచనా విధానాలే దేశాని�
ప్రధాని మోదీ గత ఆదివారం ప్రారంభించిన బెంగళూరు-మైసూర్ పది లేన్ల రహదారిలో అప్పుడే గోతులు పడ్డాయి. కొన్ని చోట్ల కంకర తేలిపోయి గుంతలు పడ్డాయి. అనేక చోట్ల సర్వీసు రోడ్లు, బైపాస్ రోడ్లు, చిన్న వంతెనల నిర్మాణా
పేద ప్రజలకు సేవ చేయాలన్న మానవతా దృక్పథంతో కల్వరి టెంపుల్ దవాఖానలో శుక్రవారం డయాలసిస్ సెంటర్తో పాటు ఐసీయూ వార్డును కల్వరి టెంపుల్ వ్యవస్థాపకుడు, డాక్టర్ సతీశ్కుమార్ ప్రారంభించి మాట్లాడారు.