రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను నూటికి నూరుపాళ్లు ఆచరిస్తున్న నేల తెలంగాణ అని యూజీసీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ సుఖ్దేవ్ థోరట్ కొనియాడారు. అంబేద్కర్ ఆలోచనా విధానాలే దేశాని�
ప్రధాని మోదీ గత ఆదివారం ప్రారంభించిన బెంగళూరు-మైసూర్ పది లేన్ల రహదారిలో అప్పుడే గోతులు పడ్డాయి. కొన్ని చోట్ల కంకర తేలిపోయి గుంతలు పడ్డాయి. అనేక చోట్ల సర్వీసు రోడ్లు, బైపాస్ రోడ్లు, చిన్న వంతెనల నిర్మాణా
పేద ప్రజలకు సేవ చేయాలన్న మానవతా దృక్పథంతో కల్వరి టెంపుల్ దవాఖానలో శుక్రవారం డయాలసిస్ సెంటర్తో పాటు ఐసీయూ వార్డును కల్వరి టెంపుల్ వ్యవస్థాపకుడు, డాక్టర్ సతీశ్కుమార్ ప్రారంభించి మాట్లాడారు.
అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా 150 మెడికల్ కళాశాలలు, 120 నవోదయ పాఠశాలలు మంజూరు చేస్తే, అందులో ఒక్కట
Minister KTR | మంత్రి కేటీఆర్ (Minister KTR) నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో (Rajanna Sircilla) పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.
నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదాపడింది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ప్రభుత్వం సెక్రటేరియట్ ఓపెనింగ్ కార్యక్రమాన్ని వాయిదా వేసింది.
అనాథ పిల్లలను దత్త త తీసుకున్న వారిపై దృష్టి పెట్టి పిల్లల బాగోగులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. జి ల్లాలో డ్రగ్స్, గంజాయి విస్తరించకుండా చర్యలు తీసుకోవాలని.. బడులు, కాలేజీల వద్ద ప్రత్యేక నజర్ పె�
‘మన ఊరు- మన బడి’లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాష్ట్రంలోనే తొలి కేజీ టూ పీజీ క్యాంపస్ రూపుదిద్దుకున్నది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఒకే చోట కేజీ టూ పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తామన్న స�
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి బీఆర్ఎస్ సర్కార్ ఎంతో కృషి చేస్తున్నదని జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు.
ఖమ్మం శివారులోని వైరా ప్రధాన రహదారి పక్కన 22 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఖమ్మం సమీకృత కలెక్టరేట్ అందుబాటులోకి వచ్చింది. బుధవారం కలెక్టరేట్ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుతో పాటు ఢిల్లీ, పంజాబ్�
Talasani Srinivas Yadav | ఈ ఏడాది ఆగస్ట్ నాటికి విజయ తెలంగాణ మెగా డెయిరీ ప్లాంట్ను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. �
తంగళ్లపల్లి మండల పరిషత్ నూతన భవనం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. మంగళవారం మంత్రి కేటీఆర్ చేతులమీదుగా అందుబాటులోకి రాబోతుండగా, యంత్రాంగం ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. జిల్లా ఆవిర్భావం తర్వాత తంగళ్లప�
రాష్ట్రంలో అద్భుతమైన అభివృద్ధి, సంక్షే మ పథకాలతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిశీల విధానాలతో ప్రజల్లో ధీమా వచ్చిందని పేర్కొన్