మహ బూబాబాద్ జిల్లా ప్రజల కల నెరవేరనుంది. జిల్లా కేంద్రంలో నిర్మించిన వైద్య కళాశాలలో తరగతులను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రారంభించనున్నారు. మంగళవా రం హైదరాబాద్లోని ప్రగతి భవన్ �
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరోసారి సీఎం కేసీఆర్ను అవమానించింది. రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని ఈ నెల 12న ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ను నామమాత్రం
చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి, చైర్మన్ బి.పాపిరెడ్డి అన్నారు. నింబోలిఅడ్డా ప్రభుత్వ బాలికల సదనం(జువైనల్హోం)లో ఉచిత లీగల్ ఎయిడ్ క్లినిక్ను శుక్రవారం జడ�
Minister KTR | రాజధాని హైదరాబాద్లో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానున్నది. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ (SRDP) కార్యక్రమం కింద చేపట్టిన నాగోల్ పైవంతెనను మంత్రి కేటీఆర్
సమాజంలోని రుగ్మతలను రూపుమాపడానికి బౌద్ధధర్మమే శరణ్యమని ప్రముఖ ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరంటి వెంకన్న పేర్కొన్నారు. బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ధమ్మ దీక్షా దివస్�
దసరాకు మూడు రోజుల ముందుగానే గట్టుప్పల్ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. తమ చిరకాల వాంఛ అయిన గట్టుప్పల్ మండల కల నెరవేరుతున్న వేళ ప్రజల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. గ్రామ స్వరాజ్యాన్ని కోరుకున్
ఆదిలాబాద్ జిల్లాకు ఐటీపార్క్ రాబోతున్నది. ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబోతున్న ఐటీపార్క్కు త్వరలోనే శంకుస్థాపన చేస్తామని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ప్రకటించారు. దీంతో జిల్లాలోని �
ట్రాఫిక్ చిక్కులు తొలగించేలా.. ఎస్ఆర్డీపీ కింద ప్రభుత్వం ఫ్లైఓవర్లు, అండర్పాస్లు నిర్మించి.. అందుబాటులోకి తెస్తున్నది. ఇందులోభాగంగా రూ. 143. 58 కోట్లతో చేపట్టిన నాగోల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు తుది దశక�
జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నవంబర్ 26న కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం కానున్నది. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగానికి ఆమోద ముద్ర పడింది. దీనికి గుర్తుగా నవంబర్ 26నే కొత్త పార్లమెంట్ను ప్రారంభించేందు
కేంద్ర ప్రభుత్వం ప్రజలపైన అధికంగా పన్నుల భారాన్ని మోపుతున్నదని ఆబ్కారీ, క్రీడలశాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మాదాపూర్లోని హైటెక్స్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సీఎన్సీ కేబుల్ నెట్ వర్క్ ఎ
మాదాపూర్లోని హైటెక్స్లో హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ, ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘మారథాన్ స్పోర్ట్స్ ఎక్స్పో’ 11వ ఎడిషన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మార�
మంచి ఆశయాన్ని సాధించాలనే పట్టుదల ఉంటే కానిదేమీలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి నిరూపించారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పోలీస్ శాఖకు కావాల్సిన టెక్నాలజీ, వాహనాల�
ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇన్నోవేషన్ క్యాంపస్ అయిన టీహబ్ మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి యావత్ స్టార్టప్ ప్రపంచమంతా తరలిరావడంతో హైదరాబాద్లో సాంకేతిక పండుగ సరికొత్తగా �
ఐటీ ఇలాకా మురిసిపోయింది. దేశ, విదేశాల నుంచి ప్రముఖులు తరలిరాగా సందడిగా మారింది. ఆలోచనలను పంచుకొని.. అద్భుతాల ఆవిష్కరణకు వేదికైన టీ హబ్ 2.0ను మంగళవారం సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన