హైదరాబాద్ : సీఎం కేసీఆర్ సంకల్పంతో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవేపై లక్ష్మీనగర్ వద్ద రూ.5కోట్ల వ్యయంత�
ఉద్యమనేత, ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ‘మల్లన్నసాగర్' ప్రాజెక్టు ప్రారంభం కావడంతో రాష్ట్రంలో మరో మహోజ్వల ఘట్టం ఆవిష్కృతమైంది. వరల్డ్ క్లాస్ ఇంజినీరింగ్ మార్వెల్గా కీర్తి గడించిన ‘కాళేశ్వరం�
కొత్త జిల్లాల ఏర్పాటుతో భువనగిరి పట్టణ రూపురేఖలే మారిపోతున్నాయని, బీబీనగర్, ఘట్కేసర్ మాదిరిగానే భువనగిరి కూడా హైదరాబాద్లో కలిసిపోతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. యాదాద్రి భువనగిరి �
దేశంలో ఎక్కడా లేనివిధంగా రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగుల ఎత్తుతో (పీఠంతో కలుపుకుని 175) హుసేన్సాగర్ తీరంలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నది
హైదరాబాద్ చాలా శక్తివంతమైన ప్రాంతంగా ఎదుగుతున్నదని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎదిగేందుకు ఇక్కడ అనుకూల వాతావరణం ఉన్నదని కేంద్ర ప్రభుత్వ సాంకేతిక సలహాదారు డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ కొనియాడారు
రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకల సందర్భంగా రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని శ్రీరామనగరంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నెలకొల్పిన సమతా మూర్తి విరాట్ విగ్రహాన్ని జాతికి అంకితం చేసేందుకు ముహూర్తం ఆసన్నమైం
మణుగూరు : సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని ఏఎస్పీ డాక్టర్ శబరీష్ అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మండలంలోని ప�