దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన స్టార్టప్ ఇంక్యుబేటర్ టీహబ్-2 ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 28న (మంగళవారం) సీఎం కే చంద్రశేఖర్రావు చేతుల మీదుగా ప్రారంభం కానున్నది. ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్, ఐటీ,
రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన యోధురాలు చాకలి ఐలమ్మ, సాహిత్య సామ్రాట్ లోక కవిగా పేరుగాంచిన అన్నబావు సాటే ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి పిలుపున�
జీహెచ్ఎంసీ భారతీనగర్ డివిజన్లోని ఎల్ఐజీలో రూ.3 కోట్లతో చేపడుతున్న మోడల్ రైతుబజార్ పనులు చకచకా సాగుతున్నాయి. మొత్తం నాలుగు షెడ్లు నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా, మూడు షెడ్ల పనులు పూర్తయ్యాయి. ఇంటర్న�
సింగరాజుపల్లిలో పండుగలా డబుల్ బెడ్ ఇండ్ల ప్రారంభోత్సవం మంత్రి ఎర్రబెల్లి చేతులమీదుగా గృహప్రవేశాలు దుర్గమ్మ పండుగ వేళ సొంతింట్లోకి లబ్ధిదారులు పేదలకు అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి ఆయన వల్లే కరువు
ప్రతి దళితుడిని ధనవంతుడిగా చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు. అవుషాపూర్లో ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి తన వైయస్ రెడ్డి ట్రస్టీ ద్వారా
Minister KTR | మంత్రి కేటీఆర్ (Minister KTR) నేడు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు వరుసగా జరిగే కార్యక్రమాలు, సభల్లో మంత్రి పాల్గొంటారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతోపాటు శంకుస్�
సినీ ప్రముఖుల ఆధ్వర్యంలో కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్ ‘సత్య ఫిల్మ్ అకాడెమీ’ ప్రారంభోత్సవం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో రాజశేఖర్, జీవిత, రచయిత విజయేంద్రప్రసాద్
హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) ప్రపంచ ప్రఖ్యాతి పొందుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. దుబాయ్, లండన్, సింగపూర్ ఐఏఎంసీల మాదిరిగా �
సీఎం కేసీఆర్ మార్చి 8న వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. మన ఊరు -మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తారు.అనంతరం కన్నెతండా లిప్టును, వనప�
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మార్చి 8న వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేయనున్నారు. ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమానికి శ్రీ
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ సంకల్పంతో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవేపై లక్ష్మీనగర్ వద్ద రూ.5కోట్ల వ్యయంత�
ఉద్యమనేత, ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ‘మల్లన్నసాగర్' ప్రాజెక్టు ప్రారంభం కావడంతో రాష్ట్రంలో మరో మహోజ్వల ఘట్టం ఆవిష్కృతమైంది. వరల్డ్ క్లాస్ ఇంజినీరింగ్ మార్వెల్గా కీర్తి గడించిన ‘కాళేశ్వరం�
కొత్త జిల్లాల ఏర్పాటుతో భువనగిరి పట్టణ రూపురేఖలే మారిపోతున్నాయని, బీబీనగర్, ఘట్కేసర్ మాదిరిగానే భువనగిరి కూడా హైదరాబాద్లో కలిసిపోతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. యాదాద్రి భువనగిరి �