సిటీబ్యూరో,మే 25(నమస్తేతెలంగాణ): సికింద్రాబాద్ రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్లో బీచ్వాలీబాల్ కోర్టును దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ బుధవారం ప్రారంభించారు.
కార్యక్రమంలో ద.మ. రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పిసిఎమ్ ఈ.కె.జైన్, ప్రధానకార్యదర్శి ఎ.కె.సింగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. బీచ్ వాలీబాల్ కోర్టు నిర్మాణానికి సుమారు రూ.4 లక్షలు వెచ్చించారు.