Bigg Boss Lobo | ప్రముఖ టీవీ నటుడు, యాంకర్, బిగ్బాస్ తెలుగు మాజీ కంటెస్టెంట్ లోబోకు ఎదురుదెబ్బ తగిలింది. ఏడేళ్ల క్రితం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం కేసులో జనగామ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ ఘటనకు సంబంధించి
ఢిల్లీలోని ఓ కోర్టులో న్యాయ విచారణ జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి వ్యవహరించిన తీరు అందరినీ ఆగ్రహానికి గురి చేసింది. న్యాయ విచారణ అధికారి, న్యాయవాదులు సహా పలువురు హాజరైన కోర్టు గదిలో నేలపై బియ్యం వెదజల్లడంత
బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం, ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసిన భీమ్గల్ మాజీ ఎంపీపీ ఆర్మూర్ మహేశ్కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Maha news Case | వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నర్సింగ్, జంగయ్యలను జూన్ 29న ఉదయం 11 గంటలకు అదుపులోకి తీసుకుని జూన్ 30 మధ్యాహ్నం 2 .30 గంటలకు జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించి నిబంధనలను అతిక్రమించారని న్యాయమూర్తి అన్�
Sri Ram | హీరో శ్రీరామ్ డ్రగ్స్ కేసు వ్యవహారం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ఇన్నోసెంట్గా కనిపించే శ్రీరామ్ డ్రగ్స్ తీసుకున్నాడంటే ఎవరు నమ్మలేకపోతున్నారు. శ్రీరామ్ను కోర్ట�
Sri Ram | నటుడు శ్రీరామ్ డ్రగ్స్ కేసు వ్యవహారం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ప్రకంపనలు పుట్టిస్తుంది. ఎంతో సైలెంట్గా ఉండే ఈ హీరో డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడమేంటని అభిమానులు కూడా ఆశ్చర్యపరుస్తున్
యోగాభ్యాసంతో మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని పట్టణ జూనియర్ సివిల్ జడ్జి పావనీ అన్నారు. పట్టణంలోని కోర్టు ఆవరణలో శనివారం అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ యోగా గురువు కస
Court Sentences 2 Congress MLAs | సుమారు 11 ఏళ్ల నాటి కేసులో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సహా 9 మంది దోషులకు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. అయితే వారందరికీ బెయిల్ మంజూరు చేసింది.
రాజీయే రాజ మార్గమని, జాతీయ లోక్ అదాలత్ ద్వారా పెండింగ్లో ఉన్న పలు కేసులను పరిష్కరించినట్లు పరకాల కోర్టు జడ్జి సీహెచ్ శ్రావణ స్వాతి అన్నారు. జాతీయ లోక్ అదాలత్ను పురష్కరించుకుని పట్టణంలోని కోర్టు �
ఛత్తీస్గఢ్ బీజాపూర్లో పోలీసుల కస్టడీలో ఉన్న మావోయిస్టు నేతలను వెంటనే కోర్టులో హాజరుపర్చాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. శనివారం సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో వామపక్ష పార్టీలు సమావేశమయ్యాయి.
Vishal | తమిళ నటుడు విశాల్ ఈ మధ్య తన ఆరోగ్య సమస్యలతో వార్తలలో నిలవడం మనం చూశాం. ఆ తర్వాత విశాల్ .. హీరోయిన్ సాయి ధన్సికని వివాహం చేసుకోబోతున్నారు అనే విషయంతో హాట్ టాపిక్ అయ్యారు. ఇన్నాళ్లు ఒంటర
Tollywood | చూస్తుండగానే ఈ ఏడాదిలో ఐదు నెలలు పూర్తి కావొస్తుంది. కొత్త సంవత్సరంలో చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలు విడుదలై ప్రేక్షకులని ఎంతగానో అలరించాయి. కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ని షేక్ చేయ
రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని వట్టినాగులపల్లి సర్వే నంబరు 132 ప్రభుత్వ భూమిలో దశాబ్దాల క్రితం నిరుపేదలకు ఒక్కొక్కరికి 60 గజాల మేర పట్టాలు ఇచ్చారు.