Tollywood | 2025 సంవత్సరం మొత్తం మీద చూసుకుంటే తెలుగు సినిమా పరిశ్రమకు ఇది అంతగా కలిసి రాని ఏడాదిగానే చెప్పుకోవాలి. భారీ అంచనాలతో బాక్సాఫీస్ దగ్గర సందడి చేయాలనుకున్న పలు స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకులను న�
Gv Prakash | సింపథీని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే వారు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ తరహా సైబర్ మోసాలు సామాన్యులనే కాదు, సెలబ్రిటీలను కూడా వదలడం లేదు. తాజాగా ప్రము�
Man Brought To Court On Stretcher | భరణం చెల్లించకుండా తప్పించుకునేందుకు భర్త అనారోగ్యం నాటకం ఆడుతున్నాడని భార్య ఆరోపించింది. ఈ నేపథ్యలంలో ఆ వ్యక్తిని స్ట్రెచర్పై కోర్టుకు కుటుంబం తరలించింది.
Deepathoon | తమిళనాడు తిరుప్పరంకుండ్రంలోని కొండపై ఉన్న దీపథూన్ రాతి స్తంభం హిందువులకు సంబంధించినది కాదని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. జైన సన్యాసులు దీనిని వినియోగించినట్లు కోర్టుకు వెల్లడించింది.
‘రోడ్లపై తిరిగే వీధి కుక్కలు, పశువులను షెల్టర్లకు తరలించండి. బస్టాండ్లు, దవాఖానలు, క్రీడా ప్రాంగణాలు, విద్యా సంస్థల వద్ద కంచె నిర్మించండి. కుక్కలను పట్టుకొని జంతు జనన నియంత్రణ (ఏబీసీ) నిబంధనల ప్రకారం వ్యా�
పేద కక్షిదారులకు న్యాయం జరిగేలా చూడడమే తన తొలి ప్రాధాన్యమని, అందుకోసం అవసరమైతే అర్ధరాత్రి వరకు కోర్టులో కూర్చొనేందుకు సిద్ధమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు.
మీ పేరుతో ఉన్న సిమ్ కార్డు మిమ్మల్ని కోర్టులో నిలబెట్టొచ్చని టెలికం విభాగం సోమవారం హెచ్చరించింది. చాలామంది సరదా కోసమో లేక తాము అనుకున్న నంబర్ కోసమో ఎడాపెడా సిమ్ కార్డులు కొనేస్తుంటారు.
Gv prakash -saindhavi | దక్షిణ భారత సినీ పరిశ్రమను షాక్కు గురిచేస్తూ, ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్ కుమార్ - గాయని సైంధవి తమ 12 ఏళ్ల దాంపత్య బంధాన్ని అధికారికంగా ముగించారు.
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరు మండల కేంద్రంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేయాలని సీనియర్ న్యాయవాది మునగాల నారాయణరావు ఆధ్వర్యంలో పలువురు న్యాయవాదులు శనివారం నల్లగొండ అడ్మినిస్ట్
నూతన బిల్డింగ్ బైలాస్ చట్టం అమల్లో భాగంగా 133 గజాల స్థలం నుంచి 10 శాతం మార్టిగేజ్ (తనఖా) విధానం ఇకపై కంటోన్మెంట్ బోర్డు పరిధిలో పేద ప్రజలకు శాపంగా మారనున్నది.
Court | కాలం మారింది, ప్రజలకు న్యాయపరమైన విషయాల్లో విజ్ఞానం పెరిగింది.. దీంతో ఎలాంటి సమస్య వచ్చినా కోర్టులకు వెళ్లి పరిష్కరించుకుంటున్నారు. ఈ క్రమంలో కేసులు రోజు రోజుకు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి.
Bigg Boss Lobo | ప్రముఖ టీవీ నటుడు, యాంకర్, బిగ్బాస్ తెలుగు మాజీ కంటెస్టెంట్ లోబోకు ఎదురుదెబ్బ తగిలింది. ఏడేళ్ల క్రితం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం కేసులో జనగామ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ ఘటనకు సంబంధించి
ఢిల్లీలోని ఓ కోర్టులో న్యాయ విచారణ జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి వ్యవహరించిన తీరు అందరినీ ఆగ్రహానికి గురి చేసింది. న్యాయ విచారణ అధికారి, న్యాయవాదులు సహా పలువురు హాజరైన కోర్టు గదిలో నేలపై బియ్యం వెదజల్లడంత
బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం, ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసిన భీమ్గల్ మాజీ ఎంపీపీ ఆర్మూర్ మహేశ్కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.