Prakash Raj | ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ చట్టపరమైన చిక్కుల్లో చిక్కుకున్నారనే వార్త ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. పలు రాష్ట్రాల్లో ఒకటి కంటే ఎక్కువ ఓటర్ ఐడీ కార్డులు కలిగి ఉన్నారనే ఆరో�
Allu Arjun | టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్కు సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ‘పుష్ప-2: ది రూల్’ స్పెషల్ ప్రీమియర్ సందర్భంగా చోటుచేసుకున్న విషాద ఘటనకు సంబంధించిన కేస�
Vijay | తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు విజయ్ వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. గత కొంతకాలంగా విజయ్-సంగీత దాంపత్య జీవితంపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో, వారి విడాకుల పిటిషన్�
Court Ends 27 Year Old Case | సుమారు 27 ఏళ్లుగా కొనసాగుతున్న కేసును కోర్టు ముగించింది. రోజంతా కోర్టులో నిల్చోవాలని, రూ.1,000 జరిమానా చెల్లించాలని నిందితుడికి ఆదేశించింది. అతడు ఆ మేరకు శిక్ష అనుభవించి జరిమానా చెల్లించడంతో కేసు
కరీంనగర్ పీఎంజే జ్యూవెల్లరీలో జరిగిన దోపీడీకి సూత్రాధారి ది గోల్డెన్ థీఫ్ ముఠా నాయకుడైన సుభోద్సింగ్ను విచారించేందుకు కరీంనగర్ కోర్టు నాలుగు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది.
పోక్సో కేసులో అరెస్టయిన బండి భగీరథ్ను కోర్టు అనుమతితో బుధవారం పేట్బషీరాబాద్ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. అయితే నిందితుడి అరెస్టు విషయంలో నెలకొన్న విధంగానే తొలిరోజు పోలీసు కస్టడీ, విచారణ కూడ
Life Imprisonment | భూమి సరిహద్దుల వివాదం నేపథ్యంలో కస్తూరి కరుణాకర్ రెడ్డిపై అదే గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నిందితులు రాంరెడ్డి, వెంకటేష్, మహేష్, మంజులలు కలిసి గొడ్డళ్లతో, కర్రలతో దాడి చేసి హత్య చేశార
సిరిసిల్ల జిల్లా కోర్టులో బాంబు బెదిరింపు కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు కోర్టు అధికారులకు ఈ-మెయిల్ ద్వారా బాంబు పెట్టినట్లు హెచ్చరికలు పంపారు. దీంతో ఆ మెయిల్ను గమనించిన కోర్టు పరిపాలనా అధికా�
Imran Khan : ఇప్పటికే జైలులో శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు భారీ షాక్ తగిలింది. ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) నాయకులు 47 మందికి యాంటీ టెర్రరిజం కోర్టు పదేళ్ల జైలు శ�
West Bengal : పశ్చిమ బెంగాల్ న్యాయవ్యవస్థలో మంగళవారం చిన్న కుదుపు కనిపించింది. కారణం.. ఒకేసారి రాష్ట్రంలోని జిల్లా కోర్టులతోపాటు మొత్తం ఐదు కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
Actor Vijay | తమిళనాడులో గత ఏడాది చోటుచేసుకున్న కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది. ఈ విషాద ఘటనకు సంబంధించి టీవీకే (తమిళగ వెట్రి కజగం) చీఫ్ విజయ్ సోమవారం మరోసారి సీబీఐ ఎదుట హాజరయ్యారు. 41 మ�