రైళ్ల కొత్త టైం టేబుల్ను రైల్వే మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసింది. ఇందులో 64 వందే భారత్ రైళ్లతోపాటు మరో 70 ఇతర రైల్వే సర్వీసులను చేర్చారు. ‘ట్రైన్స్ ఎట్ గ్లాన్స్(టీఏజీ)’ పేరుతో విడుదల చేసిన ఈ రైల్వే
కొండ ను తవ్వి ఎలుకను పట్టడమంటే బహుశా ఇదేనేమో! లక్షల రూపాయల ప్రజాధనం రైల్వే లో ఎలుకల పాలవుతున్నది. లక్నో రైల్వే డివిజన్లో ఒక్క ఎలుకను పట్టుకోవడానికి అధికారులు రూ.41 వేలు ఖర్చు పెట్టారు.
మిజోరంలో నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి కుప్పకూలడంతో 22 మంది మరణించారు. ఈ ఘటన బుధవారం సైరాంగ్ ప్రాంతంలో చోటుచేసుకున్నది. రోజువారీలాగే కార్మికులు నిర్మాణ పనుల్లో నిమగ్నమయ్యారు.
వారం రోజులు పాటు కురుస్తున్న వర్షాల వల్ల చెరువులు మత్తడి దుంకి..అలుగు పారుతున్నాయి. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకు నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు �
Special Trains | ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2025లో కుంభమేళా జరుగనుండగా.. భారతీయ రైల్వే ముందస్తుగానే సన్నాహాలు ప్రారంభించింది. కుంభమేళా కోసం ప్రత్యేకంగా 800 రైళ్లను నడిపేందు
ఇంటర్ కాంటినెంటల్ కప్ గెలుచుకున్న భారత ఫుట్బాల్ జట్టు వితరణ ప్రదర్శించింది. విజేతలకు ఒడిషా ప్రభుత్వం ప్రకటించిన కోటి రూపాయల నజరానానుంచి రూ.20 లక్షలు బాలాసోర్ రైలు ప్రమాద బాధితులకు విరాళంగా అందజేయ�
Vande Bharat train | విలాసవంతమైన వందే భారత్ ట్రైన్ (Vande Bharat train)లో ప్రయాణించాలని ఒక వ్యక్తి కలలు కన్నాడు. అందులో ప్రయాణం కోసం ఖరీదైన టిక్కెట్ కూడా బుక్ చేసుకున్నాడు. అయితే ఆ వ్యక్తి కలలు ఆవిరయ్యాయి. చివరకు వందే భారత్ ర
Odisha Train Accident | ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రష్యా, బ్రిటన్, జపాన్, తైవాన్, పాక్ దేశాధినేతలు తమ సానుభూతిని తెలపగా.. తాజాగా అమెరికా అధ్యక్షుడు కూడా సంతాపం ప్రక�
Odisha train accident | ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైళ్ల ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 288కి చేరింది. 900 మందికి పైగా గాయాలయ్యాయి. స్థానిక దవాఖానల్లో చికిత్స పొందుతున్న వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస�
Odisha Train Accident |‘కవచ్' వ్యవస్థ ఉంటే కచ్చితంగా ఈ ఘోర రైలు ప్రమాదం జరిగి ఉండేది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశ రైల్వే చరిత్రలోనే గొప్ప టెక్నాలజీ అయిన ‘కవచ్'ను తామే అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు కేంద
ఎంఎంటీఎస్ రాకతో మేడ్చల్ ప్రజలకు రైల్వే ప్రయాణం సులభతరమైంది. ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా మేడ్చల్-సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ ఏప్రిల్ 8న ప్రారంభించారు.
రైలు ప్రయాణానికి రైలు మార్గంలో రెండు పట్టాలు ఉంటే చాలు.. కానీ, ఆ రైలు కోసం చాలా స్థలాన్ని ఉపయోగిస్తారు. ఆ స్థలాన్ని కూడా వినియోగించేలా సౌర ఫలకలను రూపొందించిందో స్విట్జర్లాండ్కు చెందిన స్టార్టప్ కంపెనీ.
Vande Bharat Express | సెమీ హైస్పీడ్ రైలు ‘వందే భారత్' తయారీని ప్రైవేట్ కంపెనీలకు అప్పగించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నది. సాంకేతిక భాగస్వామ్యం పేరిట జాతి సంపదను ప్రైవేట్ సంస్థలకు దోచి పెట్టేందుకు సిద్ధమ�
రైల్వే భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, రైల్వే ప్రయాణికులు సురక్షితంగా వారి గమ్యస్థానాలను చేరుకోవడానికి చర్యలు తీసుకుంటున్నట్లు కాచిగూడ ఆర్పీఎఫ్ రైల్వే ఇన్స్పెక్టర్ ధర్మేంద్రకుమార్ తెలిప