రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా మిట్టపల్లి శివారులో నిర్మిస్తున్న ఆర్ఓబి సబ్ రోడ్ లో భూములు కోల్పోతున్న రైతులు ఆర్డీవో కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.
పెద్దపల్లి జిల్లాలో పలు రైల్వే గేట్లను రైల్వే శాఖ ఎత్తివేసి అండర్ బ్రిడ్జిలను నిర్మించింది. మూడో లైన్ నిర్మాణం కారణంగా రైళ్లు అధికంగా నడుస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడద్దని రైల్వే గేట్లను ఎత్తివేసి అం
Anchor Suma | యాంకర్ సుమ గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్ని దశాబ్ధాలుగా తన యాంకరింగ్తో అలరిస్తూ వస్తుంది. ఈ క్రమంలో ఆమెకి హీరోయిన్స్ని మించి క్రేజ్ ఏర్ప
Rob works | కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 17 : జిల్లా కేంద్రంలో రైల్వే స్టేషన్ సమీపంలో కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ గడువు తరుముకొస్తున్నా.. పనుల్లో మాత్రం వేగం పుంజుకోవట్లేదు. రెండేళ్లుగా సాగుతున్న ఈ
Railway | గోదావరిఖని : సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ డీఆర్ యుసిసి ( రైల్వే బోర్డు మెంబర్) గా ఎన్నికైన అనుమాస శ్రీనివాస్ (జీన్స్) ను సింగరేణి ఆపరేటర్లు, కార్మిక సంఘం నాయకులు సోమవారం ఘనంగా సన్మానించారు.
Railway TTE Reprimands Cop | ఒక పోలీస్ ఎలాంటి టికెట్ లేకుండా ఏసీ కోచ్లో ప్రయాణించాడు. ఒక బెర్త్పై హాయిగా నిద్రించాడు. దీనిని గుర్తించిన టీటీఈ ఆ పోలీస్ను నిలదీశాడు. రైలు మీ ఇల్లు అని అనుకుంటున్నారా? అని మందలించాడు.
Delhi Stampede | ఢిల్లీ రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటపై రైల్వే శాఖ ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది. ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించ
కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ విశాఖపట్నంను రైల్వే డివిజన్, సౌత్ కోస్టల్ రైల్వే జోన్గా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఉత్తర, దక్షిణ భారతదేశానికి ముఖ్య కూడలిగా ఉన్న కాజీపేట జంక్షన్కు రైల్వే డివిజన్ హోదా
సంగారెడ్డి జిల్లాకు రైల్వేలైన్ మంజూరు చేయకపోగా జిల్లాలోని రైల్వే రిజర్వేషన్ కౌంటర్లను ఎత్తివేసేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. సంగారెడ్డి వరకు మెట్రోరైలు విస్తరిస్తామని, సంగారెడ్డి జిల్లాక�
Indian Railway | దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతున్నది. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతుండడంతో పొగమంచు భారీగా కమ్మేస్తున్నది. పొగమంచు, వాయు కాలుష్యంతో రైళ్లు, విమానాల రాకపోకలపై ప్రభావం పడుత�
రైల్వే ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. పండుగల నేపథ్యంలో బోనస్ చెల్లించేందుకు నిర్ణయించింది. దేశవ్యాప్తంగా 11.72 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు 78 రోజుల ఉత్పాదక అనుసంధానిత బోనస్ చెల్లించనున్నట్టు తె
Vane Bharat | కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ రైళ్లకు విశేష స్పందన లభిస్తోంది. అందుకే దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్ల సంఖ్యను గణనీయంగా పెంచుతున్నారు. తక్కువ సమయంలోనే సుదూర ప్రయాణాలకు వ
‘మిషన్ జీరో స్క్రాప్' లక్ష్య సాధనలో దక్షిణ మధ్య రైల్వే రికార్డు సృష్టించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24లో స్క్రాప్ విక్రయం ద్వారా రూ.411.39 కోట్ల ఆదాయం వచ్చిందని గురువారం ఎస్సీఆర్ అధికారులు తెలిపారు
రైళ్ల కొత్త టైం టేబుల్ను రైల్వే మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసింది. ఇందులో 64 వందే భారత్ రైళ్లతోపాటు మరో 70 ఇతర రైల్వే సర్వీసులను చేర్చారు. ‘ట్రైన్స్ ఎట్ గ్లాన్స్(టీఏజీ)’ పేరుతో విడుదల చేసిన ఈ రైల్వే