Minister Jagadish reddy | బీజేపీ పాలనతో విసుగు చెందిన యువత బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపుతున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ..
రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు మౌలిక వసతులు కల్పించాలని సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ అభయ్కుమార్ గుప్తా రైల్వే అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ప్రత్యేక రైలులో విజయవాడ నుంచి మధిర రైల్
Special Trains | భారతీయ రైల్వే 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేక రైళ్ల ద్వారా రూ.17,526.48కోట్లు ఆర్జించింది. ఈ ఆదాయం ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మొత్తం ప్రయాణికుల ఆదాయంలో 45శాతం. ఈ విషయాన్ని రైల్వేశాఖ చంద్రశేఖర్ గౌర్
సమకాలీన సామాజిక, ఆర్థిక పరిస్థితులు వృద్ధులకు శాపంగా మారాయి. నేటి వృద్ధులు తమ కుటుంబ సభ్యుల అభివృద్ధి కోసం ఎన్నో త్యాగాలు చేసినవారే. అయినప్పటికీ కుటుంబంలో వారికి సముచిత స్థానం లభించకపోడం బాధాకరం.
రైల్వే ట్రాక్ పనుల్లో మునిగిపోయిన కూలీలపైకి రాజధాని ఎక్స్ప్రెస్ వాయువేగంతో దూసుకొచ్చింది. క్షణాల్లో ముగ్గురి ప్రాణాలను తీసుకెళ్లింది. చెల్లాచెదురుగా పడిన మృతదేహాలను చూసి ఆ కుటుంబాలు రోదించిన తీరు
తాండూర్ మండలంలో రైల్వే అండర్ బ్రిడ్జిల నుంచి రాకపోకలకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, సమస్య పరిష్కరించాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్జైన్ను పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని, బె�
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో శుక్రవారం జరిగిన కాల్పుల్లో మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మద్దివంచకు చెందిన లక్కం వినయ్ తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ లక్కం వెంకన్న, సుభద్ర దంప�
రూ.35 రిఫండ్ కోసం భారత రైల్వేతో ఐదేండ్లు పోరాటం చేశాడు ఓ యువ ఇంజినీర్. పోరాటం ఫలించింది. రూ.35 రిఫండ్ చేయడానికి రైల్వే అంగీకరించింది. అయితే, అతనొక్కడికే కాదు.
ఉమ్మడి జిల్లాలోని రైలు మార్గాలపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. కరోనా కారణంగా రద్దు చేసిన పాత రైళ్లను పునరుద్ధ రించడానికి, కొత్త రైళ్లను నడపడానికి నిరాసక్తత చూపుతున్నది. ప్రధానంగా బో
రైల్వే కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని సీఐటీయూ జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ హేమలత కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం �
స్విట్జర్లాండ్కు చెందిన రైల్వే రోలింగ్ స్టాక్ సంస్థ స్టాడ్లర్ రైల్..ప్రపంచ రైల్వే కోచ్ల తయారీలో అగ్రగామి సంస్థ. ప్రస్తుత మార్కెట్కు అనుగుణంగా టెక్నాలజీ పరంగా మార్పులు చేస్తూ..పలు రైల్ కోచ్లను �