ప్రయాణికులు తమ చిన్నారులతో సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలుగా భారత రైల్వే బేబీ బెర్తులను అందుబాటులోకి తీసుకొచ్చింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా లక్నో మెయిల్లో దిగువన ప్రధాన బెర్తుల
ఎక్కడైనా కార్లు, బైకులు అర్ధంతరంగా ఆగిపోయాయనుకోండి. ఏం చేస్తాం? ఎవరో ఒకరి సాయం తీసుకొని బండిని కొంచెం ముందుకు నెట్టించుకొని మళ్లీ స్టార్ట్ చేసుకుంటాం కదా. అచ్చం అలాగే కొందరు ప్రయాణికులంతా కలిసి ఒక రైలున�
NTPC : ఆర్ ఆర్బీ, ఎన్టీపీసీ.. ఈ రెండు పదాలు కొన్ని రోజులుగా బాగా వార్తల్లో నానుతున్నాయి. ఆర్ ఆర్బీ, ఎన్టీపీసీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ బిహార్లో అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు
జోనల్ స్థాయిలో నియామకాలు చేపట్టాలి ప్రాంతీయ భాషల్లోనే ఎంపిక పరీక్షలుండాలి జాతీయ స్థాయి పరీక్షల వల్ల బీహార్, యూపీ రాష్ట్రాలదే పెత్తనం రైల్వేమంత్రికి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ లేఖ హ�
ప్రశ్నకు ప్రశ్న జవాబా? కిషన్రెడ్డీ ఏడేండ్లలో ఎన్ని రైల్వే లైన్లిచ్చారు? ఏ లైన్కు రాష్ట్రం భూమివ్వలేదు? హైదరాబాద్, జనవరి 24 : ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’.. అన్నట్టు ఉన్నది కేంద్రమంత్రి కిషన్రెడ్డి త
Railway | సంక్రాంతి సందర్భంగా రైల్వే ప్లాట్ఫాం టికెట్ల ధరలను పెంచుతూ దక్షిణ మధ్య రైల్వే షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ పండుగ వల్ల రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ బాగా పెరుగుతోందని, వారికి తోడుగా వచ్చే బంధువ
ఔటర్ చుట్టూ రైల్వే రింగ్ లైన్.. ఎంఎంటీఎస్ తరహాలో సేవలు ప్రతిపాదనను అమలు చేయనున్న హెచ్ఎండీఏ 158 కి.మీ. పొడవు.. 25 మీ. వెడల్పుతో భూ సేకరణ ఓఆర్ఆర్ చుట్టూ రైల్వేలైన్లతో కనెక్టివిటీ రైల్వే శాఖను సంప్రదించను�
న్యూఢిల్లీ, అక్టోబర్ 25: వృద్ధులు, మహిళల కోసం రైళ్లలో లోయర్ బెర్త్ టికెట్ బుక్ చేసుకొన్నప్పటికీ బెర్తులు కేటాయించడం లేదంటూ వస్తున్న విమర్శలపై భారత రైల్వే వివరణ ఇచ్చింది. లోయర్ బెర్తు టికెట్లు 60 ఏండ్�
న్యూఢిల్లీ: రైలు ప్రయాణం రానున్న రోజుల్లో మరింత భారం కానున్నది. నవీకరించిన లేదా భవిష్యత్తులో నవీకరించే స్టేషన్లలో రైలు ఎక్కినా, దిగినా ప్రయాణికులపై అదనపు చార్జీ విధించాలని రైల్వేశాఖ భావిస్తున్నది. టిక�
కామారెడ్డి /విద్యానగర్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్నగర్ రైల్వేగేట్ సమీపంలో బుధవారం నిజామాబాద్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు బోగీలకు సంబంధించిన క్లిప్పింగ్స్ ఊడిపో
న్యూఢిల్లీ, ఆగస్టు 28: రైళ్లలో రెగ్యులర్ ఏసీ-3టైర్ కోచ్లతో పోలిస్తే కొత్తగా ప్రవేశపెట్టనున్న ‘ఏసీ-3టైర్ ఎకానమీ క్లాస్’ బోగీల్లో టికెట్ ధర 8% తక్కువగా ఉంటుందని రైల్వే శాఖ శనివారం వెల్లడించింది. స్లీప�
న్యూఢిల్లీ, ఆగస్టు 27: రైల్వే స్టేషన్లలో ప్రయాణికులపై ఓ కన్నేసి ఉంచేందుకు సుమారు 500 ‘ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాల’ను రైల్వే శాఖ అమర్చింది. ఇవి ముంబైతో పాటు మహారాష్ట్ర, గుజరాత్ రాష్ర్టాల్లో 30 రైల్వే స్టేషన�