సికింద్రాబాద్ : దాదాపు 16 నెలల తర్వాత సాధారణ రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే 82 రైళ్లను పునరుద్దరించింది. వీటిలో 16 రైళ్లు ఎక్స్ప్రెస్ కాగా 66 ప్యాసింజర్ రైళ్లు. ఈ నెల 19 నుంచి కొత్త నె�
న్యూఢిల్లీ, జూన్ 25: దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రైలు ప్రయాణం చేశారు. దేశ రాజధానిలోని సఫ్ధర్జంగ్ రైల్వే స్టేషన్ నుంచి ఉత్తరప్రదేశ్లోని తన స్వస్థలానికి రాష్ట్రపతి దంపతులు ప్రత్యే
ఢిల్లీ,జూన్ 22:ఇండియన్ రైల్వే 20 రోజుల్లో వల్సాడ్ ఆర్ఓబీని నిర్మించి రికార్డు సృష్టించింది. పశ్చిమ సరకు రవాణా మార్గ నిర్మాణంలో భాగంగా వల్సాడ్ రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని20రోజుల వ్యవధిలో భారతీయ రైల్వే �
యుద్ధప్రాతిపదికన చెక్డ్యామ్లు పూర్తి చేయాలి : మంత్రి హరీశ్రావుమెదక్/మెదక్ అర్బన్, జూన్ 6: అక్కన్నపేట్ నుంచి మెదక్ వరకు నిర్మిస్తున్న రైల్వేలైన్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి దసరా నాటిక�
Alert : మరో 28 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే | దక్షిణ మధ్య రైల్వే మరో 28 రైళ్లను రద్దు చేసింది. కరోనా మహమ్మారి ఉధృతి నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో పలు మార్గాల్లో నడిచే రైళ్లను రద్దు చేస్తున్నట్లు త�
బాధితుల కోసం 4 వేల బోగీలు, 64 వేల పడకలు సిద్ధం ఎల్ఎండీ సిలిండర్ల తరలింపులో ప్రత్యేక ఏర్పాట్లు తెలంగాణ నుంచి తొలి ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): కరోనాపై పోరులో రై
4వేల కోవిడ్ కేర్ కోచ్ల్లో 64వేల బెడ్లు | దాదాపు నాలుగువేల కొవిడ్ కేర్ కోచ్ల్లో 64వేల పడకలు అందుబాటులోకి తెచ్చినట్లు రైల్వే మంత్రిత్వశాఖ తెలిపింది.
కార్మికులు వెళ్తున్నారనేది అవాస్తవం | కరోనా కారణంగా నగరం నుంచి భారీగా వలస కార్మికులు వెళ్తున్నారనేది అవాస్తమని రైల్వేశాఖ తెలిపింది. కార్మికులతో రైళ్లలో రద్దీ నెలకొంటుందని జరుగుతున్న ప్రచారంలో నిజంలే�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్, ఆక్సిజన్ సిలిండర్లను రవాణా చేయడానికి కొన్నాళ్ల పాటు ‘ఆక్సిజన్ ఎక్స్ప్రెస్’లను నడుపుతామని రైల్వే శాఖ ఆదివారం తెలిపింది. దేశంలో కరోనా కేసులు భా�
ఢిల్లీ : దేశ రాజధానిలో పెరుగుతున్న కొరోనా వైరస్ కేసుల దృష్ట్యా షకుర్ బస్తీ, ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్లలో 5 వేల పడకల సామర్థ్యంతో కొవిడ్-కేర్ కోచ్లను మోహరించాల్సిందిగా ఢిల్లీ ప్రభుత్వం రైల్వేను కో�
రైల్వే ప్రాంగణాల్లో మాస్కు లేకుంటే రూ.500 ఫైన్ రైళ్లలో ఉమ్మితే రూ.500 వరకు జరిమానా న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: రైల్వే స్టేషన్ల ప్రాంగణంలో, రైలు ప్రయాణంలో ఇక తప్పనిసరిగా మాస్కు ధరించాలి. అంతేకాదు రైల్వే పరిసరాల్ల�
రాజ్కోట్: జాతీయ సీనియర్ మహిళల వన్డే చాంపియన్షిప్లో మిథాలీరాజ్ సారథ్యంలోని రైల్వేస్ జ్టటు మరోసారి విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో రైల్వేస్ జట్టు 7 వికెట్ల తేడాతో జార్ఖండ్ను చిత్తుచేస