సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఆక్రమణలు, కబ్జాలపై ఏండ్ల తరబడిగా సీఈవోలు నోటీసులిచ్చి వెనక్కి తగ్గుతున్నారు. ఆక్రమణదారులు, కబ్జాకోరుల ప్రలోభాలకు తలొగ్గి ఎంత వేగంగా నోటీసులిస్తున్నారో అంతే వేగంగా వెనక్
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో విలువైన వక్ఫ్బోర్డు భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ప్రతి ఏటా విలువైన వక్ఫ్బోర్డు భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుం డా అర్థరాత్రి సమయంలో నిర్మాణాలు కొనసాగిస్తున్నార�
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ సర్వేనంబర్ 992,993లల్లో కొందరు అక్రమంగా నిర్మాణాలు చేపట్టడంతో అమీన్పూర్ తహసీల్దార్ వెంకటేశ్ ఆధ్వర్యంలో కూల్చివేలు చేపట్టారు.
ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణాలకు ఇంటి నెంబర్ల కేటాంపులపై విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని 16 శివారు మున్సిపాలిటీలలోని ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణాలకు ఇంటి న
భువనగిరి మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అధికార పార్టీ నేతలు, అధికారుల అండదండలతో ఎక్కడపడితే అక్కడ ఇష్టారాజ్యంగా బహుళ అంతస్తులను నిర్మిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కొన్ని.. అను
సంగారెడ్డి జిల్లా చిట్కుల్లోని సర్వేనెంబర్ 329లోని ప్రభుత్వ భూమిలో ఆక్రమణకు గురవుతున్నది. పటాన్చెరు మండలం చిట్కుల్లోని సర్వే నెంబర్ 329లో తిరిగి ఆక్రమణదారులు కబ్జాల పర్వం ప్రారంభించారు. వరుస సెలవుల�
ప్రభుత్వ భూములలో కబ్జాదారులు యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని 16 మున్సిపాలిటీల పరిధిలోని ప్రభుత్వ భూములలో అ�
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 947 శెట్టికుంట ఎఫ్టీఎల్, బఫర్ స్థలాల్లోని అక్రమ నిర్మాణాలను శుక్రవారం రెవెన్యూ అధికారులు జేసీబీలతో నేలమట్టం చేశారు.
నగరంలోని ప్రభుత్వ స్థలాలు కొందరికి ఫలహారం అవుతున్నాయి. రాజకీయ పలుకుబడి ఉంటే చాలు... ఖాళీ జాగాలో పాగాలు వేసినా పట్టించుకునే నాథుడే ఉండడు. కార్పొరేషన్ ఐదో డివిజన్ పరిధి మల్కాపూర్లో గల సర్వే నం.56, 57 లోని ప్�
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని అసైన్డ్ భూమి సర్వే నెంబర్ 590/1/2/1లో యథేచ్చగా అక్రమ నిర్మాణాలు చేపట్టారు. అసైన్డ్ భూముల్లో కట్టడాలు నిర్మించడం, ఒకరి పేరు నుంచి మరొకరి పేరుపై బదిలీ చేయించడం చట్టవి�
జీహెచ్ఎంసీ సర్కిల్-18 పరిధిలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, వెంకటేశ్వరకాలనీ డివిజన్ల పరిధిలో పదుల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయి. వీటిపై రోజువారీగా అనేకమంది ఫిర్యాదులు చేస్తున్నా టౌన్ప్లా�
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములపై కబ్జాదారుల కన్నుపడుతున్నది. రాత్రికి రాత్రే అక్రమ వెలుస్తున్నాయి. తాజాగా కుర్మల్గూడ సర్వేనంబర్ 80లోని స్థలం ఆక్రమణకు యత్నించగా, అధికారు�