Hydraa | హైడ్రా తీసుకుంటున్న చర్యల్లో వివక్ష ఎందుకు చూపుతున్నదని, పేదలుమధ్య తరగతి ఇండ్ల కూల్చివేతలో చూపుతున్న ఉత్సాహం పెద్దల అక్రమ నిర్మాణాల విషయంలో ఎందుకు కనిపించడంలేదని రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించింది.
సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లోని భూముల లెక్క తేలనున్నది. ప్రభుత్వ భూమిలో చేపట్టిన పలు అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించింది.
ఉప్పల్ జీహెచ్ఎంసీ పరిధి వెంకట్రెడ్డినగర్ డివిజన్ రామంతాపూర్ రామ్రెడ్డినగర్ కాలనీ-4లో విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు కొనసాగుతున్నాయి. సోమవారం రామ్రెడ్డినగర్ కాలనీ -4లోని ఇంటి యజమాని రాములు తనకు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్ సమీపంలో గల ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలను మున్సిపల్ అధికారులు సోమవారం తొలగించారు. పోలీసులు, రెవెన్యూ అధికారుల సహకారంతో ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం వరకు నిర్మ�
సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఆక్రమణలు, కబ్జాలపై ఏండ్ల తరబడిగా సీఈవోలు నోటీసులిచ్చి వెనక్కి తగ్గుతున్నారు. ఆక్రమణదారులు, కబ్జాకోరుల ప్రలోభాలకు తలొగ్గి ఎంత వేగంగా నోటీసులిస్తున్నారో అంతే వేగంగా వెనక్
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో విలువైన వక్ఫ్బోర్డు భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ప్రతి ఏటా విలువైన వక్ఫ్బోర్డు భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుం డా అర్థరాత్రి సమయంలో నిర్మాణాలు కొనసాగిస్తున్నార�
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ సర్వేనంబర్ 992,993లల్లో కొందరు అక్రమంగా నిర్మాణాలు చేపట్టడంతో అమీన్పూర్ తహసీల్దార్ వెంకటేశ్ ఆధ్వర్యంలో కూల్చివేలు చేపట్టారు.
ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణాలకు ఇంటి నెంబర్ల కేటాంపులపై విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని 16 శివారు మున్సిపాలిటీలలోని ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణాలకు ఇంటి న
భువనగిరి మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అధికార పార్టీ నేతలు, అధికారుల అండదండలతో ఎక్కడపడితే అక్కడ ఇష్టారాజ్యంగా బహుళ అంతస్తులను నిర్మిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కొన్ని.. అను
సంగారెడ్డి జిల్లా చిట్కుల్లోని సర్వేనెంబర్ 329లోని ప్రభుత్వ భూమిలో ఆక్రమణకు గురవుతున్నది. పటాన్చెరు మండలం చిట్కుల్లోని సర్వే నెంబర్ 329లో తిరిగి ఆక్రమణదారులు కబ్జాల పర్వం ప్రారంభించారు. వరుస సెలవుల�
ప్రభుత్వ భూములలో కబ్జాదారులు యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని 16 మున్సిపాలిటీల పరిధిలోని ప్రభుత్వ భూములలో అ�