రాష్ట్రంలోని బాలాపూర్, నాదర్గుల్ వద్ద ఉన్నవి ప్రభుత్వ భూములేనని, వాటిలో అక్రమ నిర్మాణాలు ఎలా చేపడుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ప్రశ్నించారు.
నల్లగొండ నగరంలోని దేవరకొండ రోడ్డులో పుట్పాత్ ఆక్రమించి నిర్మాణం చేసుకున్న అక్రమ నిర్మాణాలను శనివారం మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు తొలగించారు. ట్రాఫిక్ను సజావుగా నిర్వహించడం, పాదచారులకు సురక�
మేడ్చల్ జిల్లా గాజులరామారంలో విలువైన ప్రభుత్వ భూమిపై ఒక కాషాయ నేత కన్ను పడింది..రూ. కోట్ల విలువ చేసే సర్కారీ స్థలాన్ని ఏకంగా తన కూతురికి గిఫ్ట్ డీడ్ రూపంలో రాసిచ్చేసి దర్జాగా కబ్జా పర్వానికి తెరలేపార�
అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయని హైకోర్టు ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది..అనధికారిక నిర్మాణాలు చేపట్టిన వారు మూల్యం చెల్లించాల్సిందేనని, ఇందుకోసం భారీ జరిమానా విధించాల్సిన అవసరం ఉందని అభిప్�
సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని ఖాజీపల్లిలోని ప్రభుత్వ భూముల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను బుధవారం రెవెన్యూ అధికారులు కూల్చివేయించారు. గ్రామంలోని సర్వేనంబర్ 181 ప్రభుత్వ భూమిలో అక్�
హైదరాబాద్ పరిధిలోని సలం చెరువు ఆక్రమణలకు గురైందా? లేదా? అందులో నిర్మాణాలున్నాయా? లేవా? అన్నదానిపై ప్రభుత్వ శాఖలు స్పష్టత ఇవ్వకపోవడం పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది.
హైదరాబాద్ పరిధిలోని సలం చెరువులో బారిస్టర్ ఫాతిమా ఒవైసీ ఎడ్యుకేషనల్ సంస్థ చేపట్టిన అక్రమ నిర్మాణాల వ్యవహారం లో అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. సలం చెరువు ఎఫ్టీఎ�
సంగారెడ్డి జిల్లా అందోల్-జోగిపేట మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. కాదేది కబ్జాకు అనర్హం అన్నట్లు బఫర్జోన్, ఎఫ్టీఎల్, చెరువులు, కుంటలను కొంతమంది ఆక్రమించి.. భారీ భవనాలు, షా�
నిబంధనలకు విరుద్ధ్దంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. భారీగా నిర్మాణాలు జరుగుతున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లేదనే ఆరోపణలు ఉన్న�
జిల్లాలోని విలీన మున్సిపాలిటీల్లో అధికారుల పర్యవేక్షణ లోపంతో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. శివారులోని మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనం తర్వాత అధికారులు పాలనపై దృష్టి సారించడం లే�
గ్రేటర్ హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. మున్సిపల్ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమార్కులు వివాదాస్పద స్థలాల్లో మూడు నుంచి నాలుగు అంతస్థుల నిర్మాణాలు చే�
జీహెచ్ఎంసీలో విలీనమైన పురపాలికల్లో అక్రమ నిర్మాణాల పర్వం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నది. నిబంధనలను తుంగలో తొక్కుతూ ఇంటి అనుమతి తీసుకుని ..ఏకంగా భారీ వాణిజ్య సముదాయాలు నిర్మిస్తున్నా.. అడిగ�
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో చేపడుతున్న అక్రమ నిర్మాణాలను బుధవారం రెవెన్యూ అధికారులు కూల్చివేయించారు. తహసీల్దార్ వెంకటేశం ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది సర్కిల్ పరిధి�
GHMC | ప్రభుత్వానికి చేరాల్సిన పన్నుల సొమ్మును కొందరు జలగల్లా పీల్చివేస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్, టాక్స్ ఇన్స్పెక్టర్ నుంచి డీసీలు, ఎస్ఈల వరకు ‘మామూళ్ల మత్తులో మునిగి తేలుతున్నారు. ముఖ్యంగా ప్రజ
కోకాపేటలో నకిలీ పట్టాలతో నిర్మించిన అక్రమ నిర్మాణాలను గండిపేట రెవెన్యూ అధికారులు మంగళవారం నేలమట్టం చేశారు. ‘నకిలీపట్టాలతో మాయాజాలం’ పేరిట గత నెల జనవరి 4న ‘నమస్తే తెలంగాణ దినపత్రిక’ లో ప్రచురితమైన కథనం�